మెదక్ జిల్లావ్యాప్తంగా మేడే వేడుకలను కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఆదివారం ఊరూరా నిర్వహించారు. కార్మిక సంఘాల నాయకులు తమతమ యూనియన్ల జెండాలను ఆవిష్కరించి, అమరులైన కార్మికులతోపాటు కార్మిక నాయకులకు న
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తుందని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు.
నిరంతర విద్యుత్ సరఫరాతో పరిశ్రమలు భారీగా ఉత్పత్తులు సాధిస్తున్నాయి. తద్వారా కార్మికులకు పుష్కలంగా ఉపాధి లభిస్తున్నది. విద్యుత్ వెలుగులతో కార్మికులకు ఓటీ పని దొరుకుతున్నది.
కల్తీ విత్తనాల నిరోధానికి పటిష్ట చర్యలు చేపట్టాలి వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు నిరంజన్రెడ్డి, మహమూద్ అలీ మెదక్, ఏప్రిల్ 30: కల్తీ విత్తనాల నిరోధానికి పటిష్ట చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ట్ర వ్యవసా�
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి పెద్దపీట సంక్షేమ నిధులతో అదుకుంటున్న ప్రభుత్వం నేడు అంతర్జాతీయ మే డే సంగారెడ్డి, ఏప్రిల్30: కార్మికుల శ్రేయస్సుకు ప్రభుత్వాలు కార్మిక రక్షణ చట్టాలు అమలు చేస్తున్నాయ�
ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ప్రభుత్వ వైద్య సిబ్బంది మొత్తం ప్రజలకు అందుబాటులో ఉండి జిల్లావ్యాప్తంగా మాతాశిశు మరణాలను తగ్గించాలని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు సూచించారు.
బ్యాంకు లింకేజీ రుణాలు మహిళా స్వయం సహాయక సంఘాలకు జవసత్వాలు ఇస్తున్నాయి. మహిళలు తమకు నచ్చిన వ్యాపారం చేసుకుని సొంత కాళ్లపై నిలబడి ఆర్థికాభివృద్ధి సాధించేందుకు దోహదపడుతున్నాయి. వాయిదాలను సకాలంలో చెల్లి�
ఆయిల్పామ్ లాభసాటి పంట అని, రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుండడంతో రైతులంతా సాగుకు ముందుకు రావాలని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.