ఎమ్మెల్యే మదన్రెడ్డి నీతి, నిజాయితీకి నిదర్శనం మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి నర్సాపూర్ నియోజకవర్గంలో పండుగ వాతావరణం శివ్వంపేట/ వెల్దుర్తి/ నర్సాపూర్/ కొల్చారం/చిలిపిచెడ్, మార్చి 3
తెలంగాణలో యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని జడ్పీ చైర్పర్సన్ హేమలతశేఖర్గౌడ్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా ప్రజాపరిషత్ ప్రత్యేక సాధారణ సర్వసభ్య సమావేశం �
అనుమతులు లేకుండా లే-అవుట్లు, వెంచర్లు ఏర్పాటు చేసి, ప్లాట్లు విక్రయిస్తున్నారని.. పట్టణ ప్రణాళిక అధికారి దృష్టికి తెచ్చినా పట్టించుకోవడం లేదని, వెంటనే విక్రయాలు నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిల�
పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 30,453 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో తెలంగాణ పోలీసు రిక్రూట్మ
విద్యార్థులకు ‘మన ఊరు- మన బడి’ బంగారు భవిత అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం పటాన్చెరులోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో ‘మన ఊరు- మన బడి’ అమలుపై నియోజకవర్గ స్థాయ
ఐదేండ్ల క్రితం మంజూరైన బీదర్-నిజాంపేట్ జాతీయ రహదారికి మోక్షం లభించింది. 161బీ జాతీయ రహదారిగా ప్రతిపాదించిన ఈ రోడ్డు నిర్మాణానికి రూ.512.98 కోట్లు మంజూరు చేస్తూ మంగళవారం కేంద్ర రోడ్డు, భవనాల మంత్రిత్వశాఖ ఉత్
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండపోచమ్మసాగర్ నుంచి వస్తున్న గోదావరి జలాలతో మాసాయిపేట మండల పరిధిలోని హాల్దీప్రాజెక్టు నిండుకుండలా ఉంది. శనివారం సాయంత్రం మాసాయిపేట మండలంలో ప్రవేశించిన గోదావరి జలాలు ఆద
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అవలంభిస్తున్న రైతు, కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన దేశవ్యాప్త సమ్మె నర్సాపూర్లో సీఐటీయూ ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగింది. నర్సాపూర్ పోలీస్స్టేషన్ �
సీఎం కేసీఆర్తోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతున్నదని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలం చెట్లగౌరారం గ్రామంలో సీసీరోడ్ల నిర్మాణానికి మం గళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా