సత్వర న్యాయానికి లోక్ అదాలత్లు లోక్ అదాలత్లలో 13,530 కేసుల పరిష్కారం బాధితులకు రూ.1.03 కోట్ల పరిహారం భూ నిర్వాసితులకు రూ.11.52 కోట్లు ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి సంగారెడ్డి, మార్చి 12: కోర్టుల్ల
తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలయింది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ స్థాయిలో ఉద్యోగాల ప్రకటన చేశారు.ఒకేసారి 80,039వేలకు పైగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు త్వరలోనే రానున్నాయి.
మండలంలోని పాంబండ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో మౌలిక వసతుల కల్పన, అదనపు గదుల నిర్మాణం, ఇతర సదుపాయాల కల్పనపై రూ.1.85 కోట్ల అంచనా వ్య యంతో పనుల ప్రతిపాధనలను ఎమ్మెల్యే మదన్రెడ్డి కలెక్టర్ కార్యాలయానికి
జూనియర్ సివిల్ జడ్జి అనిత నర్సాపూర్, మార్చి 9: మహిళలు ఉన్నత చదువులు చదివి అన్ని రంగాల్లో స్ఫూర్తి పొందాలని జూనియర్ సివిల్ జడ్జి అనిత అన్నారు. బుధవారం మండల లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ ఆధ్వర్యంలో
బడుగుల జీవితాలు బాగుపడాలని.. సీఎం కేసీఆర్ తలపెట్టిన మహా యజ్ఞం దళితబంధు అవగాహన సదస్సులో కలెక్టర్ హనుమంతరావు సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 9: దళితుల ఆర్థికాభివృద్ధికే రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాని�
గీతమ్లో మహిళా దినోత్సవంలో ప్రొఫెసర్ శాంతా సిన్హా పటాన్చెరు, మార్చి 9: స్త్రీ-పురుషులకు సమాన హక్కులు కల్పించే రాజ్యాంగంలోని సమానత్వం, స్వేచ్ఛ, లౌకిక విలువలు, సామాజిక న్యాయ సూత్రాలను ప్రతి ఒక్కరూ అర్థం చ
ఎవరూ ఊహించని విధంగా పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో 90 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటిస్తూ సీఎం కేసీఆర్ నిరుద్యోగ యువతకు గుడ్న్యూస
విద్య, ఉద్యోగాల నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను తీసుకురావడంతో నిరుద్యోగులకు వరమైంది. పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్త్తీ చేస్తామని బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏ ఏడా