రాష్ట్రంలోని బల్దియాలు, మున్సిపల్ కార్పొరేషన్లను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం, వాటి పాలకవర్గాలను విస్మరించడం లేదు. అభివృద్ధిలో పాలకవర్గాల కృషి ఎంతో ఉంది.
రైతులను అన్ని విధాలా ఆదుకునే సత్తా కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వానికే ఉందని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే మదన్రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు.
ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఏడు విడతులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
సూర్యడు ప్రతాపం చూపుతున్నాడు. వారం రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రత 40డిగ్రీలకు పైగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఎండలు మండిపోతుండడంతో బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు.
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నెల రోజులుగా ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్న ముస్లింలు, దాన ధర్మాల పండుగలా భావించే ‘ఈద్-ఉల్-ఫితర్'ను నేడు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నారు.
నాణ్యమైన శిక్షణ లక్ష్యానికి చేరువ చేస్తుందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. సోమవారం పటాన్చెరు మండలం ఇస్నాపూర్లోని లివింగ్ లైట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్సీ కో-ఆపరేటివ్ సంస్థ �
ఎండలు మండిపోతున్నా యి. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భానుడు తన విశ్వరూపాన్ని చూపుతున్నాడు. మధ్యాహ్నం 11 గంటలు దాటగానే ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మా రుతున్నాయి.
మెదక్ జిల్లావ్యాప్తంగా మేడే వేడుకలను కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఆదివారం ఊరూరా నిర్వహించారు. కార్మిక సంఘాల నాయకులు తమతమ యూనియన్ల జెండాలను ఆవిష్కరించి, అమరులైన కార్మికులతోపాటు కార్మిక నాయకులకు న
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తుందని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు.