ఆరుగాలం కష్టపడుతున్నా.. పంటలను పండించే విధానం, ఏ సమయంలో ఏ పంట వేస్తే నష్టాలు లేకుండా అధికంగా ఆదాయం వస్తుందో పూర్తి స్థాయిలో అవగాహన లేక ఏదో ఒక పంటను సాగు చేస్తున్నారు కొంత మంది రైతులు.
పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలను యజ్ఞంలా నిర్వహించాలని, అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేసి విజయవంతం చేయాలని మెదక్ కలెక్టర్ హరీశ్ అన్నారు. జూన్ 3 వ తేదీ నుంచి పల్లె, పట్టణ ప్రగతి ప్రా�
నల్లవల్లి, మంబాపూర్, గుమ్మడిదల అటవీ ప్రాంతాల్లో నీరుపెడుతున్న అధికారులు రెండున్నరవేల ఎకరాల్లో 36 సాసర్పిట్లు గుమ్మడిదల, మే 25: అడవుల రక్షణతో పాటు వాటిలో ఉన్న వన్యప్రాణుల సంరక్షణకు సాసర్పిట్లలో నీరు పెడ
సాధారణంగా ఆర్మీలోకి పిల్లలను పంపించాలంటే తల్లిదండ్రులు ఆలోచిస్తారు. కానీ, తమ ఇద్దరు కొడుకులనూ సైన్యంలోకి పంపించి ఆదర్శంగా నిలిచారు సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం మంతూర్ గ్రామానికి చెందిన పడిగె నర్స�
మండల కేంద్రంలో నిర్మించిన అభయాంజనేయ స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో అభయ ఆంజనేయ స్వామి, విజయ గణప�
టీఆర్ఎస్ హయాంలోనే గ్రామా లు అభివృద్ధి చెందాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మండలంలోని ముద్దాపూర్లో బుధవారం బొడ్రాయి ప్రతిష్ఠలో ఆయ న పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
పదో తరగతి వార్షిక పరీక్షలు సంగరెడ్డి జిల్లాలో బుధవారం ప్రశాంతంగా జరిగా యి. మూడో రోజు పరీక్షలో భాగంగా మొత్తం 22,549 మందికి 22,348 మంది, 99.11 శాతం హాజరయ్యారు.
ఇసుక దిబ్బ కూలి, ఇద్దరు కూలీలు మృతిచెందిన ఘటన శివ్వంపేట మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషిచేస్తున్నదని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్ రెడ్డి అన్నారు. పాపన్నపేట మండల పరిధిలోని మల్లంపేటలో చివరి రోజు కొనసాగిన శ్రీ సీతారామా
గ్రామీణ క్రీడా ప్రాంగణాలను జూన్ ఒకటిలోగా పూర్తి చేయాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం కంది మండలంలోని ఇంద్రకరణ్, సంగారెడ్డి మండలంలోని కులబ్గూర్ గ్రామా�
పోటీ పరీక్షలపై యువతకు నిపుణుల దిశానిర్దేశం ఉద్యోగార్థులతో వక్తలు బాలలత, డాక్టర్ సీఎస్ వేప ముఖాముఖి హనుమకొండలో నిపుణ ‘కొలువు-గెలువు’కు విశేష స్పందన నమస్తే తెలంగాణ-తెలంగాణ టు డే ప్రయత్నంపై ప్రశంసలు వర�
మెదక్ జిల్లావ్యాప్తంగా 552 దరఖాస్తులు ప్రత్యేక బృందాలను నియమించిన కలెక్టర్ హరీశ్ యాప్ద్వారా క్షేత్రస్థాయిలోఅధికారుల సర్వే మెదక్, మే 24 (నమస్తే తెలంగాణ): దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా గూడులేని �
కోనాపూర్ సొసైటీలో ఎలాంటి అక్రమాలు జరగలేదు మీడియా సమావేశంలో కోనాపూర్ సొసైటీ చైర్మన్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి మెదక్, మే 24 (నమస్తే తెలంగాణ) : కోనాపూర్ సొ సైటీలో అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆ�