తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక చేర్యాల పెయింటింగ్స్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అమెరికన్లకు కళను పరిచయం చేసిన కళాకారులు దేశంలోని అన్ని రాష్ర్టాల్లో చేర్యాల చిత్రాలు ప్రభుత్వ అవార్డులు అందు�
ఎల్లమ్మ చెరువుకట్ట కింద రూ.20 లక్షలతో ఏర్పాటు చకచకా కొనసాగుతున్న పనులు సంతోషం వ్యక్తం చేస్తున్న పట్టణ వాసులు హుస్నాబాద్ టౌన్, జూలై 3 : వ్యాయామం కోసం పట్టణ వాసులకు మున్సిపల్ పాలకవర్గం ఓపెన్ జిమ్ను ఏర్ప�
బెజ్జంకి ఊర చెరువును మినీ ట్యాంక్బండ్గా మార్చేందుకు చర్యలు రూ.1.84 కోట్లతో అభివృద్ధి పనులు బెజ్జంకి, జూలై 3: మండల కేంద్రంలోని ఊర చెరువును మినీ ట్యాంక్బండ్గా మార్చేందుకు సుందరీకరణ పనులు వేగవంతంగా కొనసా�
కొమురవెల్లి ఆలయానికి పోటెత్తిన జనం అభిషేకాలు, పట్నాలు, అర్చనలు, పూజలు మొక్కులు చెల్లించుకున్న 10 వేల మంది రద్దీగా ఆలయ పరిసర ప్రాంతాలు భక్తిశ్రద్ధలతో బోనాల సమర్పణ చేర్యాల, జూలై 3: కొమురవెల్లి మల్లికార్జున స�
ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు ఆషాఢమాసం మొదటి ఆదివారం ఏడుపాయలకు పోటెత్తిన భక్తులు మహారాష్ట్ర,కర్ణాటక నుంచి పెద్దఎత్తున రాక ఒడిబియ్య, తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లింపు పాపన్నపేట, జ
మృతుడు నగరంలోని కేపీహెచ్బీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్గా గుర్తింపు గతనెల 27 నుంచి అదృశ్యం.. 30న పోలీస్స్టేషన్లో ఫిర్యాదు సంగారెడ్డి జిల్లా జిన్నారం వద్ద ఘటన ప్రేమ వివాహమే కారణం..? జిన్నారం, జూలై 3: జిన
మెదక్ జిల్లా కేంద్రానికి ఒక బస్తీ దవాఖాన మంజూరు పచ్చజెండా ఊపిన రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండ వీధిలోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసే అవకాశం త్వరలోనే సేవలు ప్రారంభం నిరుపేదలకు అందనున్న మెరుగైన వైద్యం హర్
1494 కి.మీ మేర రోఢ్ల మరమ్మతుల పనులు ఉమ్మడి జిల్లాకు భారీగా నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్ మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో రోడ్ల పునరుద్ధరణకు రూ.401 కోట్లు ఎస్డీఎఫ్ ద్వారా రూ.321 కోట్లు,ఎంఆర్ఆర్ ద్�
మెదక్ మున్సిపాలిటి, జూలై 3: ‘మన ఊరు-మన బడి’లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి వరకు తెలుగు భాషలోనే
ఎస్సీ వర్గీకరణపై మోసం చేసిందని ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల ఆగ్రహం ముందస్తుగా అరెస్టులు చేపట్టిన పోలీసులు కొల్చారం/రామాయంపేట, జూలై 3 : ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి, మోసం చేసిన బీజేపీని వచ్చే ఎన్నికల్లో భభ
నెరవేరుతున్న ప్రభుత్వ లక్ష్యం ప్రజా సమస్యలు పరిష్కారం స్వచ్ఛత, హరితహారం, పారిశుధ్య పనులకు అధిక ప్రాధాన్యత నిత్యం పర్యవేక్షిస్తున్న మున్సిపల్ పాలకవర్గం సభ్యులు, అధికారులు ఆదర్శంగా మెదక్ మున్సిపాలిట�