ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు ఎథిక్స్, ఎన్విరాన్మెంటల్ పరీక్షలకు హాజరుకావాలని మెదక్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సత్యనారాయణ తెలిపారు.
రాష్ట్రంలో రైతులు పండించిన పంటను కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయాలని లేదంటే కేంద్రప్రభుత్వంపై యుద్ధానికైనా సిద్ధమేనని.. మెదక్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురా లు పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు నిరంతరం విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారిని ఆంగ్ల మాద్యమంలో తీర్చిదిద్దుతున్నారు.
సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ విద్య, వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
జాతీయ రహదారి-65పై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు ధాన్యం కొనుగోలుపై కేంద్రం తీరును నిరసిస్తూ రాస్తారోకోలు వేలాదిగా పాల్గొన్న పార్టీ శ్రేణులు గంట పాటు దద్దరిల్లిన రహదారి కిలోమీటర్ల పొడవునా నిలిచిన వాహనా
మండుటెండల్లో గోదావరి జలాలు రైతు పండిస్తున్న పంటలకు ప్రాణం పోయడానికి పరుగులు పెడుతున్నాయి. రైతుల పంటలను కాపాడడానికి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ప్రత్యేక చొరవతో క�
రైతుల పక్షాన కేంద్రంలోని బీజేపీపై టీఆర్ఎస్ పోరాటం కొనసాగుతున్నది. అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకురాకపోవడంతో వారి పక్షాన టీఆర్ఎస్ పోరాటం చేపట