జీప్లస్ 2 భవన నిర్మాణాలకే అనుమతులు జాబ్కార్డు ఉన్న ప్రతిఒక్కరికీ వంద రోజుల పనిదినాలు మెదక్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్, మార్చి 25: నిత్యం ప్రజలతో మమేకమై, గ్రామాభివృద్ధికి పాటు ప
ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థులు మృతి ఒకే కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు మనూరు, మర్చి 25: సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన మనూరు మండలంలోని కమలాపూర్ చెరువులో శుక్రవారం జరిగిం�
వనదుర్గా ప్రాజెక్టు ఎత్తు పెంపు భూసేకరణలో రైతులకు రూ.8.10 కోట్లు విడుదల చేసిన సర్కారు త్వరితగతిన పూర్తికానున్న ప్రాజెక్టు ఎత్తు పెంపు పనులు టీఆర్ఎస్ మెదక్ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డ�
మన ఊరు-మన బడి’పై వీడియో కాన్ఫరెన్స్లో విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ మెదక్ మున్సిపాలిటీ, మార్చి 25: ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో పనులు చే�
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి చిన్నశంకరంపేట పట్టణంలో పర్యటన చిన్నశంకరంపేట, మార్చి 25 : కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నదని టీఆర్ఎస్ జిల
విభిన్నంగా నూతన వ్యవసాయ విధానం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న రైతు రామాయంపేట రూరల్, మార్చి 22 : రైతులు పంట మార్పిడిపై ఆసక్తి చూపుతున్నారు. విభిన్న రకాలుగా నూతన విధానాలతో వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఓ రైతు �
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రభుత్వం అమలు చేసి, పేదింటి ఆడపడుచులకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఖాజీపల్లి,
పాఠశాలల్లో ప్రపంచ జల దినోత్సవం విద్యార్థులకు నీటి ప్రాముఖ్యతపై అవగాహన పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ర్యాలీలు బీవీఆర్ఐటీలో ప్రపంచ జల దినోత్సవ సదస్సు నర్సాపూర్, మార్చి 22 : పట్టణ శివారులో గల బీవీఆర్ఐట�
యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేదాక తగ్గేదేలే అంటున్నది. టీఆర్ఎ�
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు భద్రకాళి సమేత వీరభద్రస్వామి నవాహ్నిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి 26న అగ్నిగుండాలు 27న స్వామి వారి కల్యాణోత్సవం 28న స్వామి వారి విమాన దివ్య రథోత్సవం గుమ్మడిదల,మార్చి21: దక్షప్�
వాటర్షెడ్ పథకాలు రైతులకు దోహదం సబ్సిడీపై రైతులకు వ్యవసాయ పరికరాలు కంగ్టి, మార్చి 21: జిల్లాలోనే మారుమూల మండలం కంగ్టి. కర్ణాటక, మహారాష్ట్రలకు సరిహద్దు ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో పాటు ఎక్కడా చూసిన పడావు