సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ విద్య, వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
జాతీయ రహదారి-65పై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు ధాన్యం కొనుగోలుపై కేంద్రం తీరును నిరసిస్తూ రాస్తారోకోలు వేలాదిగా పాల్గొన్న పార్టీ శ్రేణులు గంట పాటు దద్దరిల్లిన రహదారి కిలోమీటర్ల పొడవునా నిలిచిన వాహనా
మండుటెండల్లో గోదావరి జలాలు రైతు పండిస్తున్న పంటలకు ప్రాణం పోయడానికి పరుగులు పెడుతున్నాయి. రైతుల పంటలను కాపాడడానికి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ప్రత్యేక చొరవతో క�
రైతుల పక్షాన కేంద్రంలోని బీజేపీపై టీఆర్ఎస్ పోరాటం కొనసాగుతున్నది. అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకురాకపోవడంతో వారి పక్షాన టీఆర్ఎస్ పోరాటం చేపట
స్థలాన్ని పరిశీలించిన టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సంగారెడ్డి, ఏప్రిల్ 5: తెలంగాణ రైతులు పండించిన ధాన్యం సేకరణకు కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తుం�
తొలి విడతగా ఉత్తర భాగంలో 158 కిలోమీటర్లతో నిర్మాణం సింహభాగం జిల్లా మీదుగా వెళ్లనున్న రోడ్డు భూసేకరణకు గెజిట్ విడుదల గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి, అందోల్, జోగిపేట ఆర్డీవోల ఆధ్వర్యంలో భూసేక
మండుతున్న ఎండలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో జనం ఎండల నుంచి కాస్త ఉపశమనం క�