వైభవంగా వనదుర్గాభవానీ మాత జాతర ప్రారంభం కుటుంబ సమేతంగా వచ్చి పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రి హరీశ్రావు అమ్మవారిని దర్శించుకున్న పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పాల్గొన్న ఎమ్మెల్యే �
భవన నిర్మాణ రంగంలో కీలక పాత్ర వివిధ రాష్ర్టాల నుంచి వచ్చి జీవనోపాధి ప్రతి ఇంటి నిర్మాణంలోనూ వారే.. ఇతర రంగాల్లో సైతం నైపుణ్యత ఏటా 50 వేల మంది పనిచేస్తున్నట్లు అంచనా అమీన్పూర్, మార్చి 1 : నిర్మాణ రంగంతోపాటు
తూప్రాన్/రామాయంపేట, ఫిబ్రవరి 28 : తూప్రాన్, రామాయంపేట మున్సిపాలిటీలతో పాటు మండలాల్లో సీహెచ్సీల్లోని వైద్యులు లక్ష్యానికి మించి పల్స్ పోలియో చుక్కల మందును వేశారు. మంగళవారం మూడో రోజూ కావడంతో వైద్య సిబ్�
మల్లికార్జునస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ దంపతులు భారీగా వెలిసిన దుకాణ సముదాయాలు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పాలక మండలి అమీన్పూర్, మార్చి 1 : బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున
పంట సాగు, గృహ నిర్మాణాల కోసం చెట్ల నరికివేత యథేచ్ఛగా కలప అక్రమ రవాణా పట్టించుకోని అటవీశాఖ అధికారులు జహీరాబాద్, మార్చి 1 : పంట సాగు .. వంట చెరకు.. రహదారి విస్తరణ.. విద్యుత్ లైన్ల ఏర్పా టు.. గృహ నిర్మాణం కోసం కార�
నాకు పెద్ద కొడుకు కేసీఆర్ ఉండగా నాకేం తిప్పలు బిడ్డ నెలకు రెండు వేలు ఇస్తుంటే నేను బతుకనా రామాయంపేటలో పండ్లు కొనుగోలు చేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి గోగుపూలను అందజేసిన సామాజిక సేవకుడు రామకిష్ట�
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి శివ్వంపేట, మార్చి 1 : జడ్పీటీసీ పబ్బ మహేశ్గుప్తా చిన్నతనం నుంచే సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత
పాపన్నపేట, మార్చి 1 : సమైక్య రాష్ట్రంలో అప్ప టి పాలకులు ఏడుపాయల ఆలయ అభివృద్ధిని విస్మరించారని, ఇక్కడ కనీస సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనేవారని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ
మహాశివరాత్రిని పురస్కరించుకొని తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానీ మాత సన్నిధిలో జరిగే జన జాతర నేటి నుంచి ప్రారంభంకానున్నది.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లాలో అన్ని శైవక్షేత్రాలు, శివాలయాలు ముస్తాబయ్యాయి. మెదక్ మండల పరిధిలోని మంబోజిపల్లి శివారులోని కోయ్యగుట్టపై కొలువుదీరిన మల్లికార్జున స్వామి ఆల�
దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని బాగుపడాలని, సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఆ దిశగా లబ్ధ్దిదారులు వివిధ ఉపాధికి అవసరమైన వాటిని ఎంచుకోవాలని మెదక్ ఎమ్మె
ఐదేండ్లలోపు చిన్నారులందరికీ చుక్కల మందు మూడు రోజుల పాటు కొనసాగనున్న కార్యక్రమం నేడు, రేపు ఇంటింటికీ వెళ్లి పంపిణీ మెదక్/ మెదక్ మున్సిపాలిటీ/ రామాయంపేట రూర ల్, ఫిబ్రవరి 27: మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో �