రెండు నెలల్లో అందుబాటులోకి గౌడ ఏసీ ఫంక్షన్ హాల్ నియోజకవర్గంలో 529 మంది గీత కార్మికులకు గుర్తింపు కార్డులు అందజేత ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు సిద్దిపేట అర్బన్, జూన్ 1 : గీత కార్మికులందరిక�
మెదక్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి మెదక్ జిల్లాలో సర్వం సిద్ధమైం ది. కరోనా నేపథ్యంలో గత సంవత్సరం సాదాసీదాగా నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలు ఈ సంవత్సరం వైభవంగా నిర్వహి�
సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి రేపటి నుంచి జిల్లాలో బడి బాట సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 1: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి అదనపు కలెక్ట
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం పాలకుల సంకల్పం ఉంటే అద్భుతాలు ప్రజలకు పాలన చేరువ చేసిన సీఎం కేసీఆర్ యాభై ఏండ్ల అభివృద్ధి ఎనిమిదేండ్లలో సాధ్యమయ్యే నదికే నడక నేర్పిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కాళేశ్వరం ప�
పచ్చిరొట్ట ఎరువులతో సాగును పెంచుకోవాలి రాష్ట్రంలో వరి తక్కువగా పండించే జిల్లా సంగారెడ్డి పత్తి, కంది, ఆముదం పంటలు అధికంగా పండించాలి రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీ�
రాష్ట్రాన్ని అప్రతిష్టపాల్జేస్తున్న బీజేపీ అద్భుత ప్రగతిని జీర్ణించుకోలే ప్రతిపక్షాల విమర్శలు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి గజ్వేల్, జూన్ 1 : రాష్ట్రంలో జరిగిన అద్భుత ప్రగతిని కేంద్రంలోన�
పట్టుదల ఉంటే అంతర్జాతీయ స్థాయికి ఎదగవచ్చు ఎదిగే పిల్లలకు క్రీడలు ఎంతో అవసరం ఫుట్బాల్ స్టేడియం ప్రారంభంలో మంత్రి హరీశ్రావు సిద్దిపేట, జూన్ 1 : క్రీడాకారులు పట్టుదలతో సాధన చేసి అంతర్జాతీయ స్థాయికి ఎదగ
14 దరఖాస్తులు పెండింగ్లో = జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ మెదక్, మే 31 (నమస్తే తెలంగాణ): టీఎస్ఐపాస్ విధి విధానాలు, మార్గదర్శకాలకనుగుణంగా పరిశ్రమలు నెలకొల్పుటకు పెట్టుకున్న దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరి�
మనిషి బతికున్నంత కాలం క్షణం తీరిక లేకుండా బ్రతుకుతాడు. కానీ, విగత జీవిగా మారిన తర్వాత ఎక్కడో చెట్ల వద్ద, పుట్టల వద్ద ఖననం చేయడం అనాది నుంచి వస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం చేపడతున్న పట్టణ ప్రగతి కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతి నిధులతోపాటు మున్సిపల్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ సూచించారు.
సదాశివపేట పట్టణం దినదినాభివృద్ధి చెందుతున్నది. పట్టణంలో ప్రజల అవసరాలు తీర్చేలా వెజ్, నాన్వెజ్ మార్కెట్ మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానున్నది. సీఎం కేసీఆర్ సదాశివపేట మున్సిపాలిటీకి భారీగా ని�
ముద్ర పథకంలో భాగం గా వీధి వ్యాపారులకు ఆర్థికసాయం అందించడం ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మంగళవారం దేశవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘ముద్ర’ ద్వారా ప్రయో�