పల్లె, పట్టణ ప్రగతికి విశేష స్పందన ఈ నెల 3న ప్రారంభం.. శనివారంతో ముగింపు మెదక్లో 469 పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీ సంగారెడ్డిలో 647 పంచాయతీలు, ఏడు మున్సిపాలిటీల్లో విజయవంతం క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరి�
నాడు మావోయిస్టులకు పెట్టనికోట.. నేడు రాష్ర్టానికే ఆదర్శం యువత కృషితో వెలుగులు నింపుకొన్న గ్రామం దేశ విదేశీయులను సైతం ఆకర్షిస్తున్న వైనం మల్కాపూర్ను వరించిన ఎన్నో అవార్డులు 2018 ఆగస్టు 15న సీఎం కేసీఆర్ మల�
30 ఏండ్లుగా సింది రాజయ్య కుటుంబం తయారీ వివిధ రకాల్లో డిజైన్లు హైదరాబాద్ పాటు ఆయా జిల్లాలకు ఎగుమతి నెలకు రూ.30వేల వరకు ఆదాయాన్ని పొందుతున్న కుటుంబం హుస్నాబాద్ టౌన్, జూన్ 16 : కష్టపడేవారికి ఎప్ప టికీ ఫలితం �
కొండపోచమ్మ సాగర్కు పర్యాటక కళ రోజురోజుకూ పెరుగుతున్న పర్యాటకుల తాకిడి రిజర్వాయర్ దగ్గర పచ్చందాలు జంట నగరాలకు దగ్గర ఉండడంతో సెలవు రోజుల్లో తరలివస్తున్న పర్యాటకులు రూ.1500 కోట్లతో పర్యాటకాభివృద్ధికి సర�
20 ఏండ్లుగా ఆకుకూరలు సాగు చేస్తున్న దంపతులు వారంతపు అంగట్లో విక్రయాలు ఆకునూరుకు చెందిన కర్రె లక్ష్మీ-శ్రీనివాస్ దంపతులు అన్ని రకాల ఆకుకూరలు పండిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇతర పంటలవైపు మొ
ప్రాజెక్టులను అడ్డుకోవడమే ప్రతిపక్షాల పని గౌరవెల్లి ప్రాజెక్టుతో మెట్టప్రాంతం సస్యశ్యామలం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ హుస్నాబాద్ ఎమ్మెల్యేతో కలిసి కోహెడ మండలంలో
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పటాన్చెరు, జూన్ 16: సర్కారు బడులే ఉత్తమమైనవని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు మండలంలోని పాటి, లక్డారం, ఇస్నాపూర్లో నూతనంగా నిర్మి
పశువుల పేడపై రైతుల ఆసక్తి ట్రాక్టర్ల్ల సాయంతో పొలాలకు తరలింపు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు చిలిపిచెడ్, జూన్ 16: సేంద్రియ ఎరువులపై అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు. రసాయన ఎరువుల వాడకంతో భూసార�
వర్షాదారపు పంట.. ‘సోయాబీన్’ సాగులో తగు జాగ్రత్తలు పాటిస్తే అధిగ దిగుబడులు ‘నల్లరేగడి’కి అనువైన సాగు న్యాల్కల్, జూన్ 16 : మండలంలోని గ్రామాల్లో వానాకాలం పంటల సాగు సందడి ప్రారంభమైంది. రైతులు ఎక్కవగా ఈ సీ
కార్యరూపం దిశగా సీఎం కేసీఆర్ హామీ నారాయణఖేడ్ బల్దియాలో రూ.25 కోట్లతో 61 పనులకు ప్రతిపాదనలు ఎమ్మెల్యే భూపాల్రెడ్డి దిశానిర్దేశం మున్సిపాలిటీ అభివృద్ధిలో మరో ముందడుగు కొత్తగా ఏర్పడిన నారాయణఖేడ్ మున్స�
పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు బడుల్లో పెరుగుతున్న అడ్మిషన్లు ప్రైవేటుకు దీటుగా బోధన తరగతులు న్యాల్కల్, జూన్ 16 : ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆంగ్ల మాద్యమంలో బోధన క
క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న అధికారులు మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తున్న ప్రజాప్రతినిధులు గ్రామాలు, పట్టణాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికే ప్రభుత్వం ప్రగతి కార్యక్రమం చేపట్టింది. సంగార�