పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలు రాష్ట్ర అవతరణ దినోత్సవంలోగా మైదానాలను ప్రారంభించేలా ఏర్పాట్లు మెదక్ మున్సిపల్లో మూడు ప్రాంగణాలు మెదక్ మున్సిపాలిటీ, మే 27 : పిల్లలు, యువత శారీరక దారుఢ్యం, మానసికోల్లాసంతో
కంది పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా సంగారెడ్డి కలెక్టరేట్, మే 28: వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శనివారం కంది
జూన్ మొదటి వారంలోగా కొనుగోళ్లు పూర్తి చేయాలి లారీల కొరత ఉండొద్దు అదనపు కలెక్టర్ రమేశ్ మెదక్ అర్బన్, మే 28 : జూన్ మొదటి వారంలోగా జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేలా అధికారులు పనిచేయాలని అ
తండ్రి వదిలేసిన వ్యవసాయాన్ని తిరిగి ప్రారంభించిన తనయుడు పలువురి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న యువరైతు నర్సాపూర్, మే 28 : పెరుగుతున్న రసాయన ఎరువులు, కూలీల ఖర్చులతో వ్యవసాయ రంగం కుదేలవుతున్న తరుణంలో వ్యవస�
అత్యాధునిక టెక్నాలజీతో విద్యాభ్యాసం కళాశాలలో ఆహ్లాదకర వాతావరణం క్రీడానైపుణ్యం పెంపొందించడంలో ప్రత్యేకం 17,500 పుస్తకాలతో గ్రంథాలయం ఏర్పాటు ఉద్యోగాల సాధనలోనూ ప్రత్యేకత సుల్తాపూర్ జేఎన్టీయూ ఇంజినీరిం�
అలనాటి వైభవాన్ని చాటుతున్న నిజాం నిర్మాణాలు నేటికీ పటిష్టంగా నాటి కట్టడాలు ఆకర్షణీయంగా నిలుస్తున్నబురుజులు, ముఖద్వారాలు,మడిగెల బావులు ఝరాసంగం, మే 27 : వందల ఏండ్ల క్రితం నిర్మించిన కట్టడాలు ఇప్పటికీ చెక్�
కేంద్రం విధానాలతో పేదలకు కష్టాలు అధికారులకు వినతిపత్రాలు అందజేసిన వామపక్ష పార్టీల నేతలు కొల్చారం/ నర్సాపూర్/ చేగుంట, మే 27 : పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని కేంద్రప్రభుత్వాన్ని సీపీఎం డివ�
సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ మల్లెపల్లిలో కార్డన్ సెర్చ్ కొండాపూర్, మే 27 : ఆన్లైన్ మోసాలతో యువత జాగ్రత్తగా ఉండాలని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ సూచించారు. శుక్రవారం కొండాపూర్ మండలంలోని మల్లేపల్లి గ్రామ
అతివేగంతో రోడ్డు ప్రమాదాలు ప్రాణాలు కోల్పోతున్న యువకులు మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసు నమోదు నిబంధనలు పాటించాలి : పోలీసులు హవేళీఘనపూర్, మే 27 : పిల్లలు కోరిన కోరికలను వెం టనే తీర్చాలనే తపన ఇట�
జూన్ 3 నుంచి 18 వరకు పల్లె పనులు పంచాయతీ కార్యదర్శులతోప్రజాప్రతినిధులు, అధికారుల సమావేశం గ్రామాల్లో చేపట్టనున్న పనులపై సమీక్ష చేగుంట/ పెద్దశంకరంపేట, మే 27 : వచ్చేనెల జూన్ 3వ తేదీ నుంచి 5వ విడుత ప్రారంభం కాను�
4 లక్షల ఎకరాల్లో పత్తి, 1.8 లక్షల ఎకరాల్లో కంది,79 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తారని అంచనా ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ జహీరాబాద్, మే 27: సంగారెడ్డి జిల్లాలో 7.45 లక్షల ఎకరాల్లో సాగు చేసేందుక�
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పటాన్చెరు, మే 27 : కార్మికుల పక్షపాతి టీఆర్ఎస్కేవీ అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం బండ్లగూడలోని పెన్నార్ ఇండస్ట్రీస్లో వేతన ఒ ప్పందం
వెయ్యి మందికిపైగా సభ్యత్వం పొందే అవకాశం పెరగనున్న ఉపాధి, అందనున్న రుణాలు, బీమా సౌకర్యం ఇప్పటి వరకు పది సొసైటీల్లో నైపుణ్య పరీక్షలు పూర్తి మరికొన్ని కొత్త చెరువుల్లో చేపల పెంపకం నీటిపారుదల శాఖ అనుమతిచ్చ�