సంవత్సరానికి ఒకసారి జరిగే పశువుల జాతర(సంత)కు వేలాది పశువులను తీసుకురావడంతో ఉర్సు-ఏ-షరీఫ్ పీర్గైబ్ సాహెబ్ దర్గా ప్రాంతం కిక్కిరిసిపోయింది. మండల కేంద్రమైన న్యాల్కల్ శివారులోని దర్గా ఉత్సవాల్లో భాగ
ప్రభుత్వం రోడ్ల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టి పల్లెవాసులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించింది. గత పాలకుల నిర్లక్ష్యంతో.. గ్రామీణ ప్రా
తెలంగాణ సమగ్రశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుంచి ‘రీడ్'(చదువు, ఆనందించు, అభివృద్ధి చెందు) కార్యక్రమాన్ని జిల్లాలో విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ కార్యాచరణ ప్రణాళికను �
దళితబంధు పథకం దళితుల ఆర్థిక అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం మెదక్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడార
పిల్లల రక్షణకు ఎన్నో చట్టాలున్నాయని, ఏమైనా ఆపద వస్తే వెంటనే 1098, 181, 100 నంబర్లకు ఫోన్ చేసే విధంగా పాఠశాల స్థాయిలో అవగాహన కల్పించాలని మెదక్ కలెక్టర్ హరీశ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో బాల, బాలికల అక్ర మ �
డబుల్ బెడ్రూం ఇండ్లు, వైకుంఠధామాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, పాఠశాలల అదనపు తరగతి గదులు, సీసీ రోడ్లు వంటి ప్రగతిలో ఉన్న నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ పంచాయతీరాజ�
టీఎస్ బీపాస్ నుంచి పొందిన అనుమతుల ప్రకారమే భవనాలు నిర్మించాలని, నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేపడితే తొలిగించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. �
‘సకాలంలో ప్రోత్సాహం అందించే బాధ్యత నాది.. అంతర పంటలు వేసి కొత్త పద్ధతులు పాటించేలా రైతులు ముందు రావాలి’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. మీ మేలు కోసమే ప్రభుత
ఎవరికీ ఏ ఆపదొచ్చినా.. ఆదుకుంటూ వారికి అండగా నిలిచే ము లుగు మండలం లక్ష్మక్కపల్లికి చెందిన మున్నూరు వెంకయ్య కనిష్ఠ పుత్రుడే విష్ణుజగతి. తండ్రి బాటలో నడవాలనే సదుద్దేశంతో 2009లో తన సేవలకు పునాదిగా వీపీజే ఫౌండే�
సోషల్ మీడియాను వేదిక చేసుకొని మత విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారాలు, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పోస్టులు పెడితే పోలీసులు ఊరుకోవడం లేదు. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి ఒక లెక్క అన్న చం�
సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలకు పెద్దపీట వేస్తూ ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నారని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. సోమవా రం
రాజ్యాంగ మార్పుపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలి....సీఎం కేసీఆర్ ఏం సందర్భంలో అన్నారో గ్రహించాలి...ఆయన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకోవద్దు’.. అని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు.
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సోమవారం జిల్లా కేంద్రం లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారుల ఇండ్లకు నేరుగా వెళ్లి స్వయంగా అందించారు.
ఐకమత్యంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. జప్తిశివునూర్లో పెద్దమ్మ దేవాలయ వార్షికోత్సవ వేడుకలు గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్�