జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ చిన్నకోడూరు, జూన్ 13 : అతిసార వ్యాధి నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. సోమవారం చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ ప్రా
వానకాలం సాగు ఏర్పాట్లలో రైతన్నలు బిజీ అయ్యారు. మరో రెండు, మూడు రోజుల్లో రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉండడంతో దుక్కులు దున్ని భూములు సిద్ధం చేసుకుంటున్నారు.
బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థుల కోసం నిర్వహిస్తున్న టెట్ పరీక్ష మరి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా టెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంగారెడ్డి జిల్లాల�
కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి.. రావాలే..దేశ ప్రజల బ్రతుకులు మారాలే అని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. రాష్ర్టాభివృద్ధిలో ఎలాగైతే ప్రజలు ఆయనకు అండగా ఉన్నారో దేశాభివృద్ధిలో సైతం అండగా ఉండాలని భారతదేశ.
లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీలో ప్రజాప్రతినిధులే బాధ్యత తీసుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి సూచించారు. దుబ్బాక మున్సిపల్, మండలంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరలో లబ�
జిల్లాలోని మున్సిపాలిటీల్లో 9వ రోజు శనివారం 4వ విడుత పట్టణ ప్రగతి పనులు జోరుగా జరుగుతున్నాయి. జిల్లాలోని మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూ ప్రాన్ మున్సిపాలిటీల్లో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, అధికారులు �
జిల్లావ్యాప్తంగా 5వ విడుత పల్లె ప్రగతి పనులు శనివారం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్రామాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు గ్రామస్తులతో కలిసి పల్లె ప్రగతి పనులను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పల్లె
ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలాభివృద్ధి సాధ్యమని జడ్పీ చైర్ప ర్సన్ హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మం డలం వెంకటాపూర్ అగ్రహారంలో పల్లె ప్రగతిలో భాగంగా పల్లె నిద్ర చేశారు. శుక్రవారం రాత్రి గ్ర�
నూతనంగా ఏర్పాటు చేసిన మెదక్, సంగారెడ్డి జిల్లాల కోర్టులను హైకోర్టు న్యాయమూర్తి (మెదక్, సంగారెడ్డి అడ్మినిస్ట్రేషన్ న్యాయమూర్తి) శ్రీదేవి శనివారం వేర్వేరుగా పరిశీలించారు.
ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో చిరుధాన్యాలు దోహదపడతాయని, పూర్వం చిరుధాన్యాల ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యవంతమైన జీవనం గడిపారని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు.
గ్రామాల అభివృద్ధే సీఎం కేసీఆర్ ధ్యేయమని, అందుకనుగుణంగా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. మండలంలోని నిర్జప్ల, నాగులపల్లి, ఉసిరికపల్లి, షాద్నగర్, గౌతా�
హుస్నాబాద్కు తరలిరానున్న గోదారమ్మ సస్యశ్యామలం కానున్న పడావు భూములు వారం రోజుల్లో గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్న్ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావ�
కొనసాగుతున్న పల్లె, పట్టణ ప్రగతి పనులు పలు చోట్ల పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కొనసాగుతున్న పల్లె, పట్టణ ప్రగతి పనులు పలు చోట్ల పాల్గొన్న ప్రజాప్రతినిధులు,అధికారులు