కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో మెండి వైఖరి అవలంభిస్తున్నదని, రైతుల మేలు కోరి సీఎం కేసీఆర్ , దేశంలో ఎక్కడలేని విధంగా వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఎంపీ కొత�
జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలి సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ మెదక్, ఏప్రిల్ 25: ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని, గైర్హాజర్ అయితే కఠిన చర్యల�
రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామానికి చెందిన విఠల్ పర్సు రామాయంపేట బస్టాండులో బస్సు దిగుతుండగా పర్సు కిందపడి పోయింది. రామాయంపేట పోలీస్స్టేషన్కు వెళ్లి ఎస్సై రాజేశ్కు ఫిర్యాదు చేశాడు.
దళితవర్గాల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ దళితబంధు నిధులు మంజూరు చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పోచమ్మరాళ్ గ్రామంలో దళితబంధు పథకం కింద ఎంపికైన పోచయ�
మెదక్ జిల్లా గిరిజన అభివృద్ధి శాఖాధికారి కేశూరాం మెదక్, ఏప్రిల్ 25: ప్రభుత్వం అందిస్తున్న మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకుని నిరుద్యోగులు అత్యుత్తమ ఫలితాలు సాధించాలని మెదక్ జిల్లా గిరిజన అభివృద�
మెదక జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ చిన్నశంకరంపేట, ఏప్రిల్25: మొక్కల పెంపకంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని నర్సరీల నిర్వాహకులను మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ హెచ్చరించా
సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ఆదివారం జరిగిన మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఆరో తరగతి ప్రవేశాల కోసం 17 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 2,382 మంది విద్యార్థులకు 2201 మంది హాజరు కాగా, 181 మంది గైర�
తెలంగాణ ఉద్యమకారుడు జాన్వెస్లీ కూతురు కుపిరాల వివాహం ఆదివారం పట్టణంలోని భైరి అంజయ్య గార్డెన్లో జరిగింది. ఈ వివాహానికి రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు హాజరై నూతన వధూవరులను ఆశ
మంజీరా నదిపై చెక్డ్యామ్ల నిర్మాణం నర్సాపూర్ నియోజకవర్గంలో 14 చెక్డ్యామ్లు చిలిపిచెడ్ మండలంలో రూ.29.13 కోట్లతో నాలుగు చోట్ల పూర్తయిన పనులు హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు చిలిపిచెడ్, ఏప్రిల్ 23: ఒకప్ప�
రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండుగలను ఘనంగా జరుపుకొనేందుకు ఏటా నిధులు కేటాయిస్తున్నది. బతుకమ్మ పండుగకు చీరెలు, క్రిస్మస్, రంజాన్ పర్వదినాల్లో పేదలు దుస్తులు అందజేసి పండుగలను సంతోషంగా జరుపుకొనేలా చూస
మెదక్ జిల్లా కేంద్ర దవాఖానలో డయాగ్నస్టిక్ హబ్ ఉచితంగా 47 రకాల ఖరీదైన వైద్య పరీక్షలు పీహెచ్సీలు, యూహెచ్సీల్లో శాంపిళ్ల సేకరణ ఇప్పివరకు 41,121 నమూనాలకు 71733 పరీక్షలు.. 24 గంటల్లో వైద్యుడు, రోగి ఫోన్కు రిపోర్ట�