అత్యాధునిక పరికరాలతో వైద్యం నర్సాపూర్ ఏరియా దవాఖానలో ప్రైవేటుకు దీటుగా సేవలు నర్సాపూర్, జూలై 5 : ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే సదుద్ధేశంతో తెలంగాణ సర్కార్ ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేసి అన
ఆసక్తి ఉన్నవి ఎంచుకుంటేనే మేలు మూడు, నాలుగేండ్లు కష్టపడితే జీవితం ఆనందమయమే సీఏ..విశ్వవ్యాప్త ఉపాధి భవిష్యత్కు బాటలు వేసే కోర్సులు ఇవే.. దేశ ఆర్థిక వ్యవహారాల్లో పర్యవేక్షణ, నియంత్రణకు సీఏ కోర్సు ఎంతో దోహ�
బీటీ రోడ్ల రెన్యువల్, మరమ్మతులకు నిధులు జిల్లాలో 98 పనులకు రూ. 81.75 కోట్లు హర్షం వ్యక్తం చేసిన మంత్రి హరీశ్రావు, మెదక్ ఎంపీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి నిధులు నిధుల మంజూరుపై సీఎం కేసీఆర్కు కృతజ్ఞత
పంట ఉత్పత్తులు పెరగడంతో ఏఎంసీకి సంపద 2020-21 ఏడాది రూ.1.30 కోట్లు 2021-22 ఏడాది మార్చి వరకు మార్కెట్కు రూ. 2.19 కోట్లు ఆదాయం ఏప్రిల్ నుంచి జూన్ 27 వరకు రూ. 39.7లక్షల ఆదాయం జహీరాబాద్, జూలై 5 : ప్రభుత్వం అన్నదాతల అభివృద్ధే ధ్య
చార్జ్జిషీట్ దాఖలు చేసి విచారణ చేయాలి ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మెదక్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ, ఎస్టీల కేసులపై తక్షణమే స్పందించాలని మెదక
క్షేత్రస్థాయిలో ప్రజలకు అభివృద్ధి ఫలాలు నాగాలాండ్ సివిల్ సర్వీసెస్ అధికారుల బృందం ఇబ్రహీంపూర్, కోమటిబండ మిషన్ భగీరథ పథకం సందర్శన నారాయణరావుపేట, జూలై 5 : ఇబ్రహీంపూర్ గ్రామం చాలా బాగుందని, దేశానికే �
గర్భిణులు పౌష్టికాహారం తీసుకునేలా చూడాలి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలి ‘డబుల్’ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి పూర్తయిన ఇండ్లను ప్రారంభించేందుకు సిద్ధం చేయాలి లబ్ధిదారు
మహిళలు చదువుకోవాలని, వారి విద్యావ్యాప్తికి కృషిచేసిన మహనీయుడు జ్యోతిబాఫూలే అని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని ధ్యాన్చంద్ చౌరస్తాలో మెద�
చేతి వేళ్లలోనే మన ఆరోగ్యం అనారోగ్య సమస్యలకు..యోగా ముద్రలతో చెక్ యోగాసైన్స్లో చేతివేళ్లకదలికలకు గొప్ప శక్తి ముద్ర నుంచి ప్రాణముద్ర వరకు ప్రతీది కీలకమే పూర్వీకుల నుంచి వస్తున్న సాధన సుమారు 300పైగా యోగా మ�
పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. మంగళవారం మండలంలోని గొల్లపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన