తొమ్మిదో విడత రైతుబంధు రైతుల ఖాతాల్లో జమ ఉమ్మడి మెదక్ జిల్లాలో 8,71,194 మంది రైతుల చేతికి డబ్బులు 12ఎకరాల్లోపు ప్రతి రైతుకు జమచేసిన ప్రభుత్వం మిగతా రైతులకు ఎకరాల వారీగా జమచేస్తున్న అధికారులు సిద్దిపేటలో రూ.291
జిల్లాలో హాజరైన 3,443 మంది విద్యార్థులు ఎంపీసీలో 2,438, ఎంబైపీసీలో 2,450 మంది అర్హత సాధించిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన వంశీకృష్ణ ఎంబైపీసీలో 4వ ర్యాంకు, ఎంపీసీలో 10వ ర్యాంకు కైవసం సంగారెడ్డి కలెక్టరే�
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు జిల్లాలో మలేరియా, డెంగీ, డయేరియా కేసులు లేవు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న వైద్య ఆరోగ్యశాఖ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్ర�
ప్రసవాల సంఖ్య పెంచాలి 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండాలి సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ సదాశివపేట ప్రభుత్వ దవాఖాన తనిఖీ సదాశివపేట, జూలై 13 : వైద్య స�
అభివృద్ధి పనుల కోసం వినతులు రూ.100 కోట్లు నిధులు మంజూరుకు ప్రతిపాదన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పటాన్చెరు, జూలై 13 : పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు మంత్రి కేట�
భారీ వర్షాలు పడే అవకాశం 24గంటలు అప్రమత్తంగా ఉండాలి ఎలాంటి నష్టం జరుగకుండా చూడాలి అధికారులు సమన్వయంతో పనిచేయాలి సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ పటాన్చెరు, జూలై 13 : విపత్తుల నివారణకు ప్రత్యేక డిజాస్టర
నిజాంపేట, జూలై 13 : మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారు. కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు భూమాగౌడ్, గ్రామ అధ్యక్షుడు చంద్రగౌడ్, నాయకులు రాజాగౌడ్, ప్రభాకర్గౌడ్, వెంకటగౌడ్తో పాటు ప
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, చెక్డ్యాంలు, వాగు లు, వంకలకు జలకళ సంతరించుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
నల్లవాగు ప్రాజెక్టు నిండిందని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
పటాన్చెరు, జూలై 12: మంత్రి శ్రీనివాస్గౌడ్ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం నగరంలోని మంత్రి శ్రీనివాస్గౌడ్ కార్యాలయంలో పటాన్చెరు ఎమ్మెల్యే, కార్పొరేట�
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా అప్రమత్తం చేయాలని డివిజన్, మండలస్థాయి అధికారుల ను కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు.