ఇందిరాగాంధీ కాలం నుంచి మెదక్ ప్రజల రైల్వేలైన్ కోరిక రాష్ట్ర ప్రభుత్వం ఫండింగ్ ఇవ్వడంతో నెరవేరిందని డివిజనల్ రైల్వే మేనేజర్ శరత్ చంద్రయాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశం�
జహీరాబాద్ ఏరియా దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ రూ. కోటితో ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 500 ఎల్పీఎం సామర్థ్యంతో ప్లాంట్ నిర్మాణం పేదలకు వరంగా సర్కారీ వైద్యం రోగులకు ప్రాణవాయువుగా ఆక్సిజన్ ప్లాంట్ అ�
‘సిరి’ సీడ్ కంపెనీ సేవలు అభినందనీయం జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్కుమార్ శివ్వంపేట, జూలై4: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల ల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని జిల్లా విద్యాశ
మెదక్, జూలై 4 (నమస్తే తెలంగాణ): సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిం�
ఝరాసంగం,జూలై 3: ఎనిమిదో విడుత హరితహారానికి ఊరూరా మొక్కలు నాటేందుకు నర్సరీల్లో పలు రకాల మొక్క లు సిద్ధంగా ఉన్నాయి. ఝరాసంగం మండలంలోని అన్ని గ్రామాల్లో 3.96 లక్షల మొక్కలు పెంచుతున్నారు. పర్యావరణాన్ని కాపాడేంద�
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అమీన్పూర్ మున్సిపాలిటీలో రూ.2.50 కోట్ల పనులకు శంకుస్థాపన అమీన్పూర్, జూలై 3: అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతి కాలనీ అభివృద్ధే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని పటాన్�
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక చేర్యాల పెయింటింగ్స్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అమెరికన్లకు కళను పరిచయం చేసిన కళాకారులు దేశంలోని అన్ని రాష్ర్టాల్లో చేర్యాల చిత్రాలు ప్రభుత్వ అవార్డులు అందు�
ఎల్లమ్మ చెరువుకట్ట కింద రూ.20 లక్షలతో ఏర్పాటు చకచకా కొనసాగుతున్న పనులు సంతోషం వ్యక్తం చేస్తున్న పట్టణ వాసులు హుస్నాబాద్ టౌన్, జూలై 3 : వ్యాయామం కోసం పట్టణ వాసులకు మున్సిపల్ పాలకవర్గం ఓపెన్ జిమ్ను ఏర్ప�
బెజ్జంకి ఊర చెరువును మినీ ట్యాంక్బండ్గా మార్చేందుకు చర్యలు రూ.1.84 కోట్లతో అభివృద్ధి పనులు బెజ్జంకి, జూలై 3: మండల కేంద్రంలోని ఊర చెరువును మినీ ట్యాంక్బండ్గా మార్చేందుకు సుందరీకరణ పనులు వేగవంతంగా కొనసా�
కొమురవెల్లి ఆలయానికి పోటెత్తిన జనం అభిషేకాలు, పట్నాలు, అర్చనలు, పూజలు మొక్కులు చెల్లించుకున్న 10 వేల మంది రద్దీగా ఆలయ పరిసర ప్రాంతాలు భక్తిశ్రద్ధలతో బోనాల సమర్పణ చేర్యాల, జూలై 3: కొమురవెల్లి మల్లికార్జున స�
ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు ఆషాఢమాసం మొదటి ఆదివారం ఏడుపాయలకు పోటెత్తిన భక్తులు మహారాష్ట్ర,కర్ణాటక నుంచి పెద్దఎత్తున రాక ఒడిబియ్య, తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లింపు పాపన్నపేట, జ
మృతుడు నగరంలోని కేపీహెచ్బీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్గా గుర్తింపు గతనెల 27 నుంచి అదృశ్యం.. 30న పోలీస్స్టేషన్లో ఫిర్యాదు సంగారెడ్డి జిల్లా జిన్నారం వద్ద ఘటన ప్రేమ వివాహమే కారణం..? జిన్నారం, జూలై 3: జిన