నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త తెలిపారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లాలో సంబురాలు అంబరాన్నంటాయి. బుధవారం అసెంబ్లీలో ఉద్యోగాల ప్రకటన చేశారు. మెదక్ జిల్లాలో 1,146 ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వార�
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మన బడి’ని విజయవంతం చేయాలని, మౌలిక సదుపాయాలను ప్రతి పాఠశాలకు కల్పిస్తామని మెదక్ అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. బుధవారం రామాయంపేట మండలంలోని సుతారిపల్లి ప్రభ�
ఉద్యోగాల ప్రకటన చరి్రత్రాత్మకం..నాడు అవిశ్రాంత పోరాటాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేశారు సీఎం కేసీఆర్. అసెంబ్లీ వేదికగా భారీ మొత్తంలో ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయడం దేశంలోనే చరిత్రాత్మక విషయం.
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలోని క్రిష్టల్ గార్డెన్లో అంతర్జాతీయ మహిళా దిన
సృష్టికి మూలం మహిళ అని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. మంగళవారం మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న మహిళా బంధు సంబురాల ముగింపు కార్యక్రమం పోతిరెడ్డిపల్లిలోన�
మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలి పటాన్చెరు మహిళా సదస్సులో మంత్రి కేటీఆర్ పటాన్చెరు/పటాన్చెరు టౌన్ : ‘మీ భద్రత- మాబాధ్యత’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు భరోసా కల్పిస్తున్నదని రాష్ట్ర ఐటీ, పర
పల్లె ప్రగతి పథకాలు చాలా అద్భుతం పారిశుద్ధ్య పనులు చాలా బాగున్నాయి పచ్చని తెలంగాణకు హరిత హారం చెట్లు సాక్షం కొత్తర్(బీ) శిక్షణ ఐపీఎస్, ఐఎఫ్వోఎస్, ఐడీఎస్ఈ, ఐపీవోఎస్ అధికారుల పర్యటన జహీరాబాద్, మార్చ�
తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దే మెడికల్ కాలేజీ మంజూరుతో తీరిన కల మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి నిజాంపేట, మార్చి 8 ః అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పద్మాదే�
రైతుకు దన్ను.. చేనేతకు వెన్నుదన్ను.. సొంత జాగాలో ఇంటి నిర్మాణానికి సాయం.. వయసు అర్హత తగ్గింపుతో మరింత మందికి ఆసరా పింఛన్లు. పంట రుణాల మాఫీతో అన్నదాతకు అప్పుల నుంచి విముక్తి. వ్యవసాయం, సాగునీటి, సంక్షేమ రంగాల�
మహిళా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ పట్టణంలోని కస్తూర్బాగాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలలో టీఆర్ఎస్వీ, యూత్ విభా
మహిళా సంక్షేమమే ధ్యేయం గా సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశ పెట్టారని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రం, సిద్దిపేట రూరల్ మండల ఎంపీపీ కార్యాలయ ఆవరణలో �
మహిళ సబలగా, సాహసిగా మారుతున్నది. కష్టాలను భయపడకుండా ఎదుర్కొంటున్నది. కన్నీళ్లు పెట్టుకోవడం కాదు.. కన్నెర్రజేస్తున్నది. పిరికితనం వదిలి పిడికిలి బిగిస్తున్నది. నేల వైపు తలవాల్చి నడవడం కాదు..
దళితబంధుకు లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న ప్రతి యూనిట్కు సంబంధించి సమగ్ర నివేదికలను సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో దళితబంధు పథక�