ఐదేండ్ల క్రితం మంజూరైన బీదర్-నిజాంపేట్ జాతీయ రహదారికి మోక్షం లభించింది. 161బీ జాతీయ రహదారిగా ప్రతిపాదించిన ఈ రోడ్డు నిర్మాణానికి రూ.512.98 కోట్లు మంజూరు చేస్తూ మంగళవారం కేంద్ర రోడ్డు, భవనాల మంత్రిత్వశాఖ ఉత్
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండపోచమ్మసాగర్ నుంచి వస్తున్న గోదావరి జలాలతో మాసాయిపేట మండల పరిధిలోని హాల్దీప్రాజెక్టు నిండుకుండలా ఉంది. శనివారం సాయంత్రం మాసాయిపేట మండలంలో ప్రవేశించిన గోదావరి జలాలు ఆద
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అవలంభిస్తున్న రైతు, కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన దేశవ్యాప్త సమ్మె నర్సాపూర్లో సీఐటీయూ ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగింది. నర్సాపూర్ పోలీస్స్టేషన్ �
సీఎం కేసీఆర్తోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతున్నదని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలం చెట్లగౌరారం గ్రామంలో సీసీరోడ్ల నిర్మాణానికి మం గళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా
పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ ప్రజలకు తాజా కూరగాయలు, మాంసం, పండ్లు, పూలు అన్నీ ఒకే చోట లభ్యమయ్యేలా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్లకు శ్రీకారం చుట్టింది. పట్టణాల్లో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా కూరగాయలు,
నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల పెండింగ్ చలాన్లకు రాయితీతో ఈ నెల 31 వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో వాహనదారులు చలా న్లు కట్టేందుకు మీ-సేవల వైపు పరుగులు తీస్తున్నారు. ఈ-చలానా బకాయిలు భారీగా పేరుకు
ఏదైనా సాధించాలనే తపన మనస్సులో గట్టిగా ఉంటే విజయం తప్పనిసరిగా వరిస్తుంది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అనుకున్న లక్ష్యాన్ని విస్మరించకుండా ప్రయత్నాలు సాగిస్తే ప్రతిఒక్కరూ సక్సెస్ బాటలో నడుస్తారు. కొందర�
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్ది, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అం దించడమే లక్ష్యమని జడ్పీ డిప్యూటీ సీఈవో, మండల ప్రత్యేక అధికారి సుభాషిణి అన్నారు.
తీర్మానాలతో కేంద్రంపై ఒత్తిడి ధాన్యం కొనుగోలు చేయాలని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తుల్లో ఏకగ్రీవ తీర్మానాలు సహకార సంఘాలు, మార్కెట్ కమిటీల్లోనూ నిర్వహణ పోస్టు ద్వారా కేంద్రానికి పంపుతున్న తీర్మాన ప్ర�
ప్రారంభించిన మెదక్ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి జాబ్మేళాలో ఇంటర్వ్యూలు చేసిన 37 కంపెనీలు హాజరైన 2877 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు 248 మంది ఎంపిక, పరిశీలనలో మరో 193 మంది పాల్గొన్న టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్�
ప్రాజెక్టులోకి చేరుతున్న గోదావరి జలాలు మత్తడి దూకిన మాసాయిపేట చెక్డ్యాం మంగళవారం ఉదయం నాటికి ప్రాజెక్టు నిండే అవకాశం పరీవాహక ప్రాంత రైతుల హర్షం వెల్దుర్తి మండలంలోని ఎనిమిది చెక్డ్యామ్ల్లో జల సవ్వ�
వైభవంగా ముగిసిన కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు 13 వారాల పాటు కొనసాగిన ఉత్సవాలు భక్తులతో కిటకిటలాడిన ఆలయ పరిసరాలు అగ్నిగుండాల వారానికి భారీగా వచ్చిన భక్తులు చేర్యాల, మార్చి 27: ప్రముఖ పుణ్యక్షేత్రం సి�
అన్ని వసతులంటేనే ఓకే అంటున్న అభ్యర్థులు పోటీ పరీక్షల సెంటర్ల ప్రాంతాల్లో పోటెత్తుతున్నఅభ్యర్థులు సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ): ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాయడానికి సిద్ధమవుతున్నారా.. అయితే మంచి�