మెదక్ జిల్లా కేంద్రంలో 100 పడకల ఎంసీహెచ్సీ దవాఖాన ఐదు ఎకరాల్లో మాతాశిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు భవనం నిర్మాణానికి రూ.17 కోట్లు.. ప్రహరీకి రూ.80 లక్షల వ్యయం ఆర్అండ్బీ రోడ్డు నుంచి ఎంసీహెచ్సీ వరకు రూ.1.20 కోట్
ఆడబిడ్డలు పుడితే.. ఆ ఊళ్లల్లో పండుగే.. మారుతున్న పల్లెలు.. ప్రజల ఆలోచనల్లో మార్పు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న కొండాపూర్ మండలం హరిదాస్పూర్, శివన్నగూడెం సుకన్య సమృద్ధి పథకం వర్తింపు ప్రస్తుతం విద్య, వై
45 వేల క్వింటాళ్లు కొన్న సొసైటీ అన్నదాతలకు అందుతున్న మద్దతు ధర రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం సోమక్కపేట సొసైటీ చైర్మన్ నారన్నగారి ధర్మారెడ్డి చిలిపిచెడ్, మే 26: సోమక్కపేట వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో �
క్రీడలకు పెద్దపీట వేస్తూ క్రీడాకారులకు సౌకర్యాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేలా ఊరికో ఆటస్థలాన్ని ఏర్పాటు చేస్తున్నది.
ఆరుగాలం కష్టపడుతున్నా.. పంటలను పండించే విధానం, ఏ సమయంలో ఏ పంట వేస్తే నష్టాలు లేకుండా అధికంగా ఆదాయం వస్తుందో పూర్తి స్థాయిలో అవగాహన లేక ఏదో ఒక పంటను సాగు చేస్తున్నారు కొంత మంది రైతులు.
పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలను యజ్ఞంలా నిర్వహించాలని, అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేసి విజయవంతం చేయాలని మెదక్ కలెక్టర్ హరీశ్ అన్నారు. జూన్ 3 వ తేదీ నుంచి పల్లె, పట్టణ ప్రగతి ప్రా�
నల్లవల్లి, మంబాపూర్, గుమ్మడిదల అటవీ ప్రాంతాల్లో నీరుపెడుతున్న అధికారులు రెండున్నరవేల ఎకరాల్లో 36 సాసర్పిట్లు గుమ్మడిదల, మే 25: అడవుల రక్షణతో పాటు వాటిలో ఉన్న వన్యప్రాణుల సంరక్షణకు సాసర్పిట్లలో నీరు పెడ
సాధారణంగా ఆర్మీలోకి పిల్లలను పంపించాలంటే తల్లిదండ్రులు ఆలోచిస్తారు. కానీ, తమ ఇద్దరు కొడుకులనూ సైన్యంలోకి పంపించి ఆదర్శంగా నిలిచారు సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం మంతూర్ గ్రామానికి చెందిన పడిగె నర్స�
మండల కేంద్రంలో నిర్మించిన అభయాంజనేయ స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో అభయ ఆంజనేయ స్వామి, విజయ గణప�
టీఆర్ఎస్ హయాంలోనే గ్రామా లు అభివృద్ధి చెందాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మండలంలోని ముద్దాపూర్లో బుధవారం బొడ్రాయి ప్రతిష్ఠలో ఆయ న పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
పదో తరగతి వార్షిక పరీక్షలు సంగరెడ్డి జిల్లాలో బుధవారం ప్రశాంతంగా జరిగా యి. మూడో రోజు పరీక్షలో భాగంగా మొత్తం 22,549 మందికి 22,348 మంది, 99.11 శాతం హాజరయ్యారు.