సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన తర్వాత గజ్వేల్ ప్రాంత దశ మారిందని, అన్నిరంగాల్లో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు.
2022-23 విద్యాసంవత్సరం నోటిఫికేషన్ విడుదల ఆరేండ్ల బీటెక్ సమీకృత కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం 15 వరకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 30న ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల 85శాతం స్థానిక, 15 శాతం ఓపెన్ మెరిట్ �
అత్యవసరమైతే తప్ప.. ప్రయాణాలు చేయొద్దు వాగులు, చెరువుల వద్దకు ఎవరూ వెళ్లొద్దు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేర్యాల, జూలై 9 : నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
మహా విష్ణువుకు ప్రీతికరమైన రోజు ఆలయాల్లో ప్రత్యేక పూజలు అందంగా ముస్తాబైన ఆలయాలు ఇంటింటా సకినాలు, గారెలు, అరిశలు, చెగోడీలకు ప్రాధాన్యం మెదక్ రూరల్/మెదక్ మున్సిపాలిటీ/కొల్చారం/గుమ్మడిదల, జూలై 9 : తొలి ఏక�
ఊపందుకున్న వ్యవసాయ పనులు మెదక్ జిల్లాలో 37.3 మి.మీ వర్షపాతం నమోదు అత్యధికంగా నిజాంపేట మండలంలో 62.5 మి.మీ అత్యల్పంగా చిలిపిచెడ్లో 19.8 మి.మీ సంగారెడ్డి జిల్లాలో సరాసరి వర్షపాతం 26 మి.మీ మూడు రోజులుగా ఎడతెరిపి లేక�
వంట గ్యాస్ ధరల పెంపుపై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు తెలిపారు.