పెద్దశంకరంపేట, జనవరి 30: మహాత్ముడి సేవలు మరువలేనివని, ప్రతి ఒక్కరూ మహత్మాగాంధీ చూపిన బాటలో నడవాలని, ఎంపీపీ జంగం శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గాంధీ విగ్రహనికి పూలమా�
జహీరాబాద్లో 50 పడకల ఎంసీహెచ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం మాజీ మంత్రి ఫరీదుద్దీన్ ఉన్నత విలువలు కలిగిన నాయకుడు ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు జహీరాబాద్ ప్రభుత్వ దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట
ఇందిరానగర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో సకల సౌకర్యాలుఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనమంత్రి హరీశ్రావు సహకారంతో మరిన్ని వసతుల కల్పననాడు 300మంది.. నేడు 1236 మంది..ప్రైవేటుకు దీటుగా చదువులుప్రతీ సంవత్సరం ‘అడ్మిషన్ ఫుల్�
దేవాలయ సంప్రదాయాలపై మాట్లాడడం సరికాదుఆలయ ఆచార, సంప్రదాయాలను కాపాడుతాంబ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్న మల్లన్న ఆలయంమల్లన్నకు బంగారు కీరిటం చేయిస్తాంఅద్భుత కళాఖండంగా కొండపోచమ్మ క్షేత్రం..రాష్ట్ర పశ�
సుమారు 30వేల మంది భక్తుల దర్శనం‘మల్లన్న’ నామస్మరణతో మారుమోగిన క్షేత్రంస్వామి వారిని దర్శించుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్చేర్యాల, జనవరి 30 :ప్రముఖ కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం
ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డినిజాంపేట, జనవరి 30: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దళితులకు అండగా నిలుస్తున్నదని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నిజాంపేట మాజీ కో-ఆప్షన్
ఆరుగురు నిందితుల అరెస్టుభూ వివాదమే కారణంవివరాలు వెల్లడించిన డీఎస్పీ భీంరెడ్డిపటాన్చెరు, జనవరి 30 : వెలిమెల హత్య కేసులో మిస్టరీ వీడింది. హత్య చేసిన ఏడుగురిలో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక నిందితు�
దళితుల్లో వెలుగులు నింపనున్న దళితబంధుఅందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్మునిపల్లి, జనవరి 30 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం దళితులకు వరం అని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికి�
దళితబంధు సర్వే ప్రారంభించిన సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డిసంగారెడ్డి, జనవరి 30 : ప్రభుత్వం దళితులను ధనికులు చేసేందుకు దళితబంధు పథకాన్ని ప్రారంభించిందని సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్
కష్టకాలంలోనూ వైద్య సేవలు అందిస్తున్న జిల్లా కేంద్ర దవాఖాన వైద్యులు జనవరి నెలలో 17 మంది ప్రసవాలు తల్లీ బిడ్డ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ప్రత్యేకంగా 30 బెడ్లు ఏర్పాట్లు వైద్యుల సేవలను కొనియాడుతున్న ప్రజలు మ�
ధర తక్కువ.. నడపడం సులువు మహిళలు, వృద్ధులు, యువతకు ఉపయోగం.. పల్లెల్లో పెరుగుతున్నవినియోగం పలురకాల మోడల్స్తో ఆకట్టుకుంటున్నకంపెనీలు నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ క్షణం తీరిక లేకుండా మారుతున్నా
తూప్రాన్ మండలవ్యాప్తంగా 720 మందికి టీకా రామాయంపేటలో వైద్య శిబిరాల ఏర్పాటు తూప్రాన్/రామాయంపేట, జనవరి 29 : మండలవ్యాప్తంగా ఇప్పటివరకు 720 బూస్టర్ డోస్ టీకాలు ఇచ్చామని తూప్రాన్ ప్రభుత్వ వైద్యుడు ఆనంద్ తెల�
ఎస్సీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ కృషి ఫిబ్రవరి 5 వరకు గ్రామాలు, లబ్ధిదారుల ఎంపిక జహీరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ఒకటి లేదా రెండు గ్రామాలు నియోజకవర్గంలో 100మందిని గుర్తిం