మెదక్, మే 17 (నమస్తే తెలంగాణ): రైతులు ఆందోళన చెందొద్దని, రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, తాలు, తేమ పేరుతో తరుగు తీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అకాల
బీటీ రోడ్ల పునరుద్ధరణకు ప్రణాళికలు సిద్ధం సంగారెడ్డి జిల్లాలో 289 పనులు గుర్తింపు 828.49 కిలోమీటర్ల పునరుద్ధరణ రూ.292.61 కోట్ల అంచనాలు తయారు జహీరాబాద్ డివిజన్లో అత్యధికం ప్రభుత్వానికి నివేదిక పంపిన అధికారులు
మెదక్ జిల్లాలో సాగునీటి సమస్యకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. చెక్డ్యాంల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి.
ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలతో ఓ యువరైతు చెరుకు పంటను సాగు చేసి రికార్డు సృష్టించాడు. వ్యవసాయం అంటే ఎంతో మక్కువ ఉన్న ఆ రైతు, తన పొలంతో పాటు కొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు.
వేసవితాపానికి చల్లని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది చల్లని పానీయాలు తాగుతూ, చల్లని ప్రదేశాల్లో సేదదీరుతుంటే.. మరికొందరు చల్లని నీరు కలిగిన కుంటలు, సిమ్మింగ్ పూల్స్, చెరువులు వాగుల్లో
జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి విజిలెన్స్ కమిటీలతో ఆకస్మిక తనిఖీలు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం సంగారెడ్డి కలెక్టరేట్, మే 12: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నదన�
హైదరాబాద్ కోఠిలోని ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు వ్యాధుల దవాఖానలో అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించి పదేళ్ల బాలుడికి పునరుజ్జీవం పోశారు. ఈ మేరకు గురువారం దవాఖానలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దవాఖా�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మనఊరు-మనబడి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, చేపట్టే పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి సూచించారు.
గ్రామాలాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని, పంచాయతీల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అడగక ముందే కోట్లాది నిధులను మంజూరు చేస్తున్నారని మెదక్ జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్, ఎఫ్డీసీ చైర్మన్ �
ఒకప్పుడు గ్రామీణ ప్రాంతం.. ఏ అవసరాలున్న 4 కిలోమీటర్ల దూరం ఉన్న మెదక్కు వెళ్లాల్సిందే. నిత్యం విద్యార్థులు విద్యాబోధన కోసం బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి.
మారుతున్న కాలానికి అనుగుణం గా అందివచ్చే అవకాశాలను ఆర్టీసీ సంస్థ అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నది. ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు సురక్షితంగా చేర్చడమే కాకుండా కార్గో సేవల ద్వారా మరింత చేరువైంది.
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఇంగ్లిష్ బోధన ఉంటుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ కార్పొరేట్ స్కూల్ స్థాయిలో పేద విద్యార్థులకు విద్