చార్జ్జిషీట్ దాఖలు చేసి విచారణ చేయాలి ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మెదక్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ, ఎస్టీల కేసులపై తక్షణమే స్పందించాలని మెదక
క్షేత్రస్థాయిలో ప్రజలకు అభివృద్ధి ఫలాలు నాగాలాండ్ సివిల్ సర్వీసెస్ అధికారుల బృందం ఇబ్రహీంపూర్, కోమటిబండ మిషన్ భగీరథ పథకం సందర్శన నారాయణరావుపేట, జూలై 5 : ఇబ్రహీంపూర్ గ్రామం చాలా బాగుందని, దేశానికే �
గర్భిణులు పౌష్టికాహారం తీసుకునేలా చూడాలి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలి ‘డబుల్’ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి పూర్తయిన ఇండ్లను ప్రారంభించేందుకు సిద్ధం చేయాలి లబ్ధిదారు
మహిళలు చదువుకోవాలని, వారి విద్యావ్యాప్తికి కృషిచేసిన మహనీయుడు జ్యోతిబాఫూలే అని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని ధ్యాన్చంద్ చౌరస్తాలో మెద�
చేతి వేళ్లలోనే మన ఆరోగ్యం అనారోగ్య సమస్యలకు..యోగా ముద్రలతో చెక్ యోగాసైన్స్లో చేతివేళ్లకదలికలకు గొప్ప శక్తి ముద్ర నుంచి ప్రాణముద్ర వరకు ప్రతీది కీలకమే పూర్వీకుల నుంచి వస్తున్న సాధన సుమారు 300పైగా యోగా మ�
పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. మంగళవారం మండలంలోని గొల్లపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన
ఇందిరాగాంధీ కాలం నుంచి మెదక్ ప్రజల రైల్వేలైన్ కోరిక రాష్ట్ర ప్రభుత్వం ఫండింగ్ ఇవ్వడంతో నెరవేరిందని డివిజనల్ రైల్వే మేనేజర్ శరత్ చంద్రయాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశం�
జహీరాబాద్ ఏరియా దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ రూ. కోటితో ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 500 ఎల్పీఎం సామర్థ్యంతో ప్లాంట్ నిర్మాణం పేదలకు వరంగా సర్కారీ వైద్యం రోగులకు ప్రాణవాయువుగా ఆక్సిజన్ ప్లాంట్ అ�
‘సిరి’ సీడ్ కంపెనీ సేవలు అభినందనీయం జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్కుమార్ శివ్వంపేట, జూలై4: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల ల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని జిల్లా విద్యాశ
మెదక్, జూలై 4 (నమస్తే తెలంగాణ): సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిం�
ఝరాసంగం,జూలై 3: ఎనిమిదో విడుత హరితహారానికి ఊరూరా మొక్కలు నాటేందుకు నర్సరీల్లో పలు రకాల మొక్క లు సిద్ధంగా ఉన్నాయి. ఝరాసంగం మండలంలోని అన్ని గ్రామాల్లో 3.96 లక్షల మొక్కలు పెంచుతున్నారు. పర్యావరణాన్ని కాపాడేంద�
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అమీన్పూర్ మున్సిపాలిటీలో రూ.2.50 కోట్ల పనులకు శంకుస్థాపన అమీన్పూర్, జూలై 3: అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతి కాలనీ అభివృద్ధే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని పటాన్�