దళితులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు రూ.10 లక్షలు ఉచితంగా ఇస్తున్నారని, ట�
మెదక్ కలెక్టరేట్లో సోమవారం నుంచి ప్రజావాణి ప్రారంభమైంది. ప్రజల విజ్ఞప్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించతగ్గవి పరిష్కరించి, మిగతా వాటికి పరిష్కార మార్గాలు చూపాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్�
మెదక్ మార్కెట్ కమిటీని అన్ని రం గాల్లో అభివృద్ధి చేస్తున్నామని మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి అన్నారు. మెదక్ పట్టణంలోని న్యూ మార్కెట్లో రైతుబజార్ నిర్మాణం పనుల పూర్తి కోసం రూ. 3.86కోట్ల నిధులు �
మహాత్మాగాంధీ జాతీయ గ్రా మీణ ఉపాధి హామీ పథకం ప్రజల హక్కు అని, ఉపాధి హా మీ పథకంలో అవనీతి చోటు చేసుకుంటే కఠిన చర్యలుంటాయని డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ హెచ్చరించారు.
స్వయంభూవుడిగా వెలిసిన రేజింతల్ సిద్ధివినాయక ఆలయంలో నేడు అంగారక సంకష్టహర చతుర్థి వేడుకలకు ముస్తాబైంది. సంవత్సరం పొడువున ప్రతినెల వచ్చే సంకష్టహర చతుర్థి రోజుల్లో దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో, మంగ�
ఆయుష్మాన్ భారత్లో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవం కింద ఈ నెల 18 నుంచి 22 వరకు జిల్లావ్యాప్తంగా ఆరోగ్య మేళా నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వర్రావు తెలిపారు.
ప్రాజెక్టు ఎత్తు పెంపునకు అడ్డంకులు తొలగాయి. భూసేకరణకు చెల్లించాల్సిన రూ.8.10 కోట్లు రెవెన్యూ శాఖకు ప్రభుత్వం విడుదల చేసింది. నోటిఫికేషన్ ఇచ్చి, రైతులకు పరిహారం చెల్లించి ఈనెలాఖరులోపు పనులు ప్రారంభించన�
యాసంగి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధమైంది. మెదక్ జిల్లాలో 326 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేలా పౌరసరఫరాల సంస్థ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రజల సమస్యల పరిష్కారానికే మీ కోసం నేనున్నా కార్యక్రమాన్ని ప్రారంభించమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారమవుతుండటంతో ప్రజల నుంచి చక్కటి స్పంద
మనం ఏదో పనిమీద బయటికి వెళ్తుంటాం. రోడ్డు మీద ఓ ప్రమాదం జరిగి ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటారు. ఆ సమయంలో మన మొబైల్ నుంచి ‘108’కి ఫోన్చేసి సమాచారం అం దిస్తాం.
తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ప్రాణదాత. ఒక వైపు ప్రాణాలు నిలిపే వాక్సిన్లను హైదరాబాద్ కేంద్రంగా తయారు చేస్తున్నాం. బల్క్డ్రగ్స్కి తెలంగాణ కేంద్రం, ఇప్పుడు మెడికల్ ఎక్యూప్మెంట్లు తయారు చేసి ప్రాణాలు కా
దశాబ్దాలుగా వెనుకబడిన వర్గాలుగా ముద్రపడి ఆర్థికంగా ఎదిగే అవకాశాలు కనుచూపుమేర కానరాక డీలా పడేవారు. యువతరంలో ఎన్నో రకాల ఐడీయాలు ఉన్నా ఆర్థిక మద్దతు ఇచ్చేవారు కరువయ్యారు. ప్రతిభ ఉన్న పెట్టుబడి లేక ఆర్థిక �
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల రవాణా వ్యవస్థ దేశ వ్యాప్తంగా ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుందని, దీనిని నగర ప్రయాణికులు అంతా వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జోన్ ఇన్ఛార్జ్ జీఎం అరుణ్