ట్రాక్టర్ డ్రైవర్ నిర్ల క్ష్యం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. మండలంలోని రంగంపేట ఎస్సీ హాస్టల్లో ఉంటున్న ముగ్గురు విద్యార్థులు పాఠశాల నుంచి హాస్టల్కు వెళ్తుండగా ట్రాక్టర్ అతివేగంతో దూసుకొచ్చి వ�
రైతులు లాభసాటి వ్యవసాయం చేయడమే రైతుబంధు ముఖ్య ఉద్దేశమని, రైతులు ఆర్థికంగా బలపడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు.
ఇద్దరి దుర్మరణం.. మరొకరికి తీవ్ర గాయాలు కొల్చారం, జూన్ 28: విద్యార్థులపైకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో ఇద్దరు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా రంగంపేటలో మంగళవారం చోటుచేసుకొన్�
సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలో శస్త్ర చికిత్స చేసి కాలులో ఉన్న ఐదు రాళ్ల ముక్కలను తొలగించినట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్కుమార్ తెలిపారు. జోగిపేట మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన సుధాకర�
ప్రజా సేవే లక్ష్యంగా ముందుకెళ్లాలని 320(డీ) లయన్స్క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. స్థానిక లయన్స్క్లబ్ ఆఫ్ నర్సాపూర్ స్నేహాబంధు క్లబ్లో గవర్నర్ విజిట్ నిర్వ
ఇద్దరు నిందితుల అరెస్ట్ పెద్దశంకరంపేట, జూన్27: వారం రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో పొలంలో పడి ఉన్న మహిళ మృతదేహం కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మెదక్ రోహిణి ప్రియదర్