రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్రెడ్డి మనోహరాబాద్, మే 18 : ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్ర�
దొంతి గ్రామంలో పండుగ వాతావరణం ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే మదన్రెడ్డి ఘనంగా పెద్దమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు శివ్వంపేట/ నిజాంపేట/ రామాయంపేట రూరల్, మే 18 : శివ్వంపేట మండలంలోని దొంతి గ్రామంలో ప్రసిద్ధ ప�
నెరవేరనున్న రెండు దశాబ్దాల కల ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సహకారంతో నిర్మాణం నేడు ప్రారంభించనున్న హోం శాఖ మంత్రి మహమూద్ అలీ నిరుపేదల వివాహాలకు భరోసా పటాన్చెరు, మే18: పటాన్చెరులోని డివిజన్ 113లో జీవీ
20వ తేదీ నుంచి ఐదో విడుత పల్లె, పట్టణ ప్రగతి జూన్ 5 వరకు కొనసాగనున్న కార్యక్రమం ఇప్పటికే నాలుగు విడుతలు విజయవంతం పారిశుధ్యం, ఆరోగ్యం, రహదారులు, విద్యుత్ సమస్యలకు ప్రాధాన్యం చేపట్టాల్సిన పనులపై ప్రణాళికల�
రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం తాలు, తేమ పేరుతో తరుగు తీస్తే కఠిన చర్యలు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మెదక్, మే 17 (నమస్తే తెలంగాణ): రైతులు ఆందోళన చెందొద్దని, రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంట
మెదక్, మే 17 (నమస్తే తెలంగాణ): రైతులు ఆందోళన చెందొద్దని, రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, తాలు, తేమ పేరుతో తరుగు తీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అకాల
బీటీ రోడ్ల పునరుద్ధరణకు ప్రణాళికలు సిద్ధం సంగారెడ్డి జిల్లాలో 289 పనులు గుర్తింపు 828.49 కిలోమీటర్ల పునరుద్ధరణ రూ.292.61 కోట్ల అంచనాలు తయారు జహీరాబాద్ డివిజన్లో అత్యధికం ప్రభుత్వానికి నివేదిక పంపిన అధికారులు
మెదక్ జిల్లాలో సాగునీటి సమస్యకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. చెక్డ్యాంల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి.
ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలతో ఓ యువరైతు చెరుకు పంటను సాగు చేసి రికార్డు సృష్టించాడు. వ్యవసాయం అంటే ఎంతో మక్కువ ఉన్న ఆ రైతు, తన పొలంతో పాటు కొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు.
వేసవితాపానికి చల్లని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది చల్లని పానీయాలు తాగుతూ, చల్లని ప్రదేశాల్లో సేదదీరుతుంటే.. మరికొందరు చల్లని నీరు కలిగిన కుంటలు, సిమ్మింగ్ పూల్స్, చెరువులు వాగుల్లో