వ్యాధులు ప్రబలకుండా ప్రణాళిక ఇంటింటికీ తిరుగుతూ అవగాహన జిల్లాలో 19 పీహెచ్సీలు, 2సీహెచ్సీలు ప్రతి శుక్రవారం డ్రై డే.. జిల్లాలో తగ్గుముఖం పట్టిన కేసులు మెదక్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): జిల్లాలో సీజనల్ వ్యా
మధ్యాహ్న భోజనం సహా మెటీరియల్ పంపిణీ 500 మంది యువతీ యువకులకు ప్రయోజనం నిరుద్యోగులకు ఎమ్మెల్యే భూపాల్రెడ్డి బాసట నారాయణఖేడ్, జూన్ 23: ఉద్యోగాలు సాధించాలనే యువతీ యువకులు తమకు అవసరమైన శిక్షణ కోసం హైదరాబాద�
ఐకేపీ కేంద్రంపై అవగాహన లావాదేవీల వివరాల సేకరణ కోహీర్, జూన్ 23: పలు రాష్ర్టాలకు చెందిన పం చాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు గురువారం కోహీర్ను సందర్శించారు. మండలంలో ఉన్న ‘నేలతల్లి ఫార్మర్ ప్
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు ప్రజల భాగస్వామ్యంతో గ్రామంలో నెలకొన్న పరిశుభ్రత సర్పంచ్ గుండె శివకుమార్ కృషితో ఆదర్శంగా అభివృద్ధి పనులు గ్రామ అభివృద్ధిపై సర్పంచ్ను ప్రసంశించిన జిల్లా స్థాయి �
‘వెమ్’ టెక్నాలజీస్తో ప్రత్యక్షంగా 2వేలు, పరోక్షంగా 4 వేల మందికి ఉద్యోగ ఉపాధి విద్య, వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యం నిమ్జ్ కోసం భూములు కోల్పోయిన రైతులకు ఉపాధి కల్పిస్తాం జహీరాబాద్ ప్రాంత యువతకు నై�
సిద్దిపేట జిల్లా జడ్జి రఘురాం సిద్దిపేట టౌన్, జూన్ 22 : మండల న్యాయసేవా సమితి ఆధ్వర్యంలో ఈనెల 26న నిర్వహించనున్న జాతీయ లోక్అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా జడ్జి రఘురాం సూచించారు.. బుధవార�
రూ.34 లక్షలు గోల్మాల్ రసాయనిక ఎరువులు, ఉద్యోగుల పీఎఫ్ డబ్బులు మాయం రెండు నెలల క్రితం ఆడిట్లో వెల్లడి ఆలస్యంగా బయటికొచ్చిన సీఈవో నిర్వాకం రికవరీ కోసం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పాలకవర్గం దుబ్బాక, �
రోగులను ఆత్మీయంగా పలకరించాలి సాధ్యమైనంత వరకు ఇక్కడే చికిత్స చేసేలా చూడాలి మార్చురీలో రాత్రిపూట పోస్టుమార్టం చేసేలా చర్యలు తీసుకోవాలి ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, జూన్�
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పటాన్చెరు, జూన్ 22: పటాన్చెరు మండలాన్ని అభివృద్ధికి మారుపేరుగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండల పరిషత్ సమావేశంల�
జిల్లాలోని బీటీ రోడ్లకు రూ.26 కోట్లు సదాశివపేట, బొల్లారం మున్సిపాలిటీలకు రూ.49 కోట్లు ఉత్తర్వులు జారీ చేసిన ప్రత్యేక కార్యదర్శి రామచంద్రారావు సంగారెడ్డి, జూన్ 22: సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులు చే�
గుంతలో నీటమునిగి ఇద్దరు విద్యార్థుల మృతి మృతులిద్దరూ అన్నదమ్ముల సంతానం కొంగోడులో విషాదఛాయలు కొల్చారం, జూన్22: జేసీబీ గుంతలో పడి అన్నదమ్ములిద్దరూ మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా కొల్చారం పోలీస్స్టేషన్ �