మెదక్, ఫిబ్రవరి 26: త్వరితగతిన నేరాల పరిశోధన పూర్తి చేసి పెండింగ్ నేరాల శాతం తగ్గించాలని ఇన్చార్జి డీజీపీ అంజనీకుమార్ మెదక్ జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆ
రామంతాపూర్లో లబ్ధిదారులతో సమావేశం అభివృద్ధి రంగాలను ఎంపిక చేసుకోవాలి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయలక్ష్మి వెల్దుర్తి, ఫిబ్రవరి 26 : దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు ప�
స్లాబ్లు పూర్తి.. కొనసాగుతున్న గోడల నిర్మాణం 90వేల చదరపు అడుగుల్లో మూడు అంతస్తుల్లో నిర్మాణం జూన్ నాటికి పూర్తిచేసేలా లక్ష్యం రూ.30 కోట్లు కేటాయించిన ప్రభుత్వం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించే అవక
ఏడుపాయల జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఆర్టీసీ మెదక్ డిపో నుంచి 37,సంగారెడ్డి నుంచి 30 సర్వీసులు బాలానగర్ నుంచి టేకులగడ్డకు 10.. మెదక్ నుంచి ప్రతి 10 నిమిషాలకు.. టేకులగడ్డ నుంచి ఆలయం వరకు ఉచిత రవాణా మెదక్ అ�
నేటి నుంచి కేతకీ ఆలయంలో నవాహ్నిక బ్రహోత్సవాలు పది రోజుల పాటు కార్యక్రమాలు మహా శివరాత్రికి ముమ్మర ఏర్పాట్లు లక్షలాదిగా తరలిరానున్న భక్తులు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు ఝరాసంగం, ఫిబ్రవరి 25 : శివరా�
భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ పాపన్నపేట, ఫిబ్రవరి25: ఏడుపాయల జాతర ప్రారంభ సమయం దగ్గర పడుతున్నదని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని మెదక్ అదనపు కలె�
స్టేషన్ చుట్టూరా కళా చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటున్న దృశ్యాలు మనోహరాబాద్, ఫిబ్రవరి 25: తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుగా నిలువనున్న మనోహరాబాద్-కొత్తపల్లి పనులు వేగవంతమయ్యాయి. మనోహరాబాద్ నుంచ
మట్టి రోడ్ల స్థానంలో నిర్మాణం ఈజీఎస్ కింద నిధుల వరద.. మెదక్ జిల్లాలో 21 మండలాల్లో 378 పనులు రూ.28.97 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం పలుచోట్ల కొనసాగుతున్న పనులు మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు మెదక్, �
తెలుగు, ఇంగ్లిష్ మీడియాల్లో విద్యాబోధన పాఠశాలలో 465 మంది విద్యార్థులు ఉచితంగా పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫాం విద్యావలంటీర్కు రూ. 3500 అందజేస్తున్న జడ్పీటీసీ శివ్వంపేట, ఫిబ్రవరి 24: ప్రైవేటుకు దీటుగా ప్ర�
చేగుంట, ఫిబ్రవరి 24 : రాష్ట స్థాయి రగ్బీ పోటీలకు మెదక్ జిల్లా నుంచి 24 మంది క్రీడాకారులు ఎంపికైనట్టు జిల్లా ప్రధాన కార్యదర్శి కరుణం మల్లీశ్వరి, కోచ్ కరుణం గణేశ్వ్రికుమార్ తెలిపారు. గురువారం మండల కేంద్రమై
రాయికోడ్, ఫిబ్రవరి24: మత సామరస్యానికి ప్రతీకగా ఉర్సు జరుగుతుందని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సింగితం గ్రామంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న హజ్త్ సుల్తానే దర్గా ఉర్సు గురువారం ముగిసింది. ఈ కార�
పంట సాగుపై ధీమా వ్యక్తం చేస్తున్న రైతన్న మార్కెట్లో వాముకు మంచి ధర ఆసక్తి కనబరుస్తున్న రైతన్నలు కోహీర్, ఫిబ్రవరి24: వాము(వోమ) పంటను సాగు చేసే రైతన్నలు లాభాల బాట పడుతున్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉండ�