ప్రత్యేక నిధుల కింద మరమ్మతులకు రూ.85కోట్లు మెదక్ జిల్లాలో 85 పీఆర్ రోడ్లకు మరమ్మతులు మొదలైన టెండర్ల దాఖలు సాఫీగా సాగనున్న రాకపోకలు మెదక్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో పంచాయతీరాజ్ శాఖకు చెంది�
నర్సాపూర్, జూలై19: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ పేర�
అక్టోబర్ నెలాఖరు వరకు అవకాశం మెదక్ మున్సిపాలిటీ, జూలై 19 : మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను బకాయిదారులకు మున్సిపల్ శాఖ తీపి కబురు అందించింది. బకాయిదారులకు 90 శాతం వడ్డీ మాఫీ చేస్తూ ఓటీఎస్ (వన్ టైం సెటిల్మె
దుబ్బాక, జూలై 19 : నిజామాబాద్ నుంచి మెదక్, దుబ్బాక నియోజకవర్గం మీదుగా తిరుపతికి వెళ్లే రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలుకు మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారంలో రిక్వెస్ట్ స్టాప్ను ఏర్పాటు చేయాలని రైల్వే మంత�
మెదక్ జిల్లా ప్రజలకు రైలు ప్రయాణ సౌకర్యంతో పాటు రైతులు, వ్యాపారులు, రైస్మిల్లర్ల కోసం గూడ్స్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం రేక్పాయింట్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంత
అభివృద్ధి తమ ప్రభుత్వ ధ్యేయమని, ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి పట్టణ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు.
కోర్టు భవన నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు కోర్టు ప్రధాన గోడ కూలిపోయింది. దీంతో ఎమ్మెల్యే సోమవారం కోర్టు శిథిలాలను పరిశీలించారు.
ఆ గ్రామంలో ఎక్కడా చూసినా నర్సరీలే దర్శనమిస్తా యి. పంట పొలాలన్నీ నర్సరీలు అయ్యాయి. మొక్కల పెంపకం లాభదాయకం కావడంతో రాష్ట్రం మొత్తానికి మొక్కలు సరఫరా చేస్తున్నారు.
సూపర్ స్పెషాలిటీ దవాఖానకు లైన్ క్లియర్ అనుమతులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 200 పడకలతో ఏర్పాటు వాగ్ధానం నెరవేర్చిన సీఎం కేసీఆర్ రూ. 184,87కోట్లతో నిర్మాణం పీసీబీ రూ. 138.65 కోట్లు, రాష్ట్ర సర్కార్ రూ.46.21 కోట్ల�