వినియోగదారుల ఫోరం ద్వారా న్యాయం పొందండి నాణ్యమైన వస్తువులు, సేవలను పొందే హక్కు ఉంది మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ 2019 వినియోగదారుల చట్టంతో అనేక ప్రయోజనాలు డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్ ర�
నర్సాపూర్లో మూడు ఎకరాల్లో 460 మొక్కల పెంపకం సీఎం కేసీఆర్ సూచనల మేరకు సాగుకు శ్రీకారం రైతు సూరారం నర్సింహులు ముందడుగు లాభాలు వస్తాయని ధీమా.. ఆసక్తి ఉన్నవారికి సలహాలు ఇస్తానని వెల్లడి నర్సాపూర్, మార్చి 15 :
జిల్లా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల జిల్లా అధ్యక్షుడు పర్స శ్రీనివాస్ రామాయంపేట, మార్చి 15: సీఎం కేసీఆర్కు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల ఫీల్డ్ అసిస్టెంట్లు జీవితకాలం రుణపడి ఉంటారని ఉపాధిహామీ ఫీల్డ
నర్సాపూర్,మార్చి15: దేశంలో నిరంకుశ పరిపాలన చేస్తూ కార్మికులకు, సామాన్య ప్రజలకు ఇబ్బందులను గురి చేస్తున్న కేంద్రప్రభుత్వం నుంచి దేశాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సీఐటీయూ కార్యదర్శి మల�
ఫీల్డ్ అసిస్టెంట్లు తిరిగి విధుల్లో చేరాలి సెర్ప్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డిలో బస్తీ పర్యటన సంగారెడ్డి, మ�
జహీరాబాద్, మార్చి 15: గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నులు వంద శాతం వసూలు చేసేందుకు పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా పని చేయాలని సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మంగళవారం జహీరాబాద్ డివ�
ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన కోసం ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు.
వస్తు వినిమయ వ్యవస్థలో వినియోగదారుడే రారాజు. వస్తు సేవల్లో నాణ్యత కొరవడినా, నష్టపోయినా పరిహారాన్ని పొందవచ్చు. ఎలాంటి రుసుం లేకుండా వినియోగదారుల ఫోరంలో కేసు వేయవచ్చు. కొనే ప్రతి వస్తువులోనూ సేవా లోపం లేక
6 నుంచి 10వ తరగతి వరకు బోధన ప్రైవేటుకు దీటుగా నిజాంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల వివిధ గ్రామాల నుంచి వస్తున్న విద్యార్థులు మొత్తం సంఖ్య 372 మంది ‘మన ఊరు – మనబడి’కి ఎంపిక తల్లిదండ్రుల హర్షాతిరేకాలు నిజాంపేట, ఫిబ
ప్రభుత్వం పట్టణాల అభివృద్ధిలో ప్రజల సహకారంతోనే సాధ్యమవుతుందని, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రగతికి పెద్దపీట వేస్తుందని టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు.
ఎండలు ఎక్కువ కావడంతో ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవే టు పాఠశాలలను ఒంటిపూటకే పరిమితం చేసింది. విద్యార్థులు నేటి నుంచి ఉదయం 8గంటలకే పాఠశాలకు చేరుకోవాలని ఆదేశాలను జారీ చేసింది.