ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి జిన్నారం, జూన్ 3 : మండలంలో ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభమైంది. గ్రామాల వారీగా సర్పంచ్లు, కార్యదర్శులు, పాలకవర్గంతో మొదటి రోజైన శుక్రవారం గ్రామ సభలు నిర్వహించా�
అట్టహాసంగా ఐదో విడత పల్లె, నాలుగో విడత పట్టణ ప్రగతి ప్రారంభం మొదటి రోజు ర్యాలీలు, సభలు, స్వచ్ఛ ప్రతిజ్ఞలు హాజరైన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు వార్డులు, కాలనీల్లో పర్యటించిన మున్సిపల్ చైర్మన�
పెట్టుబడులు తగ్గించేందుకు చర్యలు ఎరువుల ఖర్చుకు కళ్లెం వేయడంపై దృష్టి పత్తి, కంది సాగు పెంపునకు కృషి వరిలో వెదజల్లే పద్ధతికి ప్రోత్సాహం ఎరువుల సద్వినియోగానికి ప్రత్యేక చర్యలు ప్రణాళికతో ముందుకు సాగుత�
వేడుకలా మంత్రి హరీశ్రావు పుట్టినరోజు కేక్లు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, నాయకులు పలుచోట్ల సేవా కార్యక్రమాలు హాజరైన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సంగారెడ్డిలో కేక్ కట్ చేసిన ఎంపీ బీబీ�
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో బడిబాట ప్రారంభం.. ఇంటింటి సర్వే చేసిన ఉపాధ్యాయులు ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు, విద్యాబోధనపై తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు హవే�
మనోహరాబాద్/ చేగుంట, జూన్ 3 : ప్రజాశ్రేయస్సు కోసం పాటు పడుతూ, జనం మెచ్చిన నాయకుడిగా మంత్రి హరీశ్రావు నిలిచారని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో టీఆర్ఎస్ మం�
జహీరాబాద్ డివిజన్లో 2200 దరఖాస్తులు జిల్లాస్థాయి అధికారి పర్యవేక్షణలో 7 బృందాల సర్వే ప్రత్యేక యాప్లో పరిశీలించి, ఆన్లైన్లో నమోదు చేస్తున్న సిబ్బంది జహీరాబాద్, జూన్3: ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున�
మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 2,75,000 మెట్రిక్ టన్నుల కొనుగోలు వర్షాలు కురుస్తున్నందున అధికారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలి రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ అనిల్కుమార్ మనోహరాబాద్, తూప్రాన్ మండలాల్లో ధాన్య�
మెదక్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి మెదక్ జిల్లాలో సర్వం సిద్ధమైం ది. కరోనా నేపథ్యంలో గత సంవత్సరం సాదాసీదాగా నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలు ఈ సంవత్సరం వైభవంగా నిర్వహి�
నేడు 54 క్రీడా ప్రాంగణాలు ప్రారంభం జిల్లాలో 647 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు 322 క్రీడా ప్రాంగణాలకు స్థలాల ఎంపిక పూర్తి క్రీడాకారులను ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీల�
ఊరూరా అవగాహన కార్యక్రమాలు ఆన్లైన్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలి పోలీసుశాఖ ఆధ్వర్యంలో సదస్సులు శివ్వంపేట/కొల్చారం/నిజాంపేట/టేక్మాల్, జూన్ 1 : ప్రతిఒక్కరూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్సై రవికాం�