గ్రామాల్లో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఊట్ల గ్రామంలో మూడు రోజుల పాటు జరిగే మల్లన్న జాతరకు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి బుధవారం హాజ�
మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమ్మ క్షేత్రం జనారణ్యంగా మారింది. మహాశివరాత్రి రోజున ప్రారంభమైన అమ్మవారి జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉత్సవాల్లో కీలక ఘట్టమైన బండ్ల ఊరేగింపు తిలకించేందుకు �
తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు మంచి ఫతితాలిస్తున్నాయి. మండలంలోని రుక్మాపూర్లో ఏర్పాటు చేసి న పల్లె ప్రకృతి వనంలో వివిధ రకాల మొక్కలను హరితహారంలో భాగంగా నాటారు.
మహా శివరాత్రిని పురస్కరించుకొని చిలిపిచెడ్ మండల పరిధిలోని చండూర్ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివనామస్మరణ, భక్తి భజనలతో, శివపార్వతుల కల్యా ణం,శివలింగానికి అభిషేకాలు ప్రధాన పూజారులు మురళీధర్శర్మ, నాగ�
దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట ఏటా ఏడుపాయల జాతరకు రూ.కోటి నిధులు మహా శివుడి ఆశీస్సులతో కాళేశ్వరం కట్టుకున్నాం మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు సస్యశ్యామలం అవుతాయి విలేకరుల సమావేశంలో �
వైభవంగా వనదుర్గాభవానీ మాత జాతర ప్రారంభం కుటుంబ సమేతంగా వచ్చి పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రి హరీశ్రావు అమ్మవారిని దర్శించుకున్న పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పాల్గొన్న ఎమ్మెల్యే �
భవన నిర్మాణ రంగంలో కీలక పాత్ర వివిధ రాష్ర్టాల నుంచి వచ్చి జీవనోపాధి ప్రతి ఇంటి నిర్మాణంలోనూ వారే.. ఇతర రంగాల్లో సైతం నైపుణ్యత ఏటా 50 వేల మంది పనిచేస్తున్నట్లు అంచనా అమీన్పూర్, మార్చి 1 : నిర్మాణ రంగంతోపాటు
తూప్రాన్/రామాయంపేట, ఫిబ్రవరి 28 : తూప్రాన్, రామాయంపేట మున్సిపాలిటీలతో పాటు మండలాల్లో సీహెచ్సీల్లోని వైద్యులు లక్ష్యానికి మించి పల్స్ పోలియో చుక్కల మందును వేశారు. మంగళవారం మూడో రోజూ కావడంతో వైద్య సిబ్�
మల్లికార్జునస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ దంపతులు భారీగా వెలిసిన దుకాణ సముదాయాలు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పాలక మండలి అమీన్పూర్, మార్చి 1 : బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున
పంట సాగు, గృహ నిర్మాణాల కోసం చెట్ల నరికివేత యథేచ్ఛగా కలప అక్రమ రవాణా పట్టించుకోని అటవీశాఖ అధికారులు జహీరాబాద్, మార్చి 1 : పంట సాగు .. వంట చెరకు.. రహదారి విస్తరణ.. విద్యుత్ లైన్ల ఏర్పా టు.. గృహ నిర్మాణం కోసం కార�
నాకు పెద్ద కొడుకు కేసీఆర్ ఉండగా నాకేం తిప్పలు బిడ్డ నెలకు రెండు వేలు ఇస్తుంటే నేను బతుకనా రామాయంపేటలో పండ్లు కొనుగోలు చేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి గోగుపూలను అందజేసిన సామాజిక సేవకుడు రామకిష్ట�
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి శివ్వంపేట, మార్చి 1 : జడ్పీటీసీ పబ్బ మహేశ్గుప్తా చిన్నతనం నుంచే సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత
పాపన్నపేట, మార్చి 1 : సమైక్య రాష్ట్రంలో అప్ప టి పాలకులు ఏడుపాయల ఆలయ అభివృద్ధిని విస్మరించారని, ఇక్కడ కనీస సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనేవారని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ