మెదక్ జిల్లాలో 31 పరీక్ష కేంద్రాలు జిల్లా ఇంటర్ నోడల్ అధికారి సత్యనారాయణ మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 27 : ఇంటర్మీడియట్ పరీక్ష లను సజావుగా నిర్వహించడానికి అందరూ సహకరించాలని జిల్లా ఇంటర్ నోడల్ అధికా
ఆత్మైస్థెర్యంతో ముందుకెళ్తేనే విజయం 3 రోజులు రాకుంటే అనుమతి లేదు పోలీస్ శిక్షణా కేంద్రం సందర్శన సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణ కుమార్ సంగారెడ్డి అర్బన్, ఏప్రిల్ 27 : ఆత్మైస్థెర్యంతో ముందుకెళ్తేనే విజయం �
రైతులను చైతన్యవంతులను చేస్తున్న వాటర్ సంస్థ భూగర్భ జల వనరుల పెంచి, సుస్థిర సాగుపై దృష్టి బీడు భూముల్లో నీటి సంగ్రహణ కందకాల తవ్వకాలు వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు సరఫరా సిర్గాపూర్, ఏప్రిల్ 27 : ఎటు చూసినా గ
ఊరూవాడ ఒక్కటై దీక్షలు సిద్దిపేట, ఏప్రిల్ 26: తెలంగాణ రాష్ట్ర సాదన కోసం ఉద్యమ గరిమనాభి అయిన సిద్దిపేటలోని పాత బస్టాండ్, నంగునూరు మండలం పాలమాకులలో చేపట్టిన దీక్షలు చరిత్రాత్మక ఘట్టంగా నిలిచాయి. తెలంగాణ రా
మున్సిపల్ ప్రజలకు తీరనున్న ఇబ్బంది దవాఖానల్లోనే జనన, మరణాల నమోదు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు 24 గంటల్లో అందేలా ప్రత్యేక యాప్ మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 26 : మున్సిపాలిటీల్లో జనన, మరణ ధ్రువీకర
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరించాలి డీఆర్డీవో శ్రీనివాస్ ఏపీఎం, సీసీ, వీవోఏలకు శిక్షణ మెదక్, ఏప్రిల్ 26 : జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాల్లో యాసంగి ధాన్యం సేకరణ ప్రారంభించాలని
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో మెండి వైఖరి అవలంభిస్తున్నదని, రైతుల మేలు కోరి సీఎం కేసీఆర్ , దేశంలో ఎక్కడలేని విధంగా వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఎంపీ కొత�
జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలి సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ మెదక్, ఏప్రిల్ 25: ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని, గైర్హాజర్ అయితే కఠిన చర్యల�
రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామానికి చెందిన విఠల్ పర్సు రామాయంపేట బస్టాండులో బస్సు దిగుతుండగా పర్సు కిందపడి పోయింది. రామాయంపేట పోలీస్స్టేషన్కు వెళ్లి ఎస్సై రాజేశ్కు ఫిర్యాదు చేశాడు.
దళితవర్గాల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ దళితబంధు నిధులు మంజూరు చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పోచమ్మరాళ్ గ్రామంలో దళితబంధు పథకం కింద ఎంపికైన పోచయ�
మెదక్ జిల్లా గిరిజన అభివృద్ధి శాఖాధికారి కేశూరాం మెదక్, ఏప్రిల్ 25: ప్రభుత్వం అందిస్తున్న మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకుని నిరుద్యోగులు అత్యుత్తమ ఫలితాలు సాధించాలని మెదక్ జిల్లా గిరిజన అభివృద�