జిల్లాలోని మున్సిపాలిటీల్లో 9వ రోజు శనివారం 4వ విడుత పట్టణ ప్రగతి పనులు జోరుగా జరుగుతున్నాయి. జిల్లాలోని మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూ ప్రాన్ మున్సిపాలిటీల్లో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, అధికారులు �
జిల్లావ్యాప్తంగా 5వ విడుత పల్లె ప్రగతి పనులు శనివారం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్రామాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు గ్రామస్తులతో కలిసి పల్లె ప్రగతి పనులను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పల్లె
ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలాభివృద్ధి సాధ్యమని జడ్పీ చైర్ప ర్సన్ హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మం డలం వెంకటాపూర్ అగ్రహారంలో పల్లె ప్రగతిలో భాగంగా పల్లె నిద్ర చేశారు. శుక్రవారం రాత్రి గ్ర�
నూతనంగా ఏర్పాటు చేసిన మెదక్, సంగారెడ్డి జిల్లాల కోర్టులను హైకోర్టు న్యాయమూర్తి (మెదక్, సంగారెడ్డి అడ్మినిస్ట్రేషన్ న్యాయమూర్తి) శ్రీదేవి శనివారం వేర్వేరుగా పరిశీలించారు.
ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో చిరుధాన్యాలు దోహదపడతాయని, పూర్వం చిరుధాన్యాల ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యవంతమైన జీవనం గడిపారని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు.
గ్రామాల అభివృద్ధే సీఎం కేసీఆర్ ధ్యేయమని, అందుకనుగుణంగా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. మండలంలోని నిర్జప్ల, నాగులపల్లి, ఉసిరికపల్లి, షాద్నగర్, గౌతా�
హుస్నాబాద్కు తరలిరానున్న గోదారమ్మ సస్యశ్యామలం కానున్న పడావు భూములు వారం రోజుల్లో గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్న్ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావ�
కొనసాగుతున్న పల్లె, పట్టణ ప్రగతి పనులు పలు చోట్ల పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కొనసాగుతున్న పల్లె, పట్టణ ప్రగతి పనులు పలు చోట్ల పాల్గొన్న ప్రజాప్రతినిధులు,అధికారులు
మాట నిలబెట్టుకున్న మంత్రి హరీశ్రావు రెండు రోజుల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, టీఆర్ఎస్ నాయకుల కృతజ్ఞతలు చేర్యాల, జూన్ 10 : చేర్యాల పట్టణంలో సర్కారు దవాఖాన నూతన భవన నిర్మాణానికి ర�
దళితుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్న రెండు జాతీయ పార్టీలు రాష్ట్ర పథకాలను, కేంద్ర పథకాలుగా కాపీ కొడుతున్న బీజేపీ ఫేక్ సోషల్ మీడియా మంత్రి హరీశ్రావు
పరీక్షకు సర్వం సిద్ధం ఏర్పాట్లు చేసిన యంత్రాంగం పేపర్-1కు 42, పేపర్-2కు 34 పరీక్షా కేంద్రాలు పేపర్-1కు 10,019మంది, పేపర్-2కు 7,816 అభ్యర్థులు సందేహాల నివృత్తికి హెల్ప్లైన్ 9951953322 ఏర్పాటు నిమిషం నిబంధన అమలు పరీక్ష క
రేపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష మెదక్ జిల్లా వ్యాప్తంగా 36పరీక్షా కేంద్రాలు హాజరుకానున్న 14,762మంది అభ్యర్థులు మెదక్ మున్సిపాలిటీ, జూన్ 10: ఈ నెల 12న జిల్లా వ్యాప్తంగా టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) నిర్వహణకు విద్య�