పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు మత్తడి పోస్తున్న చెరువులు, కుంటలు సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. చేర్యాల, హుస్నాబాద్, దుబ్బాక, ప్రశాంత్నగర్�
పొంగిపొర్లుతున్న వాగులు,వంకలు దెబ్బతిన్న పంటలు, చెరువులను సందర్శించిన అధికారులు ప్రజలకు అధికారలు అందుబాటులో ఉండాలి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంగారెడ్డి, న్యూస్నెట్వర్క్ జూలై 23 : జి
రామచంద్రాపురం, జూలై 23: తెల్లాపూర్ నుంచి నల్లగండ్లకు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గం వర్షాల కారణంగా గుంతలుగా మారింది. బో న్సాయి అపార్ట్మెంట్ సమీపంలో పైపులైన్ కోసం తవ్వకాలు జరుపుతుండటంతో వర్షాల కు ఆ గుంత�
నారింజ, నల్లవాగు ప్రాజెక్టులకు జలకళ మెదక్లో 167.6 మిల్లీమీటర్లు, సంగారెడ్డి జిల్లాలో 10.3 సెం.మీటర్ల వర్షపాతం నమోదు చేగుంట మండలం రెడ్డిపల్లిలో ఇద్దరు బీహార్ కార్మికులు మృతి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటి�
మనోహరాబాద్ మండలం రామాయిపల్లి బ్రిడ్జిలోకి చేరిన నీరు 4గంటల పాటు నిలిచిపోయిన వాహనాలు దారిమళ్లించిన పోలీసులు నార్సింగి మండలం వల్లభాపూర్ చెరువు కట్ట తెగిజాతీయ రహదారికి చేరిన నీరు రామాయంపేట/చేగుంట, జూలై
సింగూరు ప్రాజెక్టు మూడు గేట్ల ఎత్తివేత హెచ్చు, తగ్గులను గమనించాలి వరద ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్ శరత్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పుల్కల్, జూలై 23 : 15 రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలక�
పంట, ఆస్తి నష్టంపై ప్రభుత్వానికి నివేదిక అధికారులు అప్రమత్తంగా ఉండాలి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన జేసీబీపై ప్రయాణించి ప్రజల ఇబ్బందులు తెలుసుకున్న ఎమ్మెల్యే మ�
మృతుల్లో ఇద్దరు బీహారుకు చెందిన కూలీలు మెడికల్టెస్టుకు వెళ్తూ నిజామాబాద్ జిల్లా వాసి మృతి చేగుంట, జూలై23: చేగుంట, నార్సింగి మండలాల్లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ముగ్గురు మృతి చెందారు. చేగు�
శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం తెల్లారేవరకు భారీ వర్షం జిల్లావ్యాప్తంగా నిండిన చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్న వాగులు, ప్రాజెక్టులు నీట మునిగిన పంటలు, కూలిన ఇండ్లు జలమయమైన లోతట్టు ప్రాంతాలు పరిస్థ
ఎమ్మెల్యే మదన్రెడ్డి బాధిత కుటుంబాలకు చెక్కుల అందజేత చిలిపిచెడ్/ నిజాంపేట, జూలై 23 : నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరంగా మారిందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే మదన్రెడ్డి �
వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనా వేయాలి ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి పంట నష్టం.. కూలిన ఇండ్లను పరిశీలించిన ఎమ్మెల్సీ మెదక్, జూలై 23 (నమస్తే తెలంగాణ)/మెదక్ అర్బన్, జూలై23: భారీ వర్షాలతో జరిగిన పంట నష�
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి వనదుర్గా ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే పాపన్నపేట్, జూలై23: వరదలతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్�
కొత్త మండలంగా నిజాంపేట్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 9 గ్రామాలు, 6 తండాలు కలిపి ఏర్పాటు సీఎం కేసీఆర్ చిత్రపటానికి గ్రామస్తుల క్షీరాభిషేకం సంబురాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే భూపాల్రెడ్డి నారాయణఖేడ్ �