మెదక్ మున్సిపాలిటీ, మార్చి 13: విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ఈ ప్రదర్శనలో రూపకల్పన చేసి ప్రతిభ కనబర్చిన విద్యార్థుల ప్రాజెక్టులు జిల్లా�
సంగారెడ్డి మున్పిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ బస్తీ పర్యటనలో భాగంగా పట్టణంలోని వార్డుల్లో పర్యటన సంగారెడ్డి, మార్చి 13: పట్టణాల అభివృద్ధిలో ప్రజల సహకా
చేగుంట, మార్చి 13: టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై పార్టీలోకి చేరుతున్నట్లు ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ మైనార్టీ శాఖ అధ్యక్షుడు మహ్మద్ జహంగీర్ అ
సత్వర న్యాయానికి లోక్ అదాలత్లు లోక్ అదాలత్లలో 13,530 కేసుల పరిష్కారం బాధితులకు రూ.1.03 కోట్ల పరిహారం భూ నిర్వాసితులకు రూ.11.52 కోట్లు ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి సంగారెడ్డి, మార్చి 12: కోర్టుల్ల
తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలయింది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ స్థాయిలో ఉద్యోగాల ప్రకటన చేశారు.ఒకేసారి 80,039వేలకు పైగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు త్వరలోనే రానున్నాయి.
మండలంలోని పాంబండ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో మౌలిక వసతుల కల్పన, అదనపు గదుల నిర్మాణం, ఇతర సదుపాయాల కల్పనపై రూ.1.85 కోట్ల అంచనా వ్య యంతో పనుల ప్రతిపాధనలను ఎమ్మెల్యే మదన్రెడ్డి కలెక్టర్ కార్యాలయానికి
జూనియర్ సివిల్ జడ్జి అనిత నర్సాపూర్, మార్చి 9: మహిళలు ఉన్నత చదువులు చదివి అన్ని రంగాల్లో స్ఫూర్తి పొందాలని జూనియర్ సివిల్ జడ్జి అనిత అన్నారు. బుధవారం మండల లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ ఆధ్వర్యంలో
బడుగుల జీవితాలు బాగుపడాలని.. సీఎం కేసీఆర్ తలపెట్టిన మహా యజ్ఞం దళితబంధు అవగాహన సదస్సులో కలెక్టర్ హనుమంతరావు సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 9: దళితుల ఆర్థికాభివృద్ధికే రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాని�