రాష్ట్ర శ్రేయస్సే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శుక్రవారం మద్దూరు మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ
దుబ్బాకలో సమీకృత మార్కెట్ సముదాయం రూ.3.80కోట్లతో నిర్మాణాలు ఒకే చోట శాఖాహార. మాంసహార దుకాణాలు రైతులు, వ్యాపారులకు తప్పనున్న ఇబ్బందులు దుబ్బాక, మే 20 : కొనుగోలుదారులు, అమ్మకందారులకు వేదికగా సమీకృత మార్కెట్ �
చేర్యాల, మే 20 : ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లివచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ప్రజల్లో ఆదరణ లేదని టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల పర్వతాలుయాదవ్ అన్నారు. శుక్రవారం మండలంలోని పోత�
జగదేవ్పూర్, మే 20 : ఆయిల్పామ్ సాగుతో అధిక ఆదాయం పొందవచ్చని ఫారెస్టు కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని మునిగడప రైతు వేదికలో వానకాలం పంట సాగుపై రైతులకు అవగాహన కల్�
జూన్ 2 నుంచి అందుబాటులోకి కొత్త కోర్టులు ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు నూతన కోర్టులకు మౌలిక వసతులు, భవనాలు ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తున్న న్యాయవాదులు, ప్రజలు మెదక్ అర్బన్, మే 20 : తె�
చౌటకూర్, మే 20 : భారత ప్రభుత్వ యోజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో మండల పరిధిలోని సుల్తాన్పూర్ జేఎన్టీయూలో 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన జాత�
కాల్వ పనులను మార్చలేం నర్సాపూర్ ఆర్డీవో వెంకటఉపేందర్రెడ్డి చిలిపిచెడ్, మే 20 : నీటిపారుదలశాఖ గుర్తించిన హద్దుల ప్రకారం భూసేకరణ చేయడమే రెవెన్యూ అధికారుల పని అని నర్సాపూర్ ఆర్డీవో వెంకటఉపేందర్రెడ్డ�
మోర్గి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి మోక్షం రూ. 632 లక్షల నిధులతో చకచకా పనులు సింగిల్ రోడ్డు నుంచి డబుల్ నాగల్గిద్ద, మే 20 : దశాబ్దాల కల నిరీక్షణకు తెరపడనుం ది. మంత్రి హరీశ్రావ్, స్థానిక ఎమ్మెల్యే భూపాల�
రాష్ట్ర ధ్రువీకరణ కమిటీ సభ్యుడు శ్రీహరి మెదక్ ఏరియా దవాఖాన సందర్శన మెదక్ అర్బన్, మే 20 : దవాఖానల్లో రోగులకు అంది స్తున్న వైద్యసేవలను తప్పనిసరిగా ఆన్లైన్లోనే నమోదు చేయాలని ధ్రువీకరణ కమిటీ డిప్యూటీ డై�
అడ్మిషన్ డ్రైవ్లో మెడక్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద ప్రచారం మెదక్ మున్సిపాలిటీ/ రామాయంపేట, మే 20 : ఇంటర్ పరీక్షలు ముగిశాయి. దీంతో డిగ్రీ కళాశాలల అధ్యాపకులు అడ్మిషన్ల ప్రచారం �
తడిసిన ధాన్యం కొనుగోలుకు చర్యలు అకాల వర్షాలకు రైతులు ఆందోళన చెందొద్దు మెదక్ మండలంలో అధికారుల పర్యటన తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే ఖాళీ చేయాలి రైస్మిల్లర్లకు డీఎస్వో శ్రీనివాస్ ఆదేశం మెదక్ రూరల్/ �
ఎమ్మెల్యేలు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణా శిబిరాల ఏర్పాటు ఎమ్మెల్యేల సొంత నిధులతో నిర్వహణ పటాన్చెరులో 492మంది అభ్యర్థులకు శిక్షణ నర్సాపూర్లో 450 మంది యువతీ యువకులకు.. పటాన్చెరు టౌన్/ పటాన్చెరు, �
అదనపు కలెక్టర్ రమేశ్ చేగుంట, హవేళీఘనపూర్ మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన తడవకుండా చర్యలు తీసుకోవాలి చేగుంట/ హవేళీఘనపూర్, మే 18 : చేగుంట, హవేళీఘనపూర్ మండలాల్లో బుధవారం అదనపు కలెక్టర్ రమేశ్