‘దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతీ పేదింటి ఆడబిడ్డ పెండ్లికి లక్షా నూట పదహారు రూపాయలు అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది.. కులమతాలకతీతంగా ఆడపిల్ల పెండ్లికి ఆర్థిక సహాయం అందజేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం జరుగుతున్నదన్నారు.
పది, ఇంటర్ పరీక్షల ను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేలా పటి ష్ట చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ�
ఊరూవాడ గులాబీ పండుగ ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం పార్టీ జెండాను ఎగురువేసిన శ్రేణులు స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుతెచ్చుకున్న నాయకులు హైదరాబాద్లో జరిగిన ప్లీనరీ సమావ
జిల్లాలో ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ప్లీనరీకి తరలివెళ్లిన టీఆర్ఎస్ శ్రేణులు మెదక్ న్యూస్ నెట్వర్క్, ఏప్రిల్ 27 : తెలంగాణ ఆవిర్భావ దినత్సోవం వేడుకలను బుధవారం జిల్లా ప్రజలు ఘనంగా నిర్వహించక�
మెదక్ జిల్లాలో 31 పరీక్ష కేంద్రాలు జిల్లా ఇంటర్ నోడల్ అధికారి సత్యనారాయణ మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 27 : ఇంటర్మీడియట్ పరీక్ష లను సజావుగా నిర్వహించడానికి అందరూ సహకరించాలని జిల్లా ఇంటర్ నోడల్ అధికా
ఆత్మైస్థెర్యంతో ముందుకెళ్తేనే విజయం 3 రోజులు రాకుంటే అనుమతి లేదు పోలీస్ శిక్షణా కేంద్రం సందర్శన సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణ కుమార్ సంగారెడ్డి అర్బన్, ఏప్రిల్ 27 : ఆత్మైస్థెర్యంతో ముందుకెళ్తేనే విజయం �
రైతులను చైతన్యవంతులను చేస్తున్న వాటర్ సంస్థ భూగర్భ జల వనరుల పెంచి, సుస్థిర సాగుపై దృష్టి బీడు భూముల్లో నీటి సంగ్రహణ కందకాల తవ్వకాలు వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు సరఫరా సిర్గాపూర్, ఏప్రిల్ 27 : ఎటు చూసినా గ
ఊరూవాడ ఒక్కటై దీక్షలు సిద్దిపేట, ఏప్రిల్ 26: తెలంగాణ రాష్ట్ర సాదన కోసం ఉద్యమ గరిమనాభి అయిన సిద్దిపేటలోని పాత బస్టాండ్, నంగునూరు మండలం పాలమాకులలో చేపట్టిన దీక్షలు చరిత్రాత్మక ఘట్టంగా నిలిచాయి. తెలంగాణ రా
మున్సిపల్ ప్రజలకు తీరనున్న ఇబ్బంది దవాఖానల్లోనే జనన, మరణాల నమోదు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు 24 గంటల్లో అందేలా ప్రత్యేక యాప్ మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 26 : మున్సిపాలిటీల్లో జనన, మరణ ధ్రువీకర
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరించాలి డీఆర్డీవో శ్రీనివాస్ ఏపీఎం, సీసీ, వీవోఏలకు శిక్షణ మెదక్, ఏప్రిల్ 26 : జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాల్లో యాసంగి ధాన్యం సేకరణ ప్రారంభించాలని