రెండేండ్ల క్రితం టీఎస్ఆర్టీసీ ప్రారంభించిన ‘కార్గో’ విస్తృతంగా సేవలందిస్తున్నాయి. గుండుసూది నుంచి పెద్దపెద్ద సరుకులను సైతం సకాలంలో గమ్యస్థానాలకు చేరవేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నది.
రేషన్ కార్డు దారులకు మళ్లీ ఉచిత బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత నెల వరకు ఉచిత బియ్యం పంపిణీ కొనసాగింది. ఈ నెలలోనూ రూపాయికి కిలో బియ్యం చొప్పున అందజేశారు.
వంట తయారీ కోసం గృహిణిలు నిత్యం ఉపయోగించే గ్యాస్ సిలిండర్కూ కాల పరిమితి ఉంటుందనే విషయం చాలా మందికి వినియోగదారులకు తెలియదు. దేశంలో తయారయ్యే ప్రతి వస్తువుకు నిర్ణీత కాలపరిమితి ఉంటుంది.
ఆగి ఉన్న ట్రాక్టర్ను కర్ణాటకకు చెందిన డీలక్స్ బస్సు ఢీకొట్టి, భార్యాభర్తలు మృతి చెందిన ఘటన సదాశివపేట పోలీస్స్టేషన్ పరిధిలోని బైపాస్రోడ్డు జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. స్థానికులు,
కొత్తూర్(డి)లో క్రీడా ప్రాంగణం ప్రారంభం అదనపు గదుల నిర్మాణానికి భూమిపూజ పల్లెప్రగతికి హాజరైన ఎమ్మెల్యే మాణిక్రావు కోహీర్, జూన్18 : తెలంగాణలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె�
మృత్యు కుహరాలుగా నదీ పాయలు ఏడుపాయల్లో నీట మునిగి మృతి చెందుతున్న భక్తులు నది నైసర్గిక స్వరూపం తెలియక ప్రమాదాల బారిన భక్తులు పోలీసుల హెచ్చరికలు బేఖాతరు పాపన్నపేట, జూన్18: ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం వ