ఇతర పంటల సాగు వైపు అన్నదాతలు సిద్దిపేట జిల్లాలో పెద్ద ఎత్తున రిజర్వాయర్లు నేడు గజ్వేల్లో వానకాలం సాగుపై సదస్సుపూర్తి ఏర్పాట్లు చేసిన వ్యవసాయ శాఖ అధికారులు హాజరుకానున్న మంత్రులు హరీశ్రావు, నిరంజన్ర�
ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు పాపన్నపేట/శివ్వంపేట/చిలిపిచెడ్/నిజాంపేట/రామాయంపేట/నర్సాపూర్, మే 30 : పల్లెల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ఐదో విడుత పల్లెప్రగతిని విజయవంతం చేయాలని నిజాంపేట ఎం�
మెదక్ రూరల్,మెదక్, మే 30 (నమస్తే తెలంగాణ) : ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే ప్రజావాణిని నిర్వహిస్తునట్లు జిల్లా ఎస్పీ రోహణి ప్రియదర్శిని అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధానకార్యాలయంలో ప్రజావాణి నిర్�
మోదీ పాలనలో అడ్డూ.. అదుపు లేకుండా పెరుగుతున్న ధరలు ప్రధానికి స్వదేశీ సేవ తక్కువ..విదేశాలపై ప్రేమ ఎక్కువ పెరిగిన ధరలను తగ్గించే వరకు పోరాటాలు చేస్తాం అందోళనలో ప్రజలు భాగస్వాములు కావాలి సీపీఐ జాతీయ సహాయ కా�
ఐదు నిమిషాలు దాటితే అనుమతి లేదు మెదక్ జిల్లాలో 7 పరీక్షా కేంద్రాలు మెదక్ మున్సిపాలిటీ, మే 30: ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈమేరకు రాష్ట్ర విద్యాశాఖ అధిక
ఇనుప రాడ్లు, కట్టెలతో మూకుమ్మడి దాడి చౌటకూర్ మండలం శివంపేటలో ఘటన చౌటకూర్, మే30: భూ తగాదాలతో నెలకొన్న వివాదంలో అన్నను తమ్ముళ్లు హత్య చేసిన ఘటన పుల్కల్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. డీఎస్పీ బ�
జూన్ 3 నుంచి 10 వరకు నిర్వహించాలి తక్కువఉన్న, పిల్లలు లేని పాఠశాలలపై దృష్టి పెట్టాలి బడుల్లో సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలి రాష్ట్ర విద్యాశాఖ మంత
స్వామివారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి రాక అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు మార్మోగిన శివనామస్మరణ ఝరాసంగం, మే 30: కేతకీ క్షేత్రం జనసంద్రంగా మారింది. స�
ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి కొండపాక మండలం దుద్డెడలో టెట్ మోడల్ పరీక్ష ప్రారంభం ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేత కొండపాక, మే 29 : ఉద్యోగ సాధనలో యువత పోటీపడి చదువాలని ఎఫ్డీసీ చైర్మన్ వ
మోదీ సర్కార్ విధానాలతో పెరిగిన పత్తి విత్తన ధర గతేడాది ఒక్కో ప్యాకెట్ ధర రూ. 767 ఈ ఏడాది ఒక్కో ప్యాకెట్ ధర రూ. 810 ఒక్కోప్యాకెట్పై రూ. 43 పెంపు సంగారెడ్డి జిల్లాలో 7.98 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం రైతుల�
కల్వర్టు గోడలపై సంక్షేమ పథకాల చిత్రాలు.. వినూత్నంగా ఆలోచించిన మాటిండ్ల సర్పంచ్ నారాయణ ఆకట్టుకుంటున్న రంగురంగుల పెయింటింగ్ సంతోషం వ్యక్తం చేస్తున్న మాటిండ్ల గ్రామస్తులు ఒక చిత్రం ప్రగతిని తెలియజేస్�
జెట్స్పీడ్తో దూసుకెళ్తున్న మనోహరాబాద్ మండలం అనతి కాలంలోనే వేగంగా అభివృద్ధి నాలుగు గ్రామాల్లో పూర్తైన 177డబుల్ బెడ్ రూం ఇండ్లు మూడు గ్రామాల్లో లబ్ధిదారులకుఅందజేత మనోహరాబాద్, మే 29 : అభివృద్ధి పనుల్ల�
80శాతం పూర్తయిన కొనుగోళ్లు ఇప్పటికే డివిజన్లో 10కొనుగోలు కేంద్రాలు మూసివేత వారం రోజుల్లో వందశాతం కొనుగోళ్లు చేసేందుకు చర్యలు కోహెడ మండలంలో అత్యధికంగా 1,26,522 క్వింటాళ్ల వడ్ల కొనుగోళ్లు హుస్నాబాద్, మే 29: హుస