యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి మెదక్ జిల్లాలో పాక్షికంగా దెబ్బతిన్న 370ఇండ్లు ఒక్కొక్కరికి రూ.3200 పరిహారం చెల్లిస్తాం పీఆర్ రోడ్ల మరమ్మతులకు రూ.85 కోట్ల ప్రత్యేక నిధులు నర్సాపూర్ కోర్టు భవన నిర్మాణానికిర�
జిల్లావ్యాప్తంగా ఏడో రోజూ ముసురు పొంగిపొర్లుతున్న చెరువులు, కుంటలు నిండుకుండలా జలవనరులు కొనసాగుతున్న సహాయక చర్యలు అప్రమత్తంగా ఉన్న అధికారులు కూలిన ఇండ్లను పరిశీలించిన గడా ప్రత్యేకాధికారి వారం రోజులు
నేరస్తులకు శిక్ష పడేలా కోర్టు పోలీసులు విధులు నిర్వహించాలి మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మహిళలు, మైనర్లపై దాడులను కఠినంగా వ్యవహరించాలి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చొరవ చూపాలి నేర సమీక్షా సమావ
రామాయంపేట, జూలై 14: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అం దించడానికి ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ అమలు చేస్తున్నదని, ఆంగ్ల విద్యను అందిస్తామని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హర
రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి పరిసరాలను శుభ్రంగా ఉంచాలి మెడికల్ కళాశాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి సంగారెడ్డి కలెక్టర్ శరత్ జిల్లా దవాఖాన ఆకస్మికంగా తనిఖీ సంగారెడ్డి అర్బన్, జూలై 14: ప్రభ�
బూర్గుపల్లిలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి హామీ ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు బూర్గుపల్లిలో రూ. 40 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించిన మంత్రి హవేళీఘనపూర్, జూలై 14: జిల్లాలో ఎం�
వర్షాలతో ఇబ్బంది లేకుండా చూడాలి శ్రావణ మాసంలో గజ్వేల్ పరిధిలోని 435 ఇండ్ల గృహ ప్రవేశాలు కొత్తపల్లి-మనోహరాబాద్ లైన్ వేగంగా పూర్తయిన రైల్వే ప్రాజెక్టు సిద్దిపేట-దుద్దెడ రైల్వే లైన్ పనులు త్వరితగతిన చే
ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ అధ్యక్షుడు శ్రీహరి యాదవ్ సిద్దిపేట రూరల్, జులై 14 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గొర్రె కాపరులు అప్రమత్తంగా ఉండాలని, గొర్రె, మేకలకు ఇది అ�
క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక అందించాలి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమావేశం సిద్దిపేట అర్బన్, జూలై 14 : జిల్లాలో జరుగుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపా�
ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు గొర్రెల కాపరులకు పరిహారం చెక్కులు అందజేత సిద్దిపేట, జూలై 14: త్వరలోనే రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్�
వర్షాలు తగ్గాలని మల్లన్న ఆలయంలో పూజలు చేర్యాల, జూలై 14 : వర్షాలు తగ్గాలని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం పూజలు నిర్వహించారు. ఆలయాల్లో పూజలు చేయా లని సీఎం కేసీఆర్ దేవాదాయశాఖ అధికారులు ఆదే