వంట గ్యాస్ ధరల పెంపుపై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు తెలిపారు.
ప్రశాంత వాతావరణంలో పండుగల ను నిర్వహించుకోవాలని సీఐ షేక్లాల్ మధార్ అన్నారు. గురువారం నర్సాపూర్ పోలీస్స్టేషన్లో మత పెద్దలతో శాంతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.
డ్రమ్ సీడర్తో అధిక దిగుబడులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన ఊరూరా రైతు సదస్సులు నిర్వహిస్తున్న వ్యవసాయాధికారులు, ఆత్మ కమిటీ శివ్వంపేట/ కొల్చారం/ రామాయంపేట/ చేగుంట, జూలై 7 : రైతులు పంటల సాగులో నూతన పద్ధత�
దినకర్మకు వచ్చిన బాధిత కుటుంబీకులపై దాడికి యత్నించిన ఘ టన ఝరాసంగం పోలీస్స్టేషన్ పరిధిలోని బర్దిపూర్ గ్రామం లో బుధవారం రాత్రి చోటుచేసుకున్నది. ఎస్సై రాజేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
ఆగస్టు 30లోగా నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తిచేయాలి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఈజీఎస్ ఏపీవోలతో సమీక్ష ప్రజల చేత మొక్కలు నాటించి సంరక్షించాలి హరితహారంలో 40లక్షల మొక్కలు నాటాలి
గజ్వేల్ దవాఖానకు మరో గౌరవం నాణ్యతా ప్రమాణాల సేవలకు గుర్తింపు నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ మూడేండ్ల పాటు రూ.10లక్షల చొప్పున నిధులు ఇప్పటికే మూడుసార్లు కాయకల్ప అవార్డులు గజ