– మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మెదక్ అర్బన్, జూన్27: అర్జీదారుల సమస్యలు చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన క�
క్రీడా ప్రాంగణం ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ రూరల్, జూన్27: సీఎం కేసీఆర్ ప్రభుత్వం గ్రామీ ణ క్రీడాకారులను మరింత ప్రోత్సహించడానికి ప్రతి గ్రామం లో క్రీడా ప్రాంగణాలను నిర్మించి
అల్లాదుర్గం, జూన్27: రైతులు పండించిన అన్ని పంటలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం అల్లాదుర్గంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారం�
బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జమునా హేచరీస్ పరిశ్రమ పేరుతో మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలో చేసిన భూకబ్జాతో పంట పొలాలను కోల్పోయిన బాధిత రైతులు పోరుబాటక
ఆధునిక పద్ధతుల్లో, యాంత్రీకరణ ద్వారా వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించాలని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. వెల్దుర్తిలోని ఎంపీపీ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఎంపీపీ స్వరూప అధ్యక్షతన నిర్వహ�
సీఎం కేసీఆర్ పాలనలో పల్లె రోడ్లకు మహర్దశ పట్టింది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేశ్పూర్ గ్రామానికి వెళ్లే రోడ్డు నిర్మాణానికి రూ.79.50లక్షలు, పుల్కల్ మండలం గొంగ్లూరు తండాకు బీటీరోడ్డు నిర్మా�
ఝరాసంగం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాల గుర్తింపు (నేషనల్ క్వాలిటీ ఎష్యూరెన్స్ స్టాండర్డ్స్-ఎన్ క్వాస్) వరించినట్లు వైద్యాధికారి మాజిద్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్�
పెండింగ్ కేసులను త్వరగా ఛేదించాలని డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులతో ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులపై డీజీపీ వీడియో �
సంగారెడ్డి మండల పరిధిలోని ఎంఎన్ఆర్ యాజమాన్య వ్యతిరేక విధానాలపై శనివారం విద్యార్థులు నిరసన చేపట్టారు. అడ్మిస్ట్రేషన్ భవన్ ఎదుట ధర్నా చేసి ప్రధాన గేట్ ఎదుట బైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నిన�
ప్రభుత్వ కళాశాలలో ప్రైవేట్కు దీటుగా నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు ప్రభుత్వ జూ నియర్ కళాశాల ప్రిన్సిపాల్ జి.రవీందర్ తెలిపారు. శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల చేరికకు ప్రిన�
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
మండలంలోని 13 గ్రామాల రోడ్ల మరమ్మతులకు రూ.8.79 కోట్లు మంజూరైనట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప, ప్రధాన కార్యదర్శి అవినాశ్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ని�