దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రభుత్వం అమలు చేసి, పేదింటి ఆడపడుచులకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఖాజీపల్లి,
పాఠశాలల్లో ప్రపంచ జల దినోత్సవం విద్యార్థులకు నీటి ప్రాముఖ్యతపై అవగాహన పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ర్యాలీలు బీవీఆర్ఐటీలో ప్రపంచ జల దినోత్సవ సదస్సు నర్సాపూర్, మార్చి 22 : పట్టణ శివారులో గల బీవీఆర్ఐట�
యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేదాక తగ్గేదేలే అంటున్నది. టీఆర్ఎ�
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు భద్రకాళి సమేత వీరభద్రస్వామి నవాహ్నిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి 26న అగ్నిగుండాలు 27న స్వామి వారి కల్యాణోత్సవం 28న స్వామి వారి విమాన దివ్య రథోత్సవం గుమ్మడిదల,మార్చి21: దక్షప్�
వాటర్షెడ్ పథకాలు రైతులకు దోహదం సబ్సిడీపై రైతులకు వ్యవసాయ పరికరాలు కంగ్టి, మార్చి 21: జిల్లాలోనే మారుమూల మండలం కంగ్టి. కర్ణాటక, మహారాష్ట్రలకు సరిహద్దు ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో పాటు ఎక్కడా చూసిన పడావు
హైదరాబాద్ మహానగరం విస్తురిస్తున్నందున ప్రభుత్వం హెచ్ఎండీఏ లే అవుట్కు ఆదేశాలు ఇచ్చిందని తహసీల్దార్ అన్నారు. సోమవారం కంది మండ లం ఆరుట్ల గ్రామంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 133లో ఉన్న 120 ఎకరాల్లో రైతు�
సీఎం కేసీఆర్, కేసీఆర్ కిట్ పథకం ప్రారంభించినప్పటి నుంచి మెదక్ జిల్లాలోని సర్కారు దవాఖానలు కాన్పులతో కళకళలాడుతున్నాయి. గర్భిణుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని తీసుకువచ్చిం�
లోక కల్యాణార్ధం సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి కూచన్పల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న సహస్ర మహా చండీయాగం ఆదివారం రెండో రోజుకు చేరింది.
మెదక్ మున్సిపాలిటీ, మార్చి 20 : క్రీడల్లో గెలుపోటములు సహజమని, రెండింటినీ సమానంగా తీసుకోవాలి.. ఓటమి సైతం విజయంతో సమానమేనని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. నిరంతర సాధనతో అపజయాలను సైతం విజయాలుగా సొం
పురుషులకు ఏ మాత్రం తీసిపోకుండా మహిళలు అన్ని రంగాల్లో దూసుకు పోతున్నారు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.