మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్ది, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అం దించడమే లక్ష్యమని జడ్పీ డిప్యూటీ సీఈవో, మండల ప్రత్యేక అధికారి సుభాషిణి అన్నారు.
తీర్మానాలతో కేంద్రంపై ఒత్తిడి ధాన్యం కొనుగోలు చేయాలని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తుల్లో ఏకగ్రీవ తీర్మానాలు సహకార సంఘాలు, మార్కెట్ కమిటీల్లోనూ నిర్వహణ పోస్టు ద్వారా కేంద్రానికి పంపుతున్న తీర్మాన ప్ర�
ప్రారంభించిన మెదక్ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి జాబ్మేళాలో ఇంటర్వ్యూలు చేసిన 37 కంపెనీలు హాజరైన 2877 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు 248 మంది ఎంపిక, పరిశీలనలో మరో 193 మంది పాల్గొన్న టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్�
ప్రాజెక్టులోకి చేరుతున్న గోదావరి జలాలు మత్తడి దూకిన మాసాయిపేట చెక్డ్యాం మంగళవారం ఉదయం నాటికి ప్రాజెక్టు నిండే అవకాశం పరీవాహక ప్రాంత రైతుల హర్షం వెల్దుర్తి మండలంలోని ఎనిమిది చెక్డ్యామ్ల్లో జల సవ్వ�
వైభవంగా ముగిసిన కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు 13 వారాల పాటు కొనసాగిన ఉత్సవాలు భక్తులతో కిటకిటలాడిన ఆలయ పరిసరాలు అగ్నిగుండాల వారానికి భారీగా వచ్చిన భక్తులు చేర్యాల, మార్చి 27: ప్రముఖ పుణ్యక్షేత్రం సి�
అన్ని వసతులంటేనే ఓకే అంటున్న అభ్యర్థులు పోటీ పరీక్షల సెంటర్ల ప్రాంతాల్లో పోటెత్తుతున్నఅభ్యర్థులు సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ): ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాయడానికి సిద్ధమవుతున్నారా.. అయితే మంచి�
డయాగ్నోస్టిక్ సేవల కోసం కాంటినెంటల్ దవాఖానతో ఒప్పందం ఐఐటీ హైదరాబాద్లో ముగిసిన ఎలాన్ వేడుకలు సంగారెడ్డి, మార్చి 27 (నమస్తే తెలంగాణ): కందిలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైమరీ �
అగ్నిగుండాల్లో నడిచి మొక్కులు సమర్పించుకున్న భక్తులు రూ.20 లక్షలు విరాళంగా ఇచ్చిన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి దంపతులు గుమ్మడిదల, మార్చి27: జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రమైన బొంతపల్లి భద్రకాళ�
– తొమ్మిది భవనాల మంజూరుతో హర్షం వ్యక్తం చేస్తున్న సిబ్బంది కోహీర్, మార్చి27: గ్రామీణ ప్రాంత ప్రజల అవసరార్థం మండలంలో 15 ఆరోగ్య ఉప కేంద్రాలను ప్రభ్తుత్వం ఏర్పాటు చేసింది. దీంతో గర్భిణులు, చిన్నారులకు మేలు �
-సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం శివ్వంపేట, మార్చి 27 : యాసంగిలో పండిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వరకు ఉద్యమిస్తామని ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీటీసీ పబ్బమహేశ్గుప్తా అన్నారు. ఆదివారం శివ్వంప�
సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి హవేళీఘనపూర్, మార్చి 27: తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి స�
కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పేట కౌన్సిలర్లు తీర్మానించారు. శనివారం సదాశివపేట పురపాలక సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ పిల్లోడి జయమ్మ అధ్యక్షతన నిర్వహించారు.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఆదివారం (నేడు) మల్లన్న క్షేత్రంలో కల్యాణ వేదిక వద్ద అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.