2022-23 విద్యాసంవత్సరం నోటిఫికేషన్ విడుదల ఆరేండ్ల బీటెక్ సమీకృత కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం 15 వరకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 30న ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల 85శాతం స్థానిక, 15 శాతం ఓపెన్ మెరిట్ �
అత్యవసరమైతే తప్ప.. ప్రయాణాలు చేయొద్దు వాగులు, చెరువుల వద్దకు ఎవరూ వెళ్లొద్దు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేర్యాల, జూలై 9 : నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
మహా విష్ణువుకు ప్రీతికరమైన రోజు ఆలయాల్లో ప్రత్యేక పూజలు అందంగా ముస్తాబైన ఆలయాలు ఇంటింటా సకినాలు, గారెలు, అరిశలు, చెగోడీలకు ప్రాధాన్యం మెదక్ రూరల్/మెదక్ మున్సిపాలిటీ/కొల్చారం/గుమ్మడిదల, జూలై 9 : తొలి ఏక�
ఊపందుకున్న వ్యవసాయ పనులు మెదక్ జిల్లాలో 37.3 మి.మీ వర్షపాతం నమోదు అత్యధికంగా నిజాంపేట మండలంలో 62.5 మి.మీ అత్యల్పంగా చిలిపిచెడ్లో 19.8 మి.మీ సంగారెడ్డి జిల్లాలో సరాసరి వర్షపాతం 26 మి.మీ మూడు రోజులుగా ఎడతెరిపి లేక�
వంట గ్యాస్ ధరల పెంపుపై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు తెలిపారు.
ప్రశాంత వాతావరణంలో పండుగల ను నిర్వహించుకోవాలని సీఐ షేక్లాల్ మధార్ అన్నారు. గురువారం నర్సాపూర్ పోలీస్స్టేషన్లో మత పెద్దలతో శాంతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.
డ్రమ్ సీడర్తో అధిక దిగుబడులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన ఊరూరా రైతు సదస్సులు నిర్వహిస్తున్న వ్యవసాయాధికారులు, ఆత్మ కమిటీ శివ్వంపేట/ కొల్చారం/ రామాయంపేట/ చేగుంట, జూలై 7 : రైతులు పంటల సాగులో నూతన పద్ధత�