మన ఊరు-మన బడి కింద అనుమతి పొందిన పాఠశాలల పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ, ఇంజినీరింగ్ శా�
నీటి సంరక్షణ విధానాలు చెప్తుంటే విన్నాం.. కానీ ఫీల్డుకెళ్లి చూస్తే చాలా బాగున్నాయి.. వెల్ డన్ అని కేంద్ర ప్రభుత్వ జలవనరుల మంత్రిత్వ శాఖ నోడల్ డైరెక్టర్ హవోకిస్ అన్నారు. కొల్చారంలోని జలశక్తి అభియాన్�
మొదటి విడత భూసేకరణ చేసిన గ్రామాలు.. ఝరాసంగం మండలం బర్ధిపూర్లో పట్టా భూమి 230.14, ప్రభుత్వ భూమి 215.13 ఎకరాలు, చిలేపల్లి గ్రామంలో పట్టా భూమి 446.12 ఎకరాలు, ప్రభుత్వ భూమి 170.11 ఎకరాలు, ఎల్గొయి పట్టా భూమి 1452.04 ఎకరాలు, ప్రభుత్వ �
జమునా హేచరీస్ కబ్జా చెర నుంచి 85 ఎకరాలు విముక్తి సీఎం కేసీఆర్ దేవుడంటూ చేతులెత్తి దండంపెట్టిన బాధిత రైతులు పట్టాలను పంపిణీ చేసిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి పేద
రెండోరోజూ విడుదలైన రైతుబంధు ఖాతాల్లో చేరిన డబ్బులు రైతుల సంబురాలు కిటకిటలాడిన బ్యాంకులు పంట పెట్టుబడి సాయం పంపిణీ.. సంబురంగా ఎవుసం సిద్దిపేట, జూన్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) /ఝరాసంగం : “గిట్ల ఎవ్వలివ్వల
రామాయంపేట, జూన్ 29 : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్యను కార్పొరేట్ స్థా యిలో అందిస్తుందని సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు భూమగారి నర్సాగౌడ్ అన్నారు. బుధవారం రామాయంపేట మ�
మెదక్ మున్సిపాలిటీ, జూన్ 29: శాస్త్రీయ పద్ధతిలో గణాంకాలు సేకరిస్తేనే కచ్చితత్వం ఉంటాయని మెదక్ కలెక్టర్ హరీశ్ అన్నారు. భారత ప్రణాళికా నిర్దేశకుడు, దేశ మొదటి ప్లానింగ్ కమిషన్ సభ్యుడు ప్రశాంత్ చంద్�
నారాయణఖేడ్, జూన్29: అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయపర్చుకుని హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సూచించారు. బుధవారం నారాయణఖేడ్ ఆర్డీవో కార్యాలయంలో కలెక్టర్ మండ�
మెదక్ అర్బన్, జూన్ 29: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలను ప్రతి ఒక్కరూ సహకరించాలని మెదక్ అదనపు ఎస్పీ డా.బి.బాలస్వామి అన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ ప్రధాన కార్�
ట్రాక్టర్ డ్రైవర్ నిర్ల క్ష్యం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. మండలంలోని రంగంపేట ఎస్సీ హాస్టల్లో ఉంటున్న ముగ్గురు విద్యార్థులు పాఠశాల నుంచి హాస్టల్కు వెళ్తుండగా ట్రాక్టర్ అతివేగంతో దూసుకొచ్చి వ�
రైతులు లాభసాటి వ్యవసాయం చేయడమే రైతుబంధు ముఖ్య ఉద్దేశమని, రైతులు ఆర్థికంగా బలపడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు.