జహీరాబాద్, మార్చి 15: గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నులు వంద శాతం వసూలు చేసేందుకు పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా పని చేయాలని సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మంగళవారం జహీరాబాద్ డివ�
ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన కోసం ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు.
వస్తు వినిమయ వ్యవస్థలో వినియోగదారుడే రారాజు. వస్తు సేవల్లో నాణ్యత కొరవడినా, నష్టపోయినా పరిహారాన్ని పొందవచ్చు. ఎలాంటి రుసుం లేకుండా వినియోగదారుల ఫోరంలో కేసు వేయవచ్చు. కొనే ప్రతి వస్తువులోనూ సేవా లోపం లేక
6 నుంచి 10వ తరగతి వరకు బోధన ప్రైవేటుకు దీటుగా నిజాంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల వివిధ గ్రామాల నుంచి వస్తున్న విద్యార్థులు మొత్తం సంఖ్య 372 మంది ‘మన ఊరు – మనబడి’కి ఎంపిక తల్లిదండ్రుల హర్షాతిరేకాలు నిజాంపేట, ఫిబ
ప్రభుత్వం పట్టణాల అభివృద్ధిలో ప్రజల సహకారంతోనే సాధ్యమవుతుందని, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రగతికి పెద్దపీట వేస్తుందని టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు.
ఎండలు ఎక్కువ కావడంతో ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవే టు పాఠశాలలను ఒంటిపూటకే పరిమితం చేసింది. విద్యార్థులు నేటి నుంచి ఉదయం 8గంటలకే పాఠశాలకు చేరుకోవాలని ఆదేశాలను జారీ చేసింది.
మెదక్లో రూ.కోటితో రెండు ఎకరాల్లో రజకులకు ఫంక్షన్ హాల్ 80 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేస్తాం ప్రతి జిల్లాలో మోడ్రన్ ధోబీఘాట్లు నిర్మిస్తాం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ‘చాకలి ఐలమ్మ’ ఏప్రిల్ మొదటి వ
నియోజకవర్గాల వారీగా లబ్ధిదారుల గుర్తింపు పూర్తి 350 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించిన అధికారులు నచ్చిన యూనిట్లను ఎంపిక చేసుకున్న లబ్ధిదారులు అత్యధికంగా డెయిరీ యూనిట్ల ఏర్పాటుకు మొగ్గు రూ.14.50 కోట్ల నిధులను �
గవ్వలపల్లి చౌరస్తాలో యాదేశ్వర్ సంస్కరణ సభ హాజరైన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి చిన్నశంకరంపేట, మార్చి 13 : ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడి ప్రజల గుండెల్లో నిలిచిన దూడ యాదేశ్వర్ స్ఫూర�
విద్యార్థులకు దత్తతగా హరితహారం మొక్కలు 6 నుంచి 10వ తరగతి వరకు ఆంగ్లవిద్యా బోధన పాఠశాలలో 270 మంది విద్యార్థులు చిత్రలేఖనంలో జాతీయ స్థాయిలో అవార్డులు మనోహరాబాద్, మార్చి13: తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి
చిన్నశంకరంపేట/ నర్సాపూర్, మార్చి 13 : చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావుకు ఆదివారం టీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. మెదక్ పర్యటనకు వెళ్తున్న మంత్రి హరీశ్రావు,
మెదక్ మున్సిపాలిటీ, మార్చి 13: విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ఈ ప్రదర్శనలో రూపకల్పన చేసి ప్రతిభ కనబర్చిన విద్యార్థుల ప్రాజెక్టులు జిల్లా�