రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పర్యటనకు జహీరాబాద్లో భారీగా ఏర్పాట్లు చేశారు. బుధవారం జహీరాబాద్ పట్టణంలోపలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు.
మట్టి అవసరం లేకుండా ఖనిజ పోషకాలను ఉపయోగించి పంటలను (హైడ్రోపోనిక్ ఆధునిక వ్యవసాయ పద్ధతి) పండించడం బాగుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
గ్రామపంచాయతీకి చెందిన ట్రాక్టర్ గ్రామ పరిధి దాటితే జీపీఎస్ ద్వారా ఉన్నతాధికారులకు చెందిన ఫోన్లకు మెస్సేజ్ వస్తుందని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్కుమార్ పేర్కొన్నారు.
గ్రామాల్లో ఏర్పాటు చేసే నిఘా నేత్రాలతో నేరాలకు చెక్ పెట్టవచ్చని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిణి అన్నారు. మంగళవారం మండలంలోని నవాబ్ పేటలో ఫ్లెమింగ్ ల్యాబొరేటరీస్ పరిశ్రమ సహాయంతో దాదాపు రూ.
ఆచార్య జయశంకర్ సా రు ఆశయాలను నెరవేరుస్తూ సీఎం కేసీఆర్ ముం దుకుపోతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం జహీరాబాద్ మండలంలోని రంజోల్ రైతు వేదికలో ఆచా ర్య జయశంకర్సా
యోగా.. యాంత్రిక జీవనంలో పని ఒత్తిళ్ల మధ్య నలిగిపోతూ ప్రశాంతత కరువైన వారికి ఆహ్లాదాన్నిచ్చే ప్రక్రియ. మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యానికి అచంచలమైన ధీమా ఇచ్చే యోగాను సగటు జీవి నుంచి ధనవంతుల వరకు నేర్చుకుంట
రెండేండ్ల క్రితం టీఎస్ఆర్టీసీ ప్రారంభించిన ‘కార్గో’ విస్తృతంగా సేవలందిస్తున్నాయి. గుండుసూది నుంచి పెద్దపెద్ద సరుకులను సైతం సకాలంలో గమ్యస్థానాలకు చేరవేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నది.