సదాశివపేట పట్టణం దినదినాభివృద్ధి చెందుతున్నది. పట్టణంలో ప్రజల అవసరాలు తీర్చేలా వెజ్, నాన్వెజ్ మార్కెట్ మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానున్నది. సీఎం కేసీఆర్ సదాశివపేట మున్సిపాలిటీకి భారీగా ని�
ముద్ర పథకంలో భాగం గా వీధి వ్యాపారులకు ఆర్థికసాయం అందించడం ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మంగళవారం దేశవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘ముద్ర’ ద్వారా ప్రయో�
అవసరమైన వారికి సిద్దిపేట ప్రభుత్వ, ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానల్లో ఆపరేషన్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ కాశీనాథ్ నంగునూరు, మే 30 : ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి �
కంగ్టి, మే 30: లింగాయత్ సమాజ్ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం కంగ్టిలో నూతనంగా నిర్మించిన బసవేశ్వర విగ్రహాన్ని భాల్కి హీరేమఠ్�
ఇతర పంటల సాగు వైపు అన్నదాతలు సిద్దిపేట జిల్లాలో పెద్ద ఎత్తున రిజర్వాయర్లు నేడు గజ్వేల్లో వానకాలం సాగుపై సదస్సుపూర్తి ఏర్పాట్లు చేసిన వ్యవసాయ శాఖ అధికారులు హాజరుకానున్న మంత్రులు హరీశ్రావు, నిరంజన్ర�
ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు పాపన్నపేట/శివ్వంపేట/చిలిపిచెడ్/నిజాంపేట/రామాయంపేట/నర్సాపూర్, మే 30 : పల్లెల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ఐదో విడుత పల్లెప్రగతిని విజయవంతం చేయాలని నిజాంపేట ఎం�
మెదక్ రూరల్,మెదక్, మే 30 (నమస్తే తెలంగాణ) : ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే ప్రజావాణిని నిర్వహిస్తునట్లు జిల్లా ఎస్పీ రోహణి ప్రియదర్శిని అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధానకార్యాలయంలో ప్రజావాణి నిర్�
మోదీ పాలనలో అడ్డూ.. అదుపు లేకుండా పెరుగుతున్న ధరలు ప్రధానికి స్వదేశీ సేవ తక్కువ..విదేశాలపై ప్రేమ ఎక్కువ పెరిగిన ధరలను తగ్గించే వరకు పోరాటాలు చేస్తాం అందోళనలో ప్రజలు భాగస్వాములు కావాలి సీపీఐ జాతీయ సహాయ కా�
ఐదు నిమిషాలు దాటితే అనుమతి లేదు మెదక్ జిల్లాలో 7 పరీక్షా కేంద్రాలు మెదక్ మున్సిపాలిటీ, మే 30: ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈమేరకు రాష్ట్ర విద్యాశాఖ అధిక
ఇనుప రాడ్లు, కట్టెలతో మూకుమ్మడి దాడి చౌటకూర్ మండలం శివంపేటలో ఘటన చౌటకూర్, మే30: భూ తగాదాలతో నెలకొన్న వివాదంలో అన్నను తమ్ముళ్లు హత్య చేసిన ఘటన పుల్కల్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. డీఎస్పీ బ�
జూన్ 3 నుంచి 10 వరకు నిర్వహించాలి తక్కువఉన్న, పిల్లలు లేని పాఠశాలలపై దృష్టి పెట్టాలి బడుల్లో సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలి రాష్ట్ర విద్యాశాఖ మంత
స్వామివారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి రాక అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు మార్మోగిన శివనామస్మరణ ఝరాసంగం, మే 30: కేతకీ క్షేత్రం జనసంద్రంగా మారింది. స�