ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు సందేహాల నివృత్తికి హెల్ప్డెస్క్లు అక్టోబర్ 1నుంచి తరగతులు ప్రారంభం మెదక్ (నమస్తే తెలంగాణ)/సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 17;దోస్త్ ద్వారా సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకునే �
2022-23 విద్యాసంవత్సరం నోటిఫికేషన్ విడుదల బాసర, జూలై 17;రాజీవ్గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయ (ఆర్జీయూకేటీ) పరిధిలోని బాసర ట్రిపుల్ ఐటీ (2022-23)లో విద్యాసంవత్సరం ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల అయింద�
తెలంగాణ సంస్కృతికి ప్రతీక ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరిసుభాశ్రెడ్డి మెదక్లో నల్లపోచమ్మకు వైభవంగా బోనాలు శోభాయాత్రలో పాల్గొన్న మహిళలు ఆకట్టుకున్న పోతరాజుల నృత్యాలు మహంకాళి బోనాల �
నర్సాపూర్/ మెదక్ రూరల్/ నిజాంపేట, జూలై 17 : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అమ్మవారి ఆల యాలు భక్తులతో కిటకిటలాయి. ఆషాఢ మాసం సందర్భంగా ఆయా గ్రామాల్లో అమ్మవార్లకు గ్రామ స్తులు బోనాలు సమర్పించి, మొక్కులు తీర్చ
చివరి దశలో చిన్నపాటి పనులు అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్ పారదర్శకంగా అర్హుల ఎంపిక ప్రక్రియ గజ్వేల్ రూరల్, జూలై 17: ప్రభుత్వం పేదలకు కోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేసేందుకు అ�
తాళాలు వేసి ఉంటే ఇక లూఠీయే దొరకని దొంగలు పని చేయని సీసీ కెమెరాలు చేర్యాల, జూలై 17 : నియోజకవర్గంలో మేజర్ గ్రామ పంచాయతీ ఆకునూరులో రోజురోజుకూ దొంగతనాలు పెరిగిపోతున్నాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురువుత
మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి పట్టణాలకు దీటుగా పల్లెలను అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ మిరుదొడ్డి మండలం అక్బర్పేటలో సైబర్ హబ్సెంటర్ ప్రారంభం మిరుదొడ్డి, జూలై 1
‘మిషన్ కాకతీయ’తో పూర్వవైభవం మత్తళ్లు, చెరువులు బలోపేతం నాడు చిన్నపాటి వర్షానికే కొట్టుకుపోయిన వైనం నేడు కుండపోత వర్షాలకు సైతం చెక్కు చెదరని నిర్మాణం సర్కారు సంకల్పానికి పల్లెలే సాక్ష్యం జిల్లాలో 3,426 చ�
పోచారం ప్రాజెక్టు నిర్మాణానికి వందేండ్లు పూర్తి అల్తైర్ గుట్టకు పోచారం సరస్సుగా నామకరణం పర్యాటకులకు కేరాఫ్గా పోచారం డ్యామ్ హవేళీఘనపూర్, జూలై 16 : వర్షాకాలంలో పచ్చదనాన్ని పంచే పోచారం డ్యామ్ ఈ ఏడాదిత
రూ.44 లక్షల కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేత ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూం ఇవ్వాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మెదక్, జూలై 16 (నమస్తే తెలంగాణ): ప్రజా సమస్యల పరిష్కారం కో�
శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు త్వరలోఉచితంగా స్టడీ మెటీరియల్ రైతు వేదికలను స్టడీ రూంలుగా వాడుకునేందుకు ప్రణాళికలు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ పోటీ పరీక్షల ఉచిత శిక్షణ శిబిరం ముగింప