ఈ నెల 24 నుంచి మే 1 వరకు ప్రత్యేక కార్యక్రమం సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 22: “కిసాన్ భాగిదారి ప్రాథమిక్త హమారీ” పేరున ప్రధానమంత్రి కిసాన్ లబ్ధిదారులందరికీ రుణ సద
నర్సాపూర్, ఏప్రిల్ 22 : పట్టణంలో మాజీ వార్డు సభ్యుడు, టీఆర్ఎస్ నాయకుడు నాగరాజుగౌడ్ తల్లిదండ్రుల జ్ఞాపకార్థ్ధం ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని శుక్రవారం మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ�
అన్నదాత కుటుంబానికి రైతుబీమా పథకం కొండంత అండగా నిలుస్తోంది. రైతు కుటుంబాలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15, 2018లో ఎల్ఐసీ సంస్థతో ఒప్పందం చేసుకొని ఈ పథకానికి శ్రీకారం చుట్టింది.
పాఠశాలలకు పూర్వవైభవం తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం చేపట్టిందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మె ల్సీ రఘోత్తంరెడ్డి తెలిపారు.
ప్రధానమంత్రి కిసాన్ యోజన లబ్ధ్దిదారులందరికీ రుణ సదుపాయం కల్పించడానికి ఈ నెల 24 నుంచి మే 1 వరకు కిసాన్ బాగిదారి ప్రాథమిక్తా హమారీ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక
టార్గెట్ రూ.9.12 కోట్లు.. వసూలైంది రూ.9 కోట్ల 4లక్షల 27వేలు జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు ప్రగతిబాటలో పల్లెలు పన్నుల వసూలుతో మరింత అభివృద్ధి పల్లె ప్రగతితో మారుతున్న గ్రామాల రూపురేఖలు పాపన్నపేట మండలంలో అత్యధికం
ఉత్సాహభరితంగా ముగిసిన ‘సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ-2022’ సీజన్-2 విజేత జట్టుకు రూ.లక్ష, ట్రోఫీ అందించిన మంత్రి హరీశ్రావు ముగింపు కార్యక్రమానికి పలువురు ప్రముఖుల హాజరు ‘సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ-20
శాంతిభద్రతల పరిరక్షణతో పాటు క్రీడల్లో ప్రతిభకనబర్చాలి ప్రతి ఒక్కరూ గెలుపు కోసం ఆడాలి జిల్లా ఎస్పీ రోహిణిప్రియదర్శిని పోలీసులకు విధులతో పాటు ఆటవిడుపూ ముఖ్యమే..గెలుపోటములు కాకుండా క్రీడా స్ఫూర్తితో ఆడ�
అలసత్వం వహించే అధికారులను ఉపేక్షించేది లేదు ధాన్యాన్ని వీలైనంత త్వరగా దిగుమతి చేసుకోవాలి మిల్లుల వద్ద ఖాళీ గోనె సంచులను అప్పగించాలి మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ కలెక్టరేట్లో సహకార శాఖ, రైస్ �
రూ. 23.11 కోట్లతో మిషన్ భగీరథ పనులు రెండు చోట్ల 19లక్షల లీటర్ల కెపాసిటీతో ట్యాంకుల నిర్మాణం 43.50 కిలో మీటర్లు పైపులైన్ ఏర్పాటు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు జహీరాబాద్ మున్సిపాలిటీలో పనులు వేగవం�