సిద్దిపేట జిల్లా జడ్జి రఘురాం సిద్దిపేట టౌన్, జూన్ 22 : మండల న్యాయసేవా సమితి ఆధ్వర్యంలో ఈనెల 26న నిర్వహించనున్న జాతీయ లోక్అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా జడ్జి రఘురాం సూచించారు.. బుధవార�
రూ.34 లక్షలు గోల్మాల్ రసాయనిక ఎరువులు, ఉద్యోగుల పీఎఫ్ డబ్బులు మాయం రెండు నెలల క్రితం ఆడిట్లో వెల్లడి ఆలస్యంగా బయటికొచ్చిన సీఈవో నిర్వాకం రికవరీ కోసం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పాలకవర్గం దుబ్బాక, �
రోగులను ఆత్మీయంగా పలకరించాలి సాధ్యమైనంత వరకు ఇక్కడే చికిత్స చేసేలా చూడాలి మార్చురీలో రాత్రిపూట పోస్టుమార్టం చేసేలా చర్యలు తీసుకోవాలి ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, జూన్�
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పటాన్చెరు, జూన్ 22: పటాన్చెరు మండలాన్ని అభివృద్ధికి మారుపేరుగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండల పరిషత్ సమావేశంల�
జిల్లాలోని బీటీ రోడ్లకు రూ.26 కోట్లు సదాశివపేట, బొల్లారం మున్సిపాలిటీలకు రూ.49 కోట్లు ఉత్తర్వులు జారీ చేసిన ప్రత్యేక కార్యదర్శి రామచంద్రారావు సంగారెడ్డి, జూన్ 22: సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులు చే�
గుంతలో నీటమునిగి ఇద్దరు విద్యార్థుల మృతి మృతులిద్దరూ అన్నదమ్ముల సంతానం కొంగోడులో విషాదఛాయలు కొల్చారం, జూన్22: జేసీబీ గుంతలో పడి అన్నదమ్ములిద్దరూ మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా కొల్చారం పోలీస్స్టేషన్ �
రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఉమ్మడి మెదక్ జిల్లాలో 153 మంది టీచర్లకు స్థాన చలనం ఉపాధ్యాయుల పరస్పర బదిలీలు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఉమ్మడి మెదక్ జిల్లాలో 153 మంది టీచర్లకు స్థాన చలనం మెదక్�
మేనేజ్మెంటుతో సఫలమైన చర్చలు బీడీ కమీషన్దారులకు రూ.3.05పైసలు పెంపు వేతనాలు పెంపు ఒప్పందం చేసిన ఆయా సంఘాల నేతలు అభివృద్ధికి రూ.26 కోట్ల నిధులు మంజూరు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం రామాయంపేట/చేగుంట, జూన్ 22
వ్యవసాయంలో కొత్త పద్ధతులతో పంటలు సాగు చేసి, అధిక దిగుబడులు సాధించేందుకు ప్రభుత్వం రైతులకు సాంకేతిక పరిజ్ఞానం కలిపిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం జ�
రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పర్యటనకు జహీరాబాద్లో భారీగా ఏర్పాట్లు చేశారు. బుధవారం జహీరాబాద్ పట్టణంలోపలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు.
మట్టి అవసరం లేకుండా ఖనిజ పోషకాలను ఉపయోగించి పంటలను (హైడ్రోపోనిక్ ఆధునిక వ్యవసాయ పద్ధతి) పండించడం బాగుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.