ప్రధానమంత్రి కిసాన్ యోజన లబ్ధ్దిదారులందరికీ రుణ సదుపాయం కల్పించడానికి ఈ నెల 24 నుంచి మే 1 వరకు కిసాన్ బాగిదారి ప్రాథమిక్తా హమారీ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక
టార్గెట్ రూ.9.12 కోట్లు.. వసూలైంది రూ.9 కోట్ల 4లక్షల 27వేలు జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు ప్రగతిబాటలో పల్లెలు పన్నుల వసూలుతో మరింత అభివృద్ధి పల్లె ప్రగతితో మారుతున్న గ్రామాల రూపురేఖలు పాపన్నపేట మండలంలో అత్యధికం
ఉత్సాహభరితంగా ముగిసిన ‘సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ-2022’ సీజన్-2 విజేత జట్టుకు రూ.లక్ష, ట్రోఫీ అందించిన మంత్రి హరీశ్రావు ముగింపు కార్యక్రమానికి పలువురు ప్రముఖుల హాజరు ‘సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ-20
శాంతిభద్రతల పరిరక్షణతో పాటు క్రీడల్లో ప్రతిభకనబర్చాలి ప్రతి ఒక్కరూ గెలుపు కోసం ఆడాలి జిల్లా ఎస్పీ రోహిణిప్రియదర్శిని పోలీసులకు విధులతో పాటు ఆటవిడుపూ ముఖ్యమే..గెలుపోటములు కాకుండా క్రీడా స్ఫూర్తితో ఆడ�
అలసత్వం వహించే అధికారులను ఉపేక్షించేది లేదు ధాన్యాన్ని వీలైనంత త్వరగా దిగుమతి చేసుకోవాలి మిల్లుల వద్ద ఖాళీ గోనె సంచులను అప్పగించాలి మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ కలెక్టరేట్లో సహకార శాఖ, రైస్ �
రూ. 23.11 కోట్లతో మిషన్ భగీరథ పనులు రెండు చోట్ల 19లక్షల లీటర్ల కెపాసిటీతో ట్యాంకుల నిర్మాణం 43.50 కిలో మీటర్లు పైపులైన్ ఏర్పాటు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు జహీరాబాద్ మున్సిపాలిటీలో పనులు వేగవం�
త్వరగా నిర్మించాలని కోహీర్ ప్రజల వేడుకోలు పార్లమెంటులో ఎంపీ బీబీ పాటిల్ ప్రస్తావన హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు కోహీర్, ఏప్రిల్ 20 : ప్రయాణికుల అవసరార్థం కోహీర్ పట్టణంలో స్వాతంత్య్రానికి ముంద�
నర్సాపూర్, ఏప్రిల్ 20 : ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ కచ్చితంగా ఉంటుంది. కొందరు విద్యలో ముందుంటే మరికొందరికీ క్రీడలు, డ్యాన్స్, పాటలు పాడే ప్రతిభ ఉంటుంది. టాలెంట్ అనేది ఏ ఒక్కడి సొత్తు కాదని నిరూపిస్తున్నాడు �
వేసవి సెలవులు వస్తున్నాయి.. జాగ్రత్త సరదాలే ప్రాణం మీదికి తెస్తున్నాయి తల్లిదండ్రులకు కడుపుకోత పెట్టొద్దు ఈతకు వెళ్లేవారిని కనిపెడుతూ ఉండాలి పాపన్నపేట, ఏప్రిల్ 19 : ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో �
పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతుండటంతో విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. కొవిడ్ కారణంగా గత రెండేళ్లు పరీక్షలు లేకుండానే ప్రభుత్వం అందరిని ఉతీర్ణులు చేసిన విషయం తెలిసిందే.
స్వయంభూవుడిగా వెలిసిన రేజింతల్ సిద్ధివినాయక ఆలయ ప్రాంగణం జనసంద్రంగా మారింది. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, “భోలో సిద్ధివినాయక మహరాజ్కీ.. జై” అంటూ భక్తుల నినాదాలతో మార్మోగింది.