కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సిద్దిపేట అర్బన్, జూన్ 13: ప్రజావాణి కార్యక్రమానికి అధికా రులంతా తప్పక హాజరై ప్రజలకు నమ్మకం కలిగేలా సమస్యల పరి ష్కారానికి కృషి చేయాలని జిల్లా స్థాయి అధికారులను కలెక్�
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పటాన్చెరు టౌన్, జూన్ 13 : పోచమ్మ తల్లి ఆశీస్సులే తమకు శ్రీరామరక్ష ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం రామేశ్వరంబండ గ్రామం పోచమ్మ తల్లి విగ్రహప్రతిష్ఠాపన, బొ�
మొక్కలు నాటేందుకు గుంతలు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్ వార్డు ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కౌన్సిలర్లు రామాయంపేట, జూన్ 13: రామాయంపేట మున్సిపల్లో పట్టణ ప్రగతి పనులు జోరందుకున్నాయి. సోమవారం మున్సిపల�
ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులకు ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ సమావేశాలు మధ్యాహ్న భోజనాన్ని ఆరగించిన విద్యార్థులు రామాయంపేట, జూన్ 13: నెల రోజులుగా ఇంట్లో ఉండి ఆటలాడిన చిన్నారులు సోమవారం తమ
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఆన్లైన్, లాటరీల పేరిట మోసాలపై అప్రమత్తంగా ఉండాలి గంజాయి సాగు, నిల్వ, సరఫరా చేస్తే పీడీ యాక్టు కేసులు నేర సమీక్ష సమావేశంలో సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ సంగారెడ్డి, �
కామారెడ్డి జిల్లా పిట్లం మండల శివారులో రోడ్డు ప్రమాదం బైక్ను ఢీకొట్టిన లారీ సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాపన్నపేట మండలం ఎల్లాపూర్ వద్ద యాక్సిడెంట్ ద్విచక్రవాహనం, ఆట�
తెరుచుకున్న పాఠశాలలు ప్రభుత్వ బడుల్లో పెరిగిన అడ్మిషన్లు మొదటిరోజు ఉత్సాహంగా హాజరైన విద్యార్థులు పువ్వులతో స్వాగతం పలికిన ఉపాధ్యాయులు సత్ఫలితాలిస్తున్న బడిబాట కార్యక్రమం ఫిట్నెస్లేని బస్సులను సీ
గౌరవెల్లి నిర్వాసితులతో అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) శ్రీనివాస్రెడ్డి .హుస్నాబాద్, జూన్ 13: గౌరవెల్లి రిజర్వాయర్ భూనిర్వాసితులకు మొత్తం పరిహారం ఇచ్చిన తర్వాతనే ఖాళీ చేయిస్తామని, అప్పటి వరకు నిర్వాస�
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మిరుదొడ్డి, జూన్ 13 : రాష్ట్రంలోని అన్ని కులాలను సీఎం కేసీఆర్ ఆదరిస్తున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ర�
జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ చిన్నకోడూరు, జూన్ 13 : అతిసార వ్యాధి నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. సోమవారం చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ ప్రా
వానకాలం సాగు ఏర్పాట్లలో రైతన్నలు బిజీ అయ్యారు. మరో రెండు, మూడు రోజుల్లో రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉండడంతో దుక్కులు దున్ని భూములు సిద్ధం చేసుకుంటున్నారు.
బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థుల కోసం నిర్వహిస్తున్న టెట్ పరీక్ష మరి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా టెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంగారెడ్డి జిల్లాల�
కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి.. రావాలే..దేశ ప్రజల బ్రతుకులు మారాలే అని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. రాష్ర్టాభివృద్ధిలో ఎలాగైతే ప్రజలు ఆయనకు అండగా ఉన్నారో దేశాభివృద్ధిలో సైతం అండగా ఉండాలని భారతదేశ.
లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీలో ప్రజాప్రతినిధులే బాధ్యత తీసుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి సూచించారు. దుబ్బాక మున్సిపల్, మండలంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరలో లబ�