ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి కొండపాక మండలం దుద్డెడలో టెట్ మోడల్ పరీక్ష ప్రారంభం ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేత కొండపాక, మే 29 : ఉద్యోగ సాధనలో యువత పోటీపడి చదువాలని ఎఫ్డీసీ చైర్మన్ వ
మోదీ సర్కార్ విధానాలతో పెరిగిన పత్తి విత్తన ధర గతేడాది ఒక్కో ప్యాకెట్ ధర రూ. 767 ఈ ఏడాది ఒక్కో ప్యాకెట్ ధర రూ. 810 ఒక్కోప్యాకెట్పై రూ. 43 పెంపు సంగారెడ్డి జిల్లాలో 7.98 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం రైతుల�
కల్వర్టు గోడలపై సంక్షేమ పథకాల చిత్రాలు.. వినూత్నంగా ఆలోచించిన మాటిండ్ల సర్పంచ్ నారాయణ ఆకట్టుకుంటున్న రంగురంగుల పెయింటింగ్ సంతోషం వ్యక్తం చేస్తున్న మాటిండ్ల గ్రామస్తులు ఒక చిత్రం ప్రగతిని తెలియజేస్�
జెట్స్పీడ్తో దూసుకెళ్తున్న మనోహరాబాద్ మండలం అనతి కాలంలోనే వేగంగా అభివృద్ధి నాలుగు గ్రామాల్లో పూర్తైన 177డబుల్ బెడ్ రూం ఇండ్లు మూడు గ్రామాల్లో లబ్ధిదారులకుఅందజేత మనోహరాబాద్, మే 29 : అభివృద్ధి పనుల్ల�
80శాతం పూర్తయిన కొనుగోళ్లు ఇప్పటికే డివిజన్లో 10కొనుగోలు కేంద్రాలు మూసివేత వారం రోజుల్లో వందశాతం కొనుగోళ్లు చేసేందుకు చర్యలు కోహెడ మండలంలో అత్యధికంగా 1,26,522 క్వింటాళ్ల వడ్ల కొనుగోళ్లు హుస్నాబాద్, మే 29: హుస
ప్రైవేట్కు దీటుగా గురుకుల పాఠశాలలు కంగ్టిలో 418మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య కంగ్టి, మే 9 : గ్రామాలకు సుదూరంగా ఉంటూ జీవనాన్ని కొనసాగించే గిరిజనుల పాలిట గురుకుల పాఠశాలలు వరం లా మారాయి. ఏటా వలస వెళ్లేటప్
ఎరువులు, విత్తనాల కొనుగోళ్లలో అప్రమత్తత అవసరం న్యాల్కల్, మే 29: వాన కాలం దున్నకాలు షురూ అయ్యాయి. సాగుకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు రైతులు సిద్ధమవుతుండగా, వ్యాపారులు కూడా విక్రయాలకు �
వేసవి శిక్షణా శిబిరానికి విశేష స్పందన హ్యాండ్బాల్ ఆటపై మక్కువ చూపుతున్న చిన్నారులు మద్దూరు(ధూళిమిట్ట), మే 29: గ్రామీణ క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు జిల్లా యువజన క్రీడల శాఖ, హ్యాండ్బాల్
పీఎం కిసాన్కు ఆధార్ అనుసంధానం తప్పనిసరి సదాశివపేట, మే 29: రైతులకు కేంద్రప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్నిధి ద్వారా ప్రతి ఏడాది రూ. 6వేలు అందిస్తున్నది. ఇక నుంచి పీఎం కిసాన్ సమ్మాన్నిధి ద్వారా సా యం పొంద
‘మనఊరు-మనబడి’తో నాణ్యమైన విద్య మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి నారాయణఖేడ్ ఎమ్యెల్యే భూపాల్ రెడ్డి రేగోడ్/ పెద్దశంకరంపేట, మే 29 : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వ�
నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి ఎల్లమ్మ ఉత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరణ నల్లపోచమ్మ ఆలయానికి బారులుతీరిన భక్తులు మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నర్సాపూర్/ కౌడిపల్లి/ మెదక్ రూరల్/ కొల్చారం, మే
సంగారెడ్డిలోని జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆశ్రమానికి తరలివచ్చిన భక్తులు సంగారెడ్డి అర్బన్, మే 29: జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆశ్రమంలో శిలా ప్రక్షేపణ సేవా మహోత్సవం ఆదివారం వైభవంగా సాగింది. ఫసల్వాదీ శివ�