తమిళనాడులో విధులు సాలెం రేంజ్ డీఐజీగా బాధ్యతలు సర్కారు బడిలోనే కొనసాగిన చదువులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారు.. ఉన్నత స్థాయికి ఎదిగారు. తమిళనాడు రాష్ట్రంలో వివిధ బాధ్యతలు నిర్వర్తించి, ప్రస్తుత
ఆరుతడి పంటలతో సన్నకారు రైతు ప్రస్థానం వర్గల్, జూలై 3: అద్దెకరమే ఆయనకు ఆదెరువైంది.. ఆరుతడి పంటలు అతనికి నికర ఆదాయం తెచ్చి పెడుతున్నది. వర్గల్ మండలం సింగాయిపల్లి గ్రామానికి చెందిన రైతు బోయిని రాజుకు రెండె�
ప్రతిరోజూ స్వచ్ఛత, పచ్చదనం పనులు సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు రామాయంపేట, జూలై 3 : పల్లె ప్రగతితోపాటు నిత్యం పారిశుధ్య పనులు చేపట్టడంతో సుతారిపల్లి తన పేరును సా ర్థకం చేసుకున్నది. పేరులోనే సుతారం ఉన్నది.. గ
అన్నదాతకు అండగా అనేక సంక్షేమ పథకాలు 24 గంటల నిరంతర విద్యుత్ పంట పెట్టుబడికి రైతు బంధు రైతు బీమాతో ఆ కుటుంబాలకు ఆసరా సంబురపడుతున్న రైతన్నలు ఝరాసంగం,జూలై1: ఉమ్మడి పాలనలో చిన్నాభిన్నమైన వ్యవసాయ రంగానికి స్వ
ఊరూరా బోనాల సందడి బోనాల ఊరేగింపులో పోతరాజుల ప్రత్యేకత గ్రామదేవతలకు నెలంతా బోనాలు మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు తెలంగాణ సంస్కృతికి ప్రతీక అల్లాదుర్గం, జూలై 1 :తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు నిలు�
వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వైద్యులు విధులను సక్రమంగా నిర్వర్తించాలి ప్రభుత్వ వైద్యులంటే అభిమానం ‘డాక్టర్స్ డే’లో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మెదక్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప
రేషన్ దుకాణాల్లో 4జీ సేవలు 4జీ సదుపాయంతో ఈ-పాస్ మిషన్లు సాంకేతిక సమస్యలకు పూర్తి పరిష్కారం మెదక్ మున్సిపాలిటీ, జూలై 1 : రేషన్ దుకాణాల్లో పాత ఈ-పాస్ మిషన్ల కారణంగా రేషన్ దారులు బియ్యానికి వెళ్తే నెట్
తిరుమలకు వెళ్లే ప్రయాణికులకు ప్రత్యేక దర్శన టికెట్ టీఎస్ఆర్టీసీ ద్వారా ప్రతి రోజు 1000 మందికి అవకాశం 1 వ తేదీ నుంచి ప్రారంభమైన సేవలు మెదక్ అర్బన్/ సంగారెడ్డి అర్బన్, జూలై 1: టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు అ
ఏడు మండలాల మీదుగా 12 గ్రామాలను కలుపుతూ నిర్మాణం చిన్నకోడూరు, జూలై 1 : ‘రెండు వరుసల రింగు రోడ్డు సిద్దిపేటకు ఒక వరం.. రేపు సిద్దిపేట మెడలో హారంలాగా ఉంటది.. ఒక తల్లి మెడలో హారం ఎట్లుంటదో సిద్దిపేటకు హారం లాంటిది
పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. 97.85శాతం ఉత్తీర్ణతతో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలువగా, 96.76శాతం ఉత్తీర్ణతతో సంగారెడ్డి జిల్లా 3వ స్థానంలో, 94.44శాతంతో మెదక్ జిల్
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు గురువారం ప్రకటిం చారు. రామాయంపేట ప్రభుత్వ గురుకుల పాఠశాలలో 99 మంది, మోడల్ స్కూల్లో 88 మంది విద్యార్థులు అందరూ పాసై వందశాతం ఉత్తీర్ణత సాధించారు.