తిమిటీ జే.లించ్, అంతర్జాతీయ అసోసియేట్ డీన్, మెల్బోర్న్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రేలియా నేతృత్వంలో ఎనిమిదిమంది సభ్యుల బృందం శుక్రవారం హైదరాబాద్లోని గీతమ్ డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది.
పర్యాటక ప్రాంతంగా జహీరాబాద్ అభివృద్ధి చెంది పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్నది. నియోజకవర్గంలో కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయం, సిద్ధివినాయక దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి. ఝరాసంగంలో ఉన్న కేతకీ సంగమేశ్వర
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉం చుకొని రూ.3వేల కోట్ల నష్టాన్ని భరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అ
అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చేసి చూపిస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు.
వాహనదారులూ ట్రాఫిక్ చలాన్లు ఇంకా చెల్లించలేదా? ఈ ఒక్క రోజే గడువు ఉన్నది. పెండింగ్ చలాన్లపై ప్రభుత్వం భారీ రాయితీ ఇచ్చింది. ఈ గడువు శుక్రవారంతో ముగియనున్నది .
యాసంగిలో పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్న ప్రకటనతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
భారీగా ఉద్యోగాల భర్తీ మంచి అవకాశం సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి నారాయణఖేడ్లో ఎమ్మెల్యే సహకారంతో ఉచిత శిక్షణ శిబిరం ప్రారంభం నారాయణఖేడ్, ఏప్రిల్ 13: నిరుద్యోగులు బా గుపడాలనే ఉద�
జడ్పీ స్థాయీ సంఘ సమావేశంలో ఎమ్మెల్సీ సుభాష్రెడ్డి మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 13: మెదక్ కలెక్టరేట్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. బుధవార
ప్రభుత్వ ప్రోత్సాహంతో జిల్లాలో రైతులు పెద్దఎత్తున ఆయిల్ పామ్ సాగుకు మొగ్గు చూపుతున్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మంత్రి హరీశ్రావు ఆయిల్పామ్(పామాయిల్) సాగుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్న�