రామచంద్రాపురం, జూలై 23: తెల్లాపూర్ నుంచి నల్లగండ్లకు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గం వర్షాల కారణంగా గుంతలుగా మారింది. బో న్సాయి అపార్ట్మెంట్ సమీపంలో పైపులైన్ కోసం తవ్వకాలు జరుపుతుండటంతో వర్షాల కు ఆ గుంత�
నారింజ, నల్లవాగు ప్రాజెక్టులకు జలకళ మెదక్లో 167.6 మిల్లీమీటర్లు, సంగారెడ్డి జిల్లాలో 10.3 సెం.మీటర్ల వర్షపాతం నమోదు చేగుంట మండలం రెడ్డిపల్లిలో ఇద్దరు బీహార్ కార్మికులు మృతి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటి�
మనోహరాబాద్ మండలం రామాయిపల్లి బ్రిడ్జిలోకి చేరిన నీరు 4గంటల పాటు నిలిచిపోయిన వాహనాలు దారిమళ్లించిన పోలీసులు నార్సింగి మండలం వల్లభాపూర్ చెరువు కట్ట తెగిజాతీయ రహదారికి చేరిన నీరు రామాయంపేట/చేగుంట, జూలై
సింగూరు ప్రాజెక్టు మూడు గేట్ల ఎత్తివేత హెచ్చు, తగ్గులను గమనించాలి వరద ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్ శరత్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పుల్కల్, జూలై 23 : 15 రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలక�
పంట, ఆస్తి నష్టంపై ప్రభుత్వానికి నివేదిక అధికారులు అప్రమత్తంగా ఉండాలి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన జేసీబీపై ప్రయాణించి ప్రజల ఇబ్బందులు తెలుసుకున్న ఎమ్మెల్యే మ�
మృతుల్లో ఇద్దరు బీహారుకు చెందిన కూలీలు మెడికల్టెస్టుకు వెళ్తూ నిజామాబాద్ జిల్లా వాసి మృతి చేగుంట, జూలై23: చేగుంట, నార్సింగి మండలాల్లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ముగ్గురు మృతి చెందారు. చేగు�
శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం తెల్లారేవరకు భారీ వర్షం జిల్లావ్యాప్తంగా నిండిన చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్న వాగులు, ప్రాజెక్టులు నీట మునిగిన పంటలు, కూలిన ఇండ్లు జలమయమైన లోతట్టు ప్రాంతాలు పరిస్థ
ఎమ్మెల్యే మదన్రెడ్డి బాధిత కుటుంబాలకు చెక్కుల అందజేత చిలిపిచెడ్/ నిజాంపేట, జూలై 23 : నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరంగా మారిందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే మదన్రెడ్డి �
వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనా వేయాలి ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి పంట నష్టం.. కూలిన ఇండ్లను పరిశీలించిన ఎమ్మెల్సీ మెదక్, జూలై 23 (నమస్తే తెలంగాణ)/మెదక్ అర్బన్, జూలై23: భారీ వర్షాలతో జరిగిన పంట నష�
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి వనదుర్గా ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే పాపన్నపేట్, జూలై23: వరదలతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్�
కొత్త మండలంగా నిజాంపేట్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 9 గ్రామాలు, 6 తండాలు కలిపి ఏర్పాటు సీఎం కేసీఆర్ చిత్రపటానికి గ్రామస్తుల క్షీరాభిషేకం సంబురాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే భూపాల్రెడ్డి నారాయణఖేడ్ �
మహాకవి దాశరథి కృష్ణమాచార్యకు ఘన నివాళి ఘనంగా ‘నమస్తేతెలంగాణ’ ప్రగతి ప్రస్థానం.. సాహితీ సప్తాహం ‘కవిత-పద్యం, పాటల పోటీ విజేతలకు బహుమతుల ప్రదానం ఎనిమిదేండ్ల స్వరాష్ట్ర ప్రగతిని విశ్లేషిస్తూ.. అభిప్రాయాలు
కాంగ్రెసోళ్లు కడుపులు నింపుకున్నారే తప్ప పేదల కష్టాలు తీర్చలే.. కర్ణాటకలోని డబుల్ ఇంజిన్ పాలన ఒరబెడుతుందేమిటి? త్వరలోనే బసవేశ్వర ద్వారా కాళేశ్వరం జలాలు గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రెసిడెన్ష�