ఇద్దరి దుర్మరణం.. మరొకరికి తీవ్ర గాయాలు కొల్చారం, జూన్ 28: విద్యార్థులపైకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో ఇద్దరు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా రంగంపేటలో మంగళవారం చోటుచేసుకొన్�
సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలో శస్త్ర చికిత్స చేసి కాలులో ఉన్న ఐదు రాళ్ల ముక్కలను తొలగించినట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్కుమార్ తెలిపారు. జోగిపేట మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన సుధాకర�
ప్రజా సేవే లక్ష్యంగా ముందుకెళ్లాలని 320(డీ) లయన్స్క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. స్థానిక లయన్స్క్లబ్ ఆఫ్ నర్సాపూర్ స్నేహాబంధు క్లబ్లో గవర్నర్ విజిట్ నిర్వ
ఇద్దరు నిందితుల అరెస్ట్ పెద్దశంకరంపేట, జూన్27: వారం రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో పొలంలో పడి ఉన్న మహిళ మృతదేహం కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మెదక్ రోహిణి ప్రియదర్
– మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మెదక్ అర్బన్, జూన్27: అర్జీదారుల సమస్యలు చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన క�
క్రీడా ప్రాంగణం ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ రూరల్, జూన్27: సీఎం కేసీఆర్ ప్రభుత్వం గ్రామీ ణ క్రీడాకారులను మరింత ప్రోత్సహించడానికి ప్రతి గ్రామం లో క్రీడా ప్రాంగణాలను నిర్మించి
అల్లాదుర్గం, జూన్27: రైతులు పండించిన అన్ని పంటలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం అల్లాదుర్గంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారం�
బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జమునా హేచరీస్ పరిశ్రమ పేరుతో మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలో చేసిన భూకబ్జాతో పంట పొలాలను కోల్పోయిన బాధిత రైతులు పోరుబాటక