ప్రైవేట్కు దీటుగా గురుకుల పాఠశాలలు కంగ్టిలో 418మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య కంగ్టి, మే 9 : గ్రామాలకు సుదూరంగా ఉంటూ జీవనాన్ని కొనసాగించే గిరిజనుల పాలిట గురుకుల పాఠశాలలు వరం లా మారాయి. ఏటా వలస వెళ్లేటప్
ఎరువులు, విత్తనాల కొనుగోళ్లలో అప్రమత్తత అవసరం న్యాల్కల్, మే 29: వాన కాలం దున్నకాలు షురూ అయ్యాయి. సాగుకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు రైతులు సిద్ధమవుతుండగా, వ్యాపారులు కూడా విక్రయాలకు �
వేసవి శిక్షణా శిబిరానికి విశేష స్పందన హ్యాండ్బాల్ ఆటపై మక్కువ చూపుతున్న చిన్నారులు మద్దూరు(ధూళిమిట్ట), మే 29: గ్రామీణ క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు జిల్లా యువజన క్రీడల శాఖ, హ్యాండ్బాల్
పీఎం కిసాన్కు ఆధార్ అనుసంధానం తప్పనిసరి సదాశివపేట, మే 29: రైతులకు కేంద్రప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్నిధి ద్వారా ప్రతి ఏడాది రూ. 6వేలు అందిస్తున్నది. ఇక నుంచి పీఎం కిసాన్ సమ్మాన్నిధి ద్వారా సా యం పొంద
‘మనఊరు-మనబడి’తో నాణ్యమైన విద్య మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి నారాయణఖేడ్ ఎమ్యెల్యే భూపాల్ రెడ్డి రేగోడ్/ పెద్దశంకరంపేట, మే 29 : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వ�
నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి ఎల్లమ్మ ఉత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరణ నల్లపోచమ్మ ఆలయానికి బారులుతీరిన భక్తులు మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నర్సాపూర్/ కౌడిపల్లి/ మెదక్ రూరల్/ కొల్చారం, మే
సంగారెడ్డిలోని జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆశ్రమానికి తరలివచ్చిన భక్తులు సంగారెడ్డి అర్బన్, మే 29: జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆశ్రమంలో శిలా ప్రక్షేపణ సేవా మహోత్సవం ఆదివారం వైభవంగా సాగింది. ఫసల్వాదీ శివ�
కరోనా బాధిత పిల్లలకు భరోసా పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ పథకం ప్రారంభించి ఏడాది పూర్తి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకోవడమే లక్ష్యం సంగారెడ్డి జిల్లాలో 9మంది పిల్లల గుర్తింపు నేడు పీఎం క�
ఈ ఏడాది మామిడి రైతులకు కలిసొచ్చింది. కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా నష్టపోయినా ప్రస్తుతం మంచి ధర లభిస్తున్నది. ఏప్రిల్లో గాలిదుమారం వర్షాలు పడడంతో చాలా ప్రాంతాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. తేమ శా�
ముగిసిన వార్షిక పరీక్షలు చివరి రోజు సంగారెడ్డి జిల్లాలో 99.09 శాతం , మెదక్ జిల్లాలో 98.91 శాతం హాజరు పరీక్ష కేంద్రాల వద్ద సందడి ఆనందంతో ఇంటిబాట పట్టిన విద్యార్థులు ఎక్కడా డిబార్, మాల్ప్రాక్టీస్ జరగలేదన్న అ�
‘రుతుప్రేమ’ను విస్తృతం చేద్దాం శానిటరీ కప్పుల వినియోగం అన్నివిధాలా మేలు సిజేరియన్లతో అనర్థాలు.. సాధారణ ప్రసవాలను ప్రోత్సహిద్దాం ముహూర్తాల పేరిట ‘కడుపు కోతలు’ వద్దు గజ్వేల్ రుతుప్రేమ కార్యక్రమంలో ఆర�
సదాశివపేట పట్టణంలోని రఘునాథస్వామి జానకమ్మ ఆశ్రమంలో మెట్లబావి నాలుగు వందల ఏండ్ల క్రితం నిర్మాణం వంద అడుగుల లోతు.. నీటి అడుగున శివలింగం.. అష్ట దిక్కుల్లో మెట్ల ఏర్పాటు సదాశివపేట, మే 28 : అది గుడికాదు కానీ అందు�