ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్నింటిని తప్పకుండా ఆచరించాల్సి ఉంటుంది. చలి కాలంలో ఉన్ని దుస్తులు.. ఎండా కాలంలో కాటన్ వస్ర్తాలు ధరించినట్లే ఆహార నియమాలు పాటించాలి. ప్రస్తుతం వేసవి కాలం భానుడు నిప్పులు క�
గ్రామాలాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు రూ. 27లక్షల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులను స్థానిక ప్రజా
ప్రతి ఏటా చైత్ర మాసం శుక్లపక్షం నవమి నాడు శ్రీరాముడు జన్మించిన రోజునే దేశవ్యాప్తంగా శ్రీ రామనవమి పండగను నిర్వహిస్తారు. రావణుడ్ని సంవరించి తిరిగి అయోధ్యకు చేరుకున్న రోజు కూడా ఇదే.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు ఎథిక్స్, ఎన్విరాన్మెంటల్ పరీక్షలకు హాజరుకావాలని మెదక్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సత్యనారాయణ తెలిపారు.
రాష్ట్రంలో రైతులు పండించిన పంటను కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయాలని లేదంటే కేంద్రప్రభుత్వంపై యుద్ధానికైనా సిద్ధమేనని.. మెదక్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురా లు పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు నిరంతరం విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారిని ఆంగ్ల మాద్యమంలో తీర్చిదిద్దుతున్నారు.
సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ విద్య, వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
జాతీయ రహదారి-65పై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు ధాన్యం కొనుగోలుపై కేంద్రం తీరును నిరసిస్తూ రాస్తారోకోలు వేలాదిగా పాల్గొన్న పార్టీ శ్రేణులు గంట పాటు దద్దరిల్లిన రహదారి కిలోమీటర్ల పొడవునా నిలిచిన వాహనా