ప్రాజెక్టు ఎత్తు పెంపునకు అడ్డంకులు తొలగాయి. భూసేకరణకు చెల్లించాల్సిన రూ.8.10 కోట్లు రెవెన్యూ శాఖకు ప్రభుత్వం విడుదల చేసింది. నోటిఫికేషన్ ఇచ్చి, రైతులకు పరిహారం చెల్లించి ఈనెలాఖరులోపు పనులు ప్రారంభించన�
యాసంగి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధమైంది. మెదక్ జిల్లాలో 326 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేలా పౌరసరఫరాల సంస్థ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రజల సమస్యల పరిష్కారానికే మీ కోసం నేనున్నా కార్యక్రమాన్ని ప్రారంభించమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారమవుతుండటంతో ప్రజల నుంచి చక్కటి స్పంద
మనం ఏదో పనిమీద బయటికి వెళ్తుంటాం. రోడ్డు మీద ఓ ప్రమాదం జరిగి ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటారు. ఆ సమయంలో మన మొబైల్ నుంచి ‘108’కి ఫోన్చేసి సమాచారం అం దిస్తాం.
తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ప్రాణదాత. ఒక వైపు ప్రాణాలు నిలిపే వాక్సిన్లను హైదరాబాద్ కేంద్రంగా తయారు చేస్తున్నాం. బల్క్డ్రగ్స్కి తెలంగాణ కేంద్రం, ఇప్పుడు మెడికల్ ఎక్యూప్మెంట్లు తయారు చేసి ప్రాణాలు కా
దశాబ్దాలుగా వెనుకబడిన వర్గాలుగా ముద్రపడి ఆర్థికంగా ఎదిగే అవకాశాలు కనుచూపుమేర కానరాక డీలా పడేవారు. యువతరంలో ఎన్నో రకాల ఐడీయాలు ఉన్నా ఆర్థిక మద్దతు ఇచ్చేవారు కరువయ్యారు. ప్రతిభ ఉన్న పెట్టుబడి లేక ఆర్థిక �
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల రవాణా వ్యవస్థ దేశ వ్యాప్తంగా ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుందని, దీనిని నగర ప్రయాణికులు అంతా వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జోన్ ఇన్ఛార్జ్ జీఎం అరుణ్
తిమిటీ జే.లించ్, అంతర్జాతీయ అసోసియేట్ డీన్, మెల్బోర్న్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రేలియా నేతృత్వంలో ఎనిమిదిమంది సభ్యుల బృందం శుక్రవారం హైదరాబాద్లోని గీతమ్ డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది.
పర్యాటక ప్రాంతంగా జహీరాబాద్ అభివృద్ధి చెంది పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్నది. నియోజకవర్గంలో కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయం, సిద్ధివినాయక దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి. ఝరాసంగంలో ఉన్న కేతకీ సంగమేశ్వర
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉం చుకొని రూ.3వేల కోట్ల నష్టాన్ని భరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అ
అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చేసి చూపిస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు.
వాహనదారులూ ట్రాఫిక్ చలాన్లు ఇంకా చెల్లించలేదా? ఈ ఒక్క రోజే గడువు ఉన్నది. పెండింగ్ చలాన్లపై ప్రభుత్వం భారీ రాయితీ ఇచ్చింది. ఈ గడువు శుక్రవారంతో ముగియనున్నది .