నిజాంపేట, జూలై 13 : మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారు. కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు భూమాగౌడ్, గ్రామ అధ్యక్షుడు చంద్రగౌడ్, నాయకులు రాజాగౌడ్, ప్రభాకర్గౌడ్, వెంకటగౌడ్తో పాటు ప
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, చెక్డ్యాంలు, వాగు లు, వంకలకు జలకళ సంతరించుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
నల్లవాగు ప్రాజెక్టు నిండిందని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
పటాన్చెరు, జూలై 12: మంత్రి శ్రీనివాస్గౌడ్ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం నగరంలోని మంత్రి శ్రీనివాస్గౌడ్ కార్యాలయంలో పటాన్చెరు ఎమ్మెల్యే, కార్పొరేట�
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా అప్రమత్తం చేయాలని డివిజన్, మండలస్థాయి అధికారుల ను కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు.
పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తున్నాం సంగారెడ్డి జిల్లాకు మరిన్ని పరిశ్రమలు త్వరలో జిన్నారంలో ఎల్ఈడీ పార్కుకు శంకుస్థాపన అల్ప్లా డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్తో నైపుణ్యాభివృద్ధి రాష్ట్రంలో సస్య, క�
24 గంటలు ఫిర్యాదులు స్వీకరించాలి ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్ సంగారెడ్డి, మెదక్ కలెక్టరేట్లలో వివిధ శాఖల అధికారులతో సమావేశం మెదక్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : జిల్లా వ్యాప్తంగా వర్షాలు కు�
సాధారణ కాన్పులకు ప్రాధాన్యతనివ్వాలి రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ మాతా శిశు సంరక్షణ కేంద్రం పరిశీలన మెదక్, జూలై 11 (నమస్తే తెలంగాణ): వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన�
వర్షాలతో పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన వెల్దుర్తి, జూలై 11: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మం డలంలోని హల్దీవాగుపై ఉన్న పలు చెక్డ్యాంలు అలుగు పా రుతున్నాయి. భారీగ�