ఆధునిక పద్ధతుల్లో, యాంత్రీకరణ ద్వారా వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించాలని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. వెల్దుర్తిలోని ఎంపీపీ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఎంపీపీ స్వరూప అధ్యక్షతన నిర్వహ�
సీఎం కేసీఆర్ పాలనలో పల్లె రోడ్లకు మహర్దశ పట్టింది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేశ్పూర్ గ్రామానికి వెళ్లే రోడ్డు నిర్మాణానికి రూ.79.50లక్షలు, పుల్కల్ మండలం గొంగ్లూరు తండాకు బీటీరోడ్డు నిర్మా�
ఝరాసంగం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాల గుర్తింపు (నేషనల్ క్వాలిటీ ఎష్యూరెన్స్ స్టాండర్డ్స్-ఎన్ క్వాస్) వరించినట్లు వైద్యాధికారి మాజిద్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్�
పెండింగ్ కేసులను త్వరగా ఛేదించాలని డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులతో ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులపై డీజీపీ వీడియో �
సంగారెడ్డి మండల పరిధిలోని ఎంఎన్ఆర్ యాజమాన్య వ్యతిరేక విధానాలపై శనివారం విద్యార్థులు నిరసన చేపట్టారు. అడ్మిస్ట్రేషన్ భవన్ ఎదుట ధర్నా చేసి ప్రధాన గేట్ ఎదుట బైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నిన�
ప్రభుత్వ కళాశాలలో ప్రైవేట్కు దీటుగా నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు ప్రభుత్వ జూ నియర్ కళాశాల ప్రిన్సిపాల్ జి.రవీందర్ తెలిపారు. శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల చేరికకు ప్రిన�
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
మండలంలోని 13 గ్రామాల రోడ్ల మరమ్మతులకు రూ.8.79 కోట్లు మంజూరైనట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప, ప్రధాన కార్యదర్శి అవినాశ్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ని�
వ్యాధులు ప్రబలకుండా ప్రణాళిక ఇంటింటికీ తిరుగుతూ అవగాహన జిల్లాలో 19 పీహెచ్సీలు, 2సీహెచ్సీలు ప్రతి శుక్రవారం డ్రై డే.. జిల్లాలో తగ్గుముఖం పట్టిన కేసులు మెదక్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): జిల్లాలో సీజనల్ వ్యా
మధ్యాహ్న భోజనం సహా మెటీరియల్ పంపిణీ 500 మంది యువతీ యువకులకు ప్రయోజనం నిరుద్యోగులకు ఎమ్మెల్యే భూపాల్రెడ్డి బాసట నారాయణఖేడ్, జూన్ 23: ఉద్యోగాలు సాధించాలనే యువతీ యువకులు తమకు అవసరమైన శిక్షణ కోసం హైదరాబాద�
ఐకేపీ కేంద్రంపై అవగాహన లావాదేవీల వివరాల సేకరణ కోహీర్, జూన్ 23: పలు రాష్ర్టాలకు చెందిన పం చాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు గురువారం కోహీర్ను సందర్శించారు. మండలంలో ఉన్న ‘నేలతల్లి ఫార్మర్ ప్
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు ప్రజల భాగస్వామ్యంతో గ్రామంలో నెలకొన్న పరిశుభ్రత సర్పంచ్ గుండె శివకుమార్ కృషితో ఆదర్శంగా అభివృద్ధి పనులు గ్రామ అభివృద్ధిపై సర్పంచ్ను ప్రసంశించిన జిల్లా స్థాయి �
‘వెమ్’ టెక్నాలజీస్తో ప్రత్యక్షంగా 2వేలు, పరోక్షంగా 4 వేల మందికి ఉద్యోగ ఉపాధి విద్య, వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యం నిమ్జ్ కోసం భూములు కోల్పోయిన రైతులకు ఉపాధి కల్పిస్తాం జహీరాబాద్ ప్రాంత యువతకు నై�