దళితుల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్, వారిపై ఆయనకు ఉన్న ప్రేమేంటో తెలియజేశారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. న
సర్కారు బడుల్లో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. అందులో భాగంగానే మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతు
ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయంతో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించుకొని సీతారాంపూర్ వాసులు ఆదర్శంగా నిలిచారని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని సీతారాంపూర్లో డబుల్ బెడ్ర�
నిరుపేదల పాలిట పెన్నిధి సీఎం కేసీఆర్ అని మెదక్ ఎమ్మెల్యే, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం రామాయంపేట మండలంలోని ఆర్.వెంకటాపూర్, సుతారిపల్లి, శివాయిపల్లి, డీ.ధర్మ�
మహాశివరాత్రి సందర్భంగా ఏడుపాయల జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు. జాతర ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధిక�
విద్య నిగూఢ గుప్తమగు విత్తము, రూపము పూరుషాళికిన్.. విద్య యశస్సు.. భోగకరి, విద్య గురుండు.. విదేశ బంధుడన్ అని సుభాషిత రత్నావళిలో ఏనుగు లక్ష్మణ కవి చెప్పినట్లు చదువుకు ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసుకున్న కుకునూ�
దళితులు గెలిచి తీరాలి.. గౌరవంగా బతకాలి అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ కల అని, దళితుల అభ్యున్నతి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్�
గ్రామాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం దామరిగిద్ద, బాన్సువాడ, తడ్కల్, చాప్టా(కె), కంగ్టిలో సీసీ రోడ్లకు భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ �
సంవత్సరానికి ఒకసారి జరిగే పశువుల జాతర(సంత)కు వేలాది పశువులను తీసుకురావడంతో ఉర్సు-ఏ-షరీఫ్ పీర్గైబ్ సాహెబ్ దర్గా ప్రాంతం కిక్కిరిసిపోయింది. మండల కేంద్రమైన న్యాల్కల్ శివారులోని దర్గా ఉత్సవాల్లో భాగ
ప్రభుత్వం రోడ్ల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టి పల్లెవాసులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించింది. గత పాలకుల నిర్లక్ష్యంతో.. గ్రామీణ ప్రా
తెలంగాణ సమగ్రశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుంచి ‘రీడ్'(చదువు, ఆనందించు, అభివృద్ధి చెందు) కార్యక్రమాన్ని జిల్లాలో విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ కార్యాచరణ ప్రణాళికను �
దళితబంధు పథకం దళితుల ఆర్థిక అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం మెదక్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడార
పిల్లల రక్షణకు ఎన్నో చట్టాలున్నాయని, ఏమైనా ఆపద వస్తే వెంటనే 1098, 181, 100 నంబర్లకు ఫోన్ చేసే విధంగా పాఠశాల స్థాయిలో అవగాహన కల్పించాలని మెదక్ కలెక్టర్ హరీశ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో బాల, బాలికల అక్ర మ �
డబుల్ బెడ్రూం ఇండ్లు, వైకుంఠధామాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, పాఠశాలల అదనపు తరగతి గదులు, సీసీ రోడ్లు వంటి ప్రగతిలో ఉన్న నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ పంచాయతీరాజ�