నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి ఎల్లమ్మ ఉత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరణ నల్లపోచమ్మ ఆలయానికి బారులుతీరిన భక్తులు మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నర్సాపూర్/ కౌడిపల్లి/ మెదక్ రూరల్/ కొల్చారం, మే
సంగారెడ్డిలోని జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆశ్రమానికి తరలివచ్చిన భక్తులు సంగారెడ్డి అర్బన్, మే 29: జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆశ్రమంలో శిలా ప్రక్షేపణ సేవా మహోత్సవం ఆదివారం వైభవంగా సాగింది. ఫసల్వాదీ శివ�
కరోనా బాధిత పిల్లలకు భరోసా పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ పథకం ప్రారంభించి ఏడాది పూర్తి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకోవడమే లక్ష్యం సంగారెడ్డి జిల్లాలో 9మంది పిల్లల గుర్తింపు నేడు పీఎం క�
ఈ ఏడాది మామిడి రైతులకు కలిసొచ్చింది. కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా నష్టపోయినా ప్రస్తుతం మంచి ధర లభిస్తున్నది. ఏప్రిల్లో గాలిదుమారం వర్షాలు పడడంతో చాలా ప్రాంతాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. తేమ శా�
ముగిసిన వార్షిక పరీక్షలు చివరి రోజు సంగారెడ్డి జిల్లాలో 99.09 శాతం , మెదక్ జిల్లాలో 98.91 శాతం హాజరు పరీక్ష కేంద్రాల వద్ద సందడి ఆనందంతో ఇంటిబాట పట్టిన విద్యార్థులు ఎక్కడా డిబార్, మాల్ప్రాక్టీస్ జరగలేదన్న అ�
‘రుతుప్రేమ’ను విస్తృతం చేద్దాం శానిటరీ కప్పుల వినియోగం అన్నివిధాలా మేలు సిజేరియన్లతో అనర్థాలు.. సాధారణ ప్రసవాలను ప్రోత్సహిద్దాం ముహూర్తాల పేరిట ‘కడుపు కోతలు’ వద్దు గజ్వేల్ రుతుప్రేమ కార్యక్రమంలో ఆర�
సదాశివపేట పట్టణంలోని రఘునాథస్వామి జానకమ్మ ఆశ్రమంలో మెట్లబావి నాలుగు వందల ఏండ్ల క్రితం నిర్మాణం వంద అడుగుల లోతు.. నీటి అడుగున శివలింగం.. అష్ట దిక్కుల్లో మెట్ల ఏర్పాటు సదాశివపేట, మే 28 : అది గుడికాదు కానీ అందు�
పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలు రాష్ట్ర అవతరణ దినోత్సవంలోగా మైదానాలను ప్రారంభించేలా ఏర్పాట్లు మెదక్ మున్సిపల్లో మూడు ప్రాంగణాలు మెదక్ మున్సిపాలిటీ, మే 27 : పిల్లలు, యువత శారీరక దారుఢ్యం, మానసికోల్లాసంతో
కంది పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా సంగారెడ్డి కలెక్టరేట్, మే 28: వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శనివారం కంది
జూన్ మొదటి వారంలోగా కొనుగోళ్లు పూర్తి చేయాలి లారీల కొరత ఉండొద్దు అదనపు కలెక్టర్ రమేశ్ మెదక్ అర్బన్, మే 28 : జూన్ మొదటి వారంలోగా జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేలా అధికారులు పనిచేయాలని అ
తండ్రి వదిలేసిన వ్యవసాయాన్ని తిరిగి ప్రారంభించిన తనయుడు పలువురి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న యువరైతు నర్సాపూర్, మే 28 : పెరుగుతున్న రసాయన ఎరువులు, కూలీల ఖర్చులతో వ్యవసాయ రంగం కుదేలవుతున్న తరుణంలో వ్యవస�