గ్రామాల్లో మృగశిర కార్తె సందడి జోరుగా చేపల విక్రయాలు ఆకాశన్నంటిన చేపల ధరలు కొర్రమీను కిలో రూ. 500 మృగశిర సందర్భంగా బుధవారం చేపల మార్కెట్లు కిటకిటలాడాయి. చేపల విక్రయ కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచే బారుల
పరిసరాల శుభ్రత పాటించాలి మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ 6వ రోజుకు చేరిన పట్టణ ప్రగతి రామాయంపేట, తూప్రాన్ పట్టణాల్లో పనులను పర్యవేక్షిస్తున్న చైర్మను, కౌన్సిలర్లు, అధికారులు మెదక్ మున్సిపాలిటీ/ తూప్ర�
సామూహిక అక్షరాభ్యాసాలు జిల్లావ్యాప్తంగా ‘బడిబాట’ర్యాలీలు చేగుంట/ నిజాంపేట/ రామాయంపేట రూరల్, జూన్ 8 : ‘మన ఊరు-మనబడి’తో ప్ర భుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందుతున్నదని ఉపాధ్యాయులు ఇంటి
తగినన్ని బస్సులు నడపడానికి సిద్ధం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ డిపో ప్రారంభంతో చరిత్ర సృష్టించిన ఎమ్మెల్యే మదన్రెడ్డి సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి గోదావరి నీళ్లు తెచ్చి ప్రజల పాదాలు
సంగారెడ్డి జిల్లాలో 123 పరీక్షా కేంద్రాలు పేపర్-1లో 16,790 మంది, పేపర్-2లో 12,359 మంది అభ్యర్థులు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు డీఈవో కార్యాలయంలో హెల్ప్లైన్ సేవలు టీచర్ ఎలిజిబు�
ఆన్లైన్లో విత్తన వివరాలు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా ప్రభుత్వం చర్యలు పారదర్శకతకు పెద్దపీట మెదక్ మున్సిపాలిటీ, జూన్ 6: వచ్చే వాన కాలం సీజన్లో నాణ్యత లేని విత్తనాల విక్రయాలకు చెక్ పెట్టేందుక�
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సికింద్రాబాద్ నుంచి పలుగు పోచమ్మ వరకు బస్సు ప్రారంభం జిన్నారం, జూన్ 6: ఆర్టీసీ బస్సులో ప్రయాణం అన్ని విధాల క్షేమమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నా రు. సికింద్రాబాద
జిల్లావ్యాప్తంగా ‘మనఊరు-మనబడి’ పనులు వీధివీధినా బడిబాట ర్యాలీలు, ఇంటింటి సర్వే ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించాలి అవగాహన కల్పిస్తున్న టీచర్లు, ప్రజాప్రతినిధులు మనోహరాబాద్/ వెల్దుర్తి/ రేగోడ్/ చిల
జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న పనులు పల్లెల అభివృద్ధ్ది కోసమే ‘పల్లె ప్రగతి’ ఫరీద్పూర్లో విశాలమైన క్రీడా మైదానం ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హవేళీఘనపూర్/ నిజాంపేట/ రామాయంపేట రూరల్�
టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ప్రజా సంక్షేమం నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి ‘మనఊరు -మనబడి’, పల్లె ప్రకృతి, వైకుంఠధామం పనులు ప్రారంభం నర్సాపూర్/ శివ్వంపేట/ పాపన్నపేట, జూన్ 6 : ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నరేగా నిధులు రూ.1400 కోట్లు విడుదల చేయించాలి ‘బండి’ సోయి లేకుండా మాట్లాడడం తగదు.. నాలుగు విడతల్లో పల్లె ప్రగతి అద్భుతం ఐదో విడత పల్లె ప్రగతి విజయవంతం చేయాలి జడ్పీ చైర్�
రేపు బీసీ గురుకుల కళాశాల ప్రవేశపరీక్ష ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 పరీక్షా కేంద్రాలు పరీక్షకు హాజరుకానున్న 4,388 మంది విద్యార్థులు విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి ఉమ్మడి జిల్లా ఆర్సీవో ప్
జిల్లావ్యాప్తంగా మంత్రి హరీశ్రావు పుట్టినరోజు వేడుకలు ఆలయాలు, దర్గాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు కేక్ కట్ చేసిన చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అభిమానులు గజ్వేల్లో రక్తదానం చేసిన నాయకులు, కార్యకర్త