ప్రభుత్వం సరఫరా చేసిన వరి ధాన్యం తీసుకొని ఎఫ్సీఐ బియ్యం అందించిన మాసాయిపేటలోని శ్రీచైతన్య పారాబాయిల్డ్ రైస్మిల్ను సీజ్చేసినట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు.
వచ్చే ఏడాది లోపు కాళేశ్వరం నీటితో సింగూరు డ్యాం, ప్రతి చెరువు, కుంటలను నింపుతామని,ఏనాడు మంజీరా నది ఎండిపోదని చిలిపిచెడ్ మండలంలోని రైతులకు ఎమ్మెల్యే మదన్రెడ్డి భరోసానిచ్చారు.
గంజాయి రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎక్సైజ్ అధికారి రజాక్, రామాయంపేట సీఐ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం నిజాంపేట పోలీస్స్టేషన్లో మండల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ఏర్ప
దళిత బంధు పథకంతో దశ మారుతుంది మార్కెట్లో డిమాండ్ ఉన్న యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలి వాహనాలు కొనుగోలు చేస్తే నష్టం తప్ప లాభం ఉండదు ఉద్యాన పంటలు, బర్రెలు, గొర్రెలు, మేకలు పెంపకం చేయాలి జహీరాబాద్ ఎమ్మెల్య�
హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం చాడ విజయ భాస్కర్ రెడ్డికి గౌరవం సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయం 20 ఏండ్లుగా హైకోర్టు న్యాయవాదిగా చాడ సేవలు దుబ్బాక, ఫిబ్రవరి 2: తెలంగాణ హైకోర్టు జడ్జిగా దుబ్బాక చాడ విజయ భా�
మినహాయింపులపై చేయని ప్రకటన ఏడేండ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగులు అయినా పట్టించుకోని కేంద్ర సర్కారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెరిగినా పన్నుల కోతతో బేజారు మినహాయింపులు ప్రకటించాలని డిమాండ్
ఆకట్టుకునేలా రామానుజాచార్యుల దివ్య స్వరూపం ముచ్చింతల్ క్షేత్రంలో 216 అడుగుల ఎత్తులో పంచలోహ విగ్రహం 120 కిలోల బంగారంతో నిత్య పూజామూర్తి నేటి నుంచి 14వ తేదీ వరకు శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవ�
ఆశలు ఆవిరి చేసిన కేంద్ర బడ్జెట్ ఉపాధి నిధుల కోతతో పెరగనున్న వలసలు చేనేతను పట్టించుకోలేదు.. అణగారిన వర్గాల్లో నిరాశ, నిస్పృహ కేంద్ర బడ్జెట్పై భగ్గుమంటున్న ప్రజలు అన్ని వర్గాల ప్రజలకు మొండి చేయి వేతన జీ�
విద్యాసంస్థలు పునఃప్రారంభం పాఠశాలలకు తరలివచ్చిన విద్యార్థులు కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠాలు విద్యాలయాలను సందర్శించిన అధికారులు తొలి రోజు 42శాతానికి పైగానే హాజరు సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 1 : సంగ�
సింగరాయ జాతరకు పోటెత్తిన భక్తజనం లక్షలాది మందితో పులకరించిన ఏడుపాయల వనదుర్గా ఆలయం ‘కూడవెల్లి’ త్రివేణి సంగమంలో భక్తుల స్నానాలు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ప్రత్యేక పూజలు ఆయా చోట్ల దర్శించుకున్�
సింగరాయ జాతరకు పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం మొక్కులు చెల్లించుకున్న భక్తులు, అధికారులు ఉమ్మడి మెదక్ జిల్లాలో మంగళవారం మాఘ అమావాస్య జాతరలు వైభవంగా జరిగాయి. ప్రముఖ పుణ్య క్షేత్రాలతో పాటు పలు ఆలయాలు కిటకి�
వైభవంగా మల్లన్న మూడో వారం సుమారు 30వేల మంది భక్తుల దర్శనం ‘మల్లన్న’ నామస్మరణతో మారుమోగిన క్షేత్రం స్వామి వారిని దర్శించుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రముఖ కొమురవెల్లి మల్లికార్జున స్వామి వా�