త్వరగా నిర్మించాలని కోహీర్ ప్రజల వేడుకోలు పార్లమెంటులో ఎంపీ బీబీ పాటిల్ ప్రస్తావన హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు కోహీర్, ఏప్రిల్ 20 : ప్రయాణికుల అవసరార్థం కోహీర్ పట్టణంలో స్వాతంత్య్రానికి ముంద�
నర్సాపూర్, ఏప్రిల్ 20 : ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ కచ్చితంగా ఉంటుంది. కొందరు విద్యలో ముందుంటే మరికొందరికీ క్రీడలు, డ్యాన్స్, పాటలు పాడే ప్రతిభ ఉంటుంది. టాలెంట్ అనేది ఏ ఒక్కడి సొత్తు కాదని నిరూపిస్తున్నాడు �
వేసవి సెలవులు వస్తున్నాయి.. జాగ్రత్త సరదాలే ప్రాణం మీదికి తెస్తున్నాయి తల్లిదండ్రులకు కడుపుకోత పెట్టొద్దు ఈతకు వెళ్లేవారిని కనిపెడుతూ ఉండాలి పాపన్నపేట, ఏప్రిల్ 19 : ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో �
పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతుండటంతో విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. కొవిడ్ కారణంగా గత రెండేళ్లు పరీక్షలు లేకుండానే ప్రభుత్వం అందరిని ఉతీర్ణులు చేసిన విషయం తెలిసిందే.
స్వయంభూవుడిగా వెలిసిన రేజింతల్ సిద్ధివినాయక ఆలయ ప్రాంగణం జనసంద్రంగా మారింది. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, “భోలో సిద్ధివినాయక మహరాజ్కీ.. జై” అంటూ భక్తుల నినాదాలతో మార్మోగింది.
దళితులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు రూ.10 లక్షలు ఉచితంగా ఇస్తున్నారని, ట�
మెదక్ కలెక్టరేట్లో సోమవారం నుంచి ప్రజావాణి ప్రారంభమైంది. ప్రజల విజ్ఞప్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించతగ్గవి పరిష్కరించి, మిగతా వాటికి పరిష్కార మార్గాలు చూపాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్�
మెదక్ మార్కెట్ కమిటీని అన్ని రం గాల్లో అభివృద్ధి చేస్తున్నామని మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి అన్నారు. మెదక్ పట్టణంలోని న్యూ మార్కెట్లో రైతుబజార్ నిర్మాణం పనుల పూర్తి కోసం రూ. 3.86కోట్ల నిధులు �
మహాత్మాగాంధీ జాతీయ గ్రా మీణ ఉపాధి హామీ పథకం ప్రజల హక్కు అని, ఉపాధి హా మీ పథకంలో అవనీతి చోటు చేసుకుంటే కఠిన చర్యలుంటాయని డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ హెచ్చరించారు.
స్వయంభూవుడిగా వెలిసిన రేజింతల్ సిద్ధివినాయక ఆలయంలో నేడు అంగారక సంకష్టహర చతుర్థి వేడుకలకు ముస్తాబైంది. సంవత్సరం పొడువున ప్రతినెల వచ్చే సంకష్టహర చతుర్థి రోజుల్లో దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో, మంగ�
ఆయుష్మాన్ భారత్లో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవం కింద ఈ నెల 18 నుంచి 22 వరకు జిల్లావ్యాప్తంగా ఆరోగ్య మేళా నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వర్రావు తెలిపారు.