ఇనుప రాడ్లు, కట్టెలతో మూకుమ్మడి దాడి చౌటకూర్ మండలం శివంపేటలో ఘటన చౌటకూర్, మే30: భూ తగాదాలతో నెలకొన్న వివాదంలో అన్నను తమ్ముళ్లు హత్య చేసిన ఘటన పుల్కల్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. డీఎస్పీ బ�
జూన్ 3 నుంచి 10 వరకు నిర్వహించాలి తక్కువఉన్న, పిల్లలు లేని పాఠశాలలపై దృష్టి పెట్టాలి బడుల్లో సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలి రాష్ట్ర విద్యాశాఖ మంత
స్వామివారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి రాక అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు మార్మోగిన శివనామస్మరణ ఝరాసంగం, మే 30: కేతకీ క్షేత్రం జనసంద్రంగా మారింది. స�
ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి కొండపాక మండలం దుద్డెడలో టెట్ మోడల్ పరీక్ష ప్రారంభం ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేత కొండపాక, మే 29 : ఉద్యోగ సాధనలో యువత పోటీపడి చదువాలని ఎఫ్డీసీ చైర్మన్ వ
మోదీ సర్కార్ విధానాలతో పెరిగిన పత్తి విత్తన ధర గతేడాది ఒక్కో ప్యాకెట్ ధర రూ. 767 ఈ ఏడాది ఒక్కో ప్యాకెట్ ధర రూ. 810 ఒక్కోప్యాకెట్పై రూ. 43 పెంపు సంగారెడ్డి జిల్లాలో 7.98 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం రైతుల�
కల్వర్టు గోడలపై సంక్షేమ పథకాల చిత్రాలు.. వినూత్నంగా ఆలోచించిన మాటిండ్ల సర్పంచ్ నారాయణ ఆకట్టుకుంటున్న రంగురంగుల పెయింటింగ్ సంతోషం వ్యక్తం చేస్తున్న మాటిండ్ల గ్రామస్తులు ఒక చిత్రం ప్రగతిని తెలియజేస్�
జెట్స్పీడ్తో దూసుకెళ్తున్న మనోహరాబాద్ మండలం అనతి కాలంలోనే వేగంగా అభివృద్ధి నాలుగు గ్రామాల్లో పూర్తైన 177డబుల్ బెడ్ రూం ఇండ్లు మూడు గ్రామాల్లో లబ్ధిదారులకుఅందజేత మనోహరాబాద్, మే 29 : అభివృద్ధి పనుల్ల�
80శాతం పూర్తయిన కొనుగోళ్లు ఇప్పటికే డివిజన్లో 10కొనుగోలు కేంద్రాలు మూసివేత వారం రోజుల్లో వందశాతం కొనుగోళ్లు చేసేందుకు చర్యలు కోహెడ మండలంలో అత్యధికంగా 1,26,522 క్వింటాళ్ల వడ్ల కొనుగోళ్లు హుస్నాబాద్, మే 29: హుస
ప్రైవేట్కు దీటుగా గురుకుల పాఠశాలలు కంగ్టిలో 418మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య కంగ్టి, మే 9 : గ్రామాలకు సుదూరంగా ఉంటూ జీవనాన్ని కొనసాగించే గిరిజనుల పాలిట గురుకుల పాఠశాలలు వరం లా మారాయి. ఏటా వలస వెళ్లేటప్
ఎరువులు, విత్తనాల కొనుగోళ్లలో అప్రమత్తత అవసరం న్యాల్కల్, మే 29: వాన కాలం దున్నకాలు షురూ అయ్యాయి. సాగుకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు రైతులు సిద్ధమవుతుండగా, వ్యాపారులు కూడా విక్రయాలకు �
వేసవి శిక్షణా శిబిరానికి విశేష స్పందన హ్యాండ్బాల్ ఆటపై మక్కువ చూపుతున్న చిన్నారులు మద్దూరు(ధూళిమిట్ట), మే 29: గ్రామీణ క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు జిల్లా యువజన క్రీడల శాఖ, హ్యాండ్బాల్
పీఎం కిసాన్కు ఆధార్ అనుసంధానం తప్పనిసరి సదాశివపేట, మే 29: రైతులకు కేంద్రప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్నిధి ద్వారా ప్రతి ఏడాది రూ. 6వేలు అందిస్తున్నది. ఇక నుంచి పీఎం కిసాన్ సమ్మాన్నిధి ద్వారా సా యం పొంద
‘మనఊరు-మనబడి’తో నాణ్యమైన విద్య మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి నారాయణఖేడ్ ఎమ్యెల్యే భూపాల్ రెడ్డి రేగోడ్/ పెద్దశంకరంపేట, మే 29 : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వ�