ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపేందుకు కృషి కులమతాలకతీతంగా అన్ని వర్గాలకు ప్రభుత్వ సహకారం ప్రమాదాల నివారణకే ఫ్రైఓవర్ల నిర్మాణం రామాయంపేట మండల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి రామ
భవన నిర్మాణ కార్మికులు అభివృద్ధికి పునాదిరాళ్లు కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి సిద్దిపేటలో రూ.30 లక్షలతో భవన నిర్మాణ కార్మికులకు శాశ్వత భవనం త్వరలో న్యాక్ శాశ్వత భవనం 3 నెలల్లో ఎల్అండ్టీ కన్స
జిల్లాలో కుండపోత వర్షం మోయతుమ్మెద, కూడవెల్లి వాగుల్లో వరద ఉధృతి సిద్దిపేట-హన్మకొండ దారిలో నిలిచిన రాకపోకలు పోరెడ్డిపల్లి నుంచి దారి మళ్లించిన అధికారులు కూడవెల్లి వాగులో ఒకరు గల్లంతు పొంగిపొర్లిన వాగు�
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నాటిన 44వేల ప్లాంటేషన్ చేర్యాల, జూలై 23 : తండ్రికి తగ్గ తనయుడిగా మంత్రి కేటీఆర్ పేరు తెచ్చుకున్నారని, తెలంగాణ రాష్ర్టానికి జరు
అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి గజ్వేల్లో కమాండ్ కంట్రోలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్ గజ్వేల్, జూలై 23: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలత
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు మత్తడి పోస్తున్న చెరువులు, కుంటలు సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. చేర్యాల, హుస్నాబాద్, దుబ్బాక, ప్రశాంత్నగర్�
పొంగిపొర్లుతున్న వాగులు,వంకలు దెబ్బతిన్న పంటలు, చెరువులను సందర్శించిన అధికారులు ప్రజలకు అధికారలు అందుబాటులో ఉండాలి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంగారెడ్డి, న్యూస్నెట్వర్క్ జూలై 23 : జి
రామచంద్రాపురం, జూలై 23: తెల్లాపూర్ నుంచి నల్లగండ్లకు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గం వర్షాల కారణంగా గుంతలుగా మారింది. బో న్సాయి అపార్ట్మెంట్ సమీపంలో పైపులైన్ కోసం తవ్వకాలు జరుపుతుండటంతో వర్షాల కు ఆ గుంత�
నారింజ, నల్లవాగు ప్రాజెక్టులకు జలకళ మెదక్లో 167.6 మిల్లీమీటర్లు, సంగారెడ్డి జిల్లాలో 10.3 సెం.మీటర్ల వర్షపాతం నమోదు చేగుంట మండలం రెడ్డిపల్లిలో ఇద్దరు బీహార్ కార్మికులు మృతి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటి�
మనోహరాబాద్ మండలం రామాయిపల్లి బ్రిడ్జిలోకి చేరిన నీరు 4గంటల పాటు నిలిచిపోయిన వాహనాలు దారిమళ్లించిన పోలీసులు నార్సింగి మండలం వల్లభాపూర్ చెరువు కట్ట తెగిజాతీయ రహదారికి చేరిన నీరు రామాయంపేట/చేగుంట, జూలై
సింగూరు ప్రాజెక్టు మూడు గేట్ల ఎత్తివేత హెచ్చు, తగ్గులను గమనించాలి వరద ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్ శరత్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పుల్కల్, జూలై 23 : 15 రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలక�
పంట, ఆస్తి నష్టంపై ప్రభుత్వానికి నివేదిక అధికారులు అప్రమత్తంగా ఉండాలి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన జేసీబీపై ప్రయాణించి ప్రజల ఇబ్బందులు తెలుసుకున్న ఎమ్మెల్యే మ�
మృతుల్లో ఇద్దరు బీహారుకు చెందిన కూలీలు మెడికల్టెస్టుకు వెళ్తూ నిజామాబాద్ జిల్లా వాసి మృతి చేగుంట, జూలై23: చేగుంట, నార్సింగి మండలాల్లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ముగ్గురు మృతి చెందారు. చేగు�
శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం తెల్లారేవరకు భారీ వర్షం జిల్లావ్యాప్తంగా నిండిన చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్న వాగులు, ప్రాజెక్టులు నీట మునిగిన పంటలు, కూలిన ఇండ్లు జలమయమైన లోతట్టు ప్రాంతాలు పరిస్థ