టీఎస్ బీపాస్ నుంచి పొందిన అనుమతుల ప్రకారమే భవనాలు నిర్మించాలని, నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేపడితే తొలిగించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. �
‘సకాలంలో ప్రోత్సాహం అందించే బాధ్యత నాది.. అంతర పంటలు వేసి కొత్త పద్ధతులు పాటించేలా రైతులు ముందు రావాలి’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. మీ మేలు కోసమే ప్రభుత
ఎవరికీ ఏ ఆపదొచ్చినా.. ఆదుకుంటూ వారికి అండగా నిలిచే ము లుగు మండలం లక్ష్మక్కపల్లికి చెందిన మున్నూరు వెంకయ్య కనిష్ఠ పుత్రుడే విష్ణుజగతి. తండ్రి బాటలో నడవాలనే సదుద్దేశంతో 2009లో తన సేవలకు పునాదిగా వీపీజే ఫౌండే�
సోషల్ మీడియాను వేదిక చేసుకొని మత విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారాలు, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పోస్టులు పెడితే పోలీసులు ఊరుకోవడం లేదు. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి ఒక లెక్క అన్న చం�
సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలకు పెద్దపీట వేస్తూ ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నారని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. సోమవా రం
రాజ్యాంగ మార్పుపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలి....సీఎం కేసీఆర్ ఏం సందర్భంలో అన్నారో గ్రహించాలి...ఆయన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకోవద్దు’.. అని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు.
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సోమవారం జిల్లా కేంద్రం లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారుల ఇండ్లకు నేరుగా వెళ్లి స్వయంగా అందించారు.
ఐకమత్యంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. జప్తిశివునూర్లో పెద్దమ్మ దేవాలయ వార్షికోత్సవ వేడుకలు గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్�
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ‘చెల్లాపూర్' ఇంతకు ముందు గ్రామపంచాయతీగా ఉండేది. కొన్నేండ్ల క్రితం దుబ్బాక మున్సిపాలిటీగా ఏర్పడడంతో పక్కనే ఉన్న ఈ గ్రామం కొత్త మున్సిపాలిటీలో విలీనమైంది.
ఆరోగ్యపరిరక్షణ, నాణ్యమైన ఆహారంపై ప్రజల్లో రోజురోజుకూ అవగాహన పెరుగుతున్నది. ముఖ్యంగా మాంసాహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని, బలం వస్తుందని వైద్యులు, ఆరోగ్యనిపుణులు సూచిస్తుండడంతో చిక�
గొల్లకుర్మల ఆర్థికాభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం ఉచితంగా గొర్రెలను పంపిణీ చేయడమేకాకుండా వాటి ఆర్యోగంపైనా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నది. ప్రస్తుతం గొర్రెలు,మేకలకు వ్యాపిస్తున్న ముసర వ్యాధినుంచి కాప�
దళితులు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని, వారికి రూ.10లక్షలు అందించి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా దళితబంధు పథకం ఆమలు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యల శాఖ మంత్రి త�
పల్స్ పోలియోకు ఏర్పాటు పూర్తి జిల్లాలో 73450 మంది చిన్నారులకు పోలియో చుక్కలు జిల్లాలో 523 పల్స్ పోలియో బూత్ల ఏర్పాటు 53 రూట్లు, 53 మంది సూపర్వైజర్లు ఏర్పాటు మెదక్/మెదక్ అర్బన్, ఫిబ్రవరి 25: జిల్లాలో పల్స్ ప
హాజరైన ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, గవర్నర్ ఇక్రిశాట్ లోగో, స్టాంప్ ఆవిష్కరణ స్టాళ్లను పరిశీలించిన ప్రధాని భారీ పోలీస్ బందోబస్తు ప్రశాంతంగా ముగిసిన కార్యక్రమం సంగారెడ్డి, ఫిబ్రవరి 5 (నమస్తే
వర్షపు నీటిని నిల్వ చేసి, భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రభుత్వం వాగులపై చెక్డ్యాంలు నిర్మాణానికి భూ సర్వే చేసి నిధులు మంజూరు చేసింది. జహీరాబాద్ ప్రాంతం కర్ణాటక సరిహద్దులో ఉండడం, వర్షపు నీటిని నిల్వ